హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు తక్కువ ధరకే మిల్లింగ్ యంత్రాలు అందించేందుకు జపాన్ కంపెనీ సటాకె ముందుకొచ్చింది. ఆయా జోన్లలోనే వర్కర్లకు శిక్షణ ఇవ్వ�
10 వేల తక్షణ సాయం అందించిన మంత్రి గంగుల భవిష్యత్తులోనూ అండగా ఉంటామని హామీ హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ఆపన్నులను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా మరో పేద కుటుంబానికి అ
కరీంనగర్ : ఆపన్నులకు అందుబాటులో ఉంటూ ఆదుకునే కేటీఆర్ గారి చొరవతో మరో కుటుంబానికి అండ దొరికింది, కరీంనగర్కు చెందిన కదాసి అనూష కుమారుడు 17 నెలల విశ్వకు రెండు నెలల క్రితం గుండె ఆపరేషన్ జరిగింది. చాలా క్లి�
స్వార్థం కోసమే పాకులాట మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్ టౌన్, జూలై 4 : ఈటల రాజేందర్ హుజూరాబాద్ అభివృద్ధిని విస్మరించి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగు ల కమలాకర్ ఆరోప�
ఉద్యమంలా సాగుతున్న పల్లె, పట్టణ ప్రగతి అద్దంలా మెరుస్తున్న రోడ్లు నాటుకున్న 1.83 లక్షల మొక్కలు హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం�
తుది దశకు దరఖాస్తుల వెరిఫికేషన్: మంత్రి గంగుల హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): అర్హులైన వారందరికీ త్వరలో కొత్త రేషన్కార్డులు జారీచేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. దరఖాస్తుల ప�
జపాన్ యంత్రాలు పరిశీలించిన మంత్రి గంగులహైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి భారీగా పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా మిల్లిం గ్ సామర్థ్యం పెంచేదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తు
తివాచీ పరిచినట్టు పచ్చని గడ్డి.. ఆకట్టుకునేలా జంతువుల బొమ్మలు.. సేద తీరేందుకు వివిధ ఆకృతుల్లో కుర్చీలు.. పిల్లలు ఆడుకునేందుకు తీరొక్క వస్తువులు.. ప్రహరీపై ఆకర్షణీయమైన చిత్రాలు..
మంత్రి గంగులకు ముదిరాజ్, యాదవుల లేఖ కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 24: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లికి చెందిన ముదిరాజ్, యాదవ సంఘాల నాయకులు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించా
బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 23 : నీటి వాటా విషయంలో రాష్ర్టానికి అన్యాయం జరుగకుండా పోరాటం చేస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగు ల కమలాకర్ స్పష్టంచేశారు. గోదావరి, కృష్ణా నదుల�
ఆగస్టులో రిటైనింగ్వాల్ పనులు మొదలుపెట్టాలిఅధికారులతో మంత్రి గంగుల సమీక్ష ఆదేశాలుహైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): మానేరు రివర్ ఫ్రంట్ డీపీఆర్ను జూలై నెలాఖరుకల్లా పూర్తి చేయాలని బీసీ సంక్షేమ, ప�
హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కొడుకు కశ్యప్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో పార్టీ�
సత్తాచాటిన తెలంగాణ రాష్ట్రం25లోగా రేషన్కార్డు దరఖాస్తుల పరిశీలన: మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్/ కరీంనగర్, జూన్ 18(నమస్తే తెలంగాణ): రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి తెలంగాణ సత్తా చాటిందని పౌరసరఫ