హుజూరాబాద్ : హుజూరాబాద్లో ఎవరు గెలిస్తే అభివృద్ధి చెందుతుందో ఆలోచించి ఓటు వేయాలని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్లో మున్నూరు కాపు భవనానికి భూమి పూజ చేసిన అనంతర�
ఉమ్మడి రాష్ట్రంలోని బీసీ సంక్షేమ శాఖకు రూ.5,106 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది తెలంగాణ రాకముందటి ముచ్చట. కానీ బీసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5,522 కోట్లను కేటాయించింది. ఇది తెలంగాణ వచ్చిన త�
మిగతా వారికి త్వరలోనే జమచేస్తాందళితబంధు ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రులు హరీశ్రావు, కొప్పుల, గంగులకరీంనగర్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): దళిత బంధు పథకం కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 12,521 మంద�
మంత్రి గంగులకు తీర్మాన ప్రతి అందజేతహుజూరాబాద్, సెప్టెంబర్ 7: పద్మశాలీ కులస్థులు టీఆర్ఎస్కు బాసటగా నిలిచారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించుకుంటామ�
‘దళితబంధు’పై మంత్రుల ఉన్నత స్థాయి సమీక్ష | దళితబంధు పథకంపై మంత్రులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన కరీంనగర్లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్
ఎఫ్సీఐ చైర్మన్కు మంత్రి గంగుల కమలాకర్ విజ్ఞప్తి యాసంగిలో రా రైస్ ఇవ్వడం సాధ్యం కాదు తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టొద్దు హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): యాసంగిలో తెలంగాణ నుంచి రా రైస్ కాకుం
16 లక్షల కుటుంబాలకు దళితబంధు అమలుచేస్తం ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు కరీంనగర్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకంతో త్వరలో దళితుల జీవితాల్లో మార్పు చూడబోతున్నా మని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రా�
Huzurabad | హుజూరాబాద్ మండల పరిధిలోపి పెద్ద పాపయ్యపల్లెకు చెందిన ముదిరాజ్ కులస్తులు టీఆర్ఎస్ పార్టీకి జైకొట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కే తమ ఓటు అని తీర్మానించారు. ఈ మేరకు మంత్�
హుజూరాబాద్ | హుజూరాబాద్ మండలంలోని కేసీ క్యాంప్ వద్ద రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావుకు ఆ నియోజకవర్గ వాసులు ఘన స్వాగతం పలికారు. పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు మంత్రులు హరీష్ రావ�
రూ.కోటి మంజూరు పత్రం అందజేతహుజూరాబాద్లో మంత్రి గంగులకరీంనగర్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నేత కార్మికుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షే మ పథకాలను అమలు చేస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మ�
వరంగల్, ఆగస్టు 8: మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన నిర్మాణానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తెలంగాణ సర్కారు కోకాపేటలో కేటాయించిన 5 ఎకరాల స్థలంలో తలపెట్టిన భవన