వారికిచ్చే కమీషన్లోనూ మొండి చేయి 56కోట్ల కమీషన్ ఇచ్చిన ఘనత రాష్ర్టానిదే పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల హుజూరాబాద్ టౌన్, జూన్ 17: రేషన్ డీలర్లకు ఎనిమిది నెలలుగా కేంద్రం ఒక్క రూపాయి కూడా కమీషన్ ఇవ్వడం లేద�
ఆస్తులపై ఉన్న ప్రేమ అభివృద్ధిపై లేదు : ఈటలపై గంగుల ఫైర్హుజూరాబాద్, జూన్16: ‘ఆస్తులపై ఉన్న ప్రేమ నీకు అభివృద్ధిపై లేదు.. నీ వైఫల్యంతోనే హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది.. నోరుతెరిస్తే ఆత్�
4.97 లక్షల పెండింగ్ దరఖాస్తుల పరిశీలనఅధికారులకు క్యాబినెట్ సబ్కమిటీ ఆదేశంహైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): పెండింగ్లో ఉన్న 4,97,389 రేషన్కార్డుల దరఖాస్తుల వెరిఫికేషన్ను 10 రోజుల్లో పూర్తి చేసి, నివేదిక
‘ప్రగతి’ కార్యక్రమాలతో సత్ఫలితాలు.. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది 19 తర్వాత పల్లెలు, పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలకు వస్తా: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి పనులు, అధికార్ల పనితీరును పరిశీలిస్తా అదనపు కలెక్టర�
రజకులు, నాయీబ్రాహ్మణుల జీవన ప్రమాణాలు పెంచేందుకే 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు 3 నెలల అడ్వాన్స్ ప్రభుత్వమే చెల్లిస్తుంది మంత్రి గంగుల స్పష్టీకరణ హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): చాకలి ఐలమ్మ స్ఫూర్తితోన�
250 యూనిట్ల ఉచిత విద్యుత్తుపై సమాలోచనహైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): సెలూన్లు, లాండ్రీలు, దోబీ ఘాట్లకు ఉచితంగా 250 యూనిట్ల విద్యుత్తును అందించే విధానాన్ని సరళీకరించాలని నాయీబ్రాహ్మణ, రజక సంఘాల నుంచి ప్ర�
ప్రభుత్వానికి నాయీబ్రాహ్మణుల విజ్ఞప్తిసానుకూలంగా స్పందించిన మంత్రి గంగుల హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): సెలూన్లు, లాండ్రీలు, దోభీఘాట్లకు ఉచితంగా అందించే 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు విధానాన్ని సరళీక
మంత్రి గంగుల, ఎమ్మెల్సీ కవితకు విశ్వకర్మ ఐక్యవేదిక లేఖలు హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. ఏ ఎన్నిక అయినా బీసీలంతా టీఆర్ఎస్ వెంటే ఉంటారని, తామంతా గులాబీ పార్టీకే మద్దతు ఇస్తామ
అవమానం ఇప్పుడు గుర్తొచ్చిందా? ప్రగతిభవన్ బానిసభవన్ అయితే సమావేశాలకు ఎందుకు వచ్చారు? బీసీల భూములు ఎందుకు ఆక్రమించావు మంత్రులు కొప్పుల, గంగుల ఆగ్రహం ఐదేండ్ల క్రితమే ప్రగతిభవన్ వేదికగా తనకు అవమానం జరి�
కరీంనగర్: బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడే అర్హత మాజీ మంత్రి ఈటల రాజేందర్కు లేదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ఈటల అధీనంలో ఉన్న పేదల భూములను బాధితులకు ఇప్పించండి అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డ
ఎంపీ సంతోష్ సేవాభావం: గంగుల అభినందన కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 3: కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలు, కార్మికులు, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఆలోచనతో రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్కుమార్ ఆధ్వర్య�
కరీంనగర్ కార్పొరేషన్ : కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలు, కార్మికులు, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఆలోచనతో ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయ�