ఈ నెలలో 15 కేజీలు, జూలైలో 5 కేజీలు 5 నుంచి పంపిణీ.. 2.79 కోట్ల మందికి లబ్ధి రేషన్ బియ్యం పంపిణీకి ప్రభుత్వ నిర్ణయం మంత్రి గంగుల వెల్లడి హైదరాబాద్, మే 31(నమస్తే తెలంగాణ): లాక్డౌన్ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చేలా ప్ర�
లాండ్రీ, సెలూన్, దోబీఘాట్లకు 250 యూనిట్ల ఉచితం దళారులను ఆశ్రయించి మోసపోవద్దు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల సూచన హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గతంలో ఇచ్చిన హామీల అమలులో భా
జూన్ మొదటి వారంలోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్, మే 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా సాకుతో దేశంలోని ఏ రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేయకపోయినా, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట
నీకు అసలు అత్మగౌరం అనేది ఉందా? నాపై ఆరోపణలు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అక్రమని తేలిన అసైన్డ్, దేవాలయ భూములను ప్రభుత్వానికి సరెండర్ చేస్తావా? గ్రానైట్ టాక్సులు ఎగ్గొట్టినట్టు నిరూపిస్తే ఐదురెట్లు �
మంత్రి గంగుల విజ్ఞప్తికి డయాగ్నస్టిక్స్ కేంద్రాల అంగీకారం కరీంనగర్, మే13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ చొరవతో కరీంనగర్ జిల్లాలో శుక్రవారం నుంచి రూ.2 వేలకే సీటీస్కాన్ స
హుజూరాబాద్లో టీఆర్ఎస్ బలంగా ఉన్నది బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ కార్పొరేషన్, మే 10 : టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎవరైనా సీఎం కేసీఆర్ బొమ్మతో గెలిచినవారేనని బీసీ సంక్షేమశాఖ మంత్రి గం�
తడిసినా, రంగుమారినా ఆందోళన వద్దు పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతి ధాన్యంగింజనూ కొంటామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. సీఎ�
కరీంనగర్లో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ప్లాంట్ రాష్ట్రంలోనే మొదటిసారి ప్రారంభం రోజుకు 88 సిలిండర్ల ఆక్సిజన్ ఉత్పత్తి కరీంనగర్, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ప్రస్తుత
కరీంనగర్ : రాష్ట్రంలో ఎవరూ అర్థాకలితో ఇబ్బంది పడొద్దన్న సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ప్రైవేటు పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అందించే 25 కిలోల బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి �
దిగుబడులు పెంచిన ఘనత సీఎం కేసీఆర్దేపౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): రానున్న రోజుల్లో రైతు వేదికలు సాగు విజ్ఞాన కేంద్రాలుగా మారుతాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల
ఈ సారి 1.32 కోట్ల టన్నుల ధాన్యం కొంటాం ఈ ఘనత సీఎం కేసీఆర్దే మంత్రి గంగుల మలాకర్ కరీంనగర్, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ): దేశంలో ఎఫ్సీఐ సేకరించే ధాన్యంలో 56 శాతం తెలంగాణదేనని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్�
ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్న తెలంగాణ బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అంతరాలు తొలగటమే నివాళి: మంత్రి ఈటల పూలే సేవలు ఎనలేనివి: మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఏప్రిల్11 (నమస్తే తెలంగాణ)/ గోల్నాక
నేరుగా ఖాతాలోకే ఆర్థికసాయం నేటినుంచి అర్హుల వివరాల సేకరణ 20-24 తేదీల్లో నగదు పంపిణీ.. 21-25 తేదీల్లో బియ్యం సరఫరా షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ కలెక్టర్లతో మంత్రుల వీడియో కాన్ఫరెన్స్ నెలకు 42.57 కోట్ల వ్యయం: గ�