Hyderabad | ర్యాష్గా డ్రైవింగ్ చేసి పలువురిని గాయపరిచిన ఘటనలో ఓ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే స్థానికులంతా కలిసి డ్రైవర్ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. దీంతో తీవ్ర గాయాలపాలై
Hyderabad | హైదరాబాద్లోని మధురానగర్లో విషాదం నెలకొంది. రహమత్నగర్లోని ఓ భవనంపై నుంచి పడి యువకుడు మృతి చెందాడు. గాలి పటాలు ఎగురవేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Hyderabad | మటన్ కోసం జరిగిన గొడవ.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
Covid cases | గాణలో గత 24 గంటల్లో నాలుగు కరోనా కేసులు వెలుగుచూశాయి. ఈమేరకు వైద్యారోగ్యశాఖ మంగళవారం ఓ బులెటిన్లో తెలిపింది. మొత్తం 402 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో నలుగురికి పాజిటివ్గా తేలింది. 9 కేసులు
గాంధీ దవాఖానలో మృతదేహాలను భద్రపరచే 90 ఫ్రీజర్ బాక్సుల్లో 82 పనిచేస్తున్నాయని, మిగిలిన వాటికి మరమ్మతులు చేయించడంతో అవి కూడా వినియోగంలో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
గటానిఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందుతుడు గటాని రాజు సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. పోలీసు బందోబస్తు నడుమ, ఆర్ఐసీయూ వార్డులోని వైద్యుల పర్యవేక్ష�
Gandhi Hospital | సంతానం లేక ఇబ్బందులు పడుతున్న దంపతుల కోసం రాష్ట్రంలో తొలిసారిగా ఇన్-విట్రో-ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సెంటర్ను తెలంగాణ సర్కార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలోని మాతా,శి�
Minister Harish Rao | గాంధీ ఆస్పత్రిలో తొలిసారిగా ప్రభుత్వ ఐవీఎఫ్ సెంటర్ను ఇవాళ తెలంగాణ సర్కార్ అందుబాటులోకి తీసుకొస్తున్నదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇది చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుం�
Gandhi Hospital | సంతానం లేని దంపతులకు సర్కారు శుభవార్త చెప్పింది. ప్రజల కోసం రాష్ట్రంలో తొలిసారిగా ఇన్-విట్రో-ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సెంటర్ను అందుబాటులోకి తెస్తున్నది. రూ.5 కోట్లతో గాంధీ దవాఖానలో సంతాన సాఫల్య �
యాచకుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి హత్యకు దారి తీసింది. ఈ ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై హరీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పంజాగుట్ట మసీదు వెనుక వైపు శివరాజ్, అతడి కొడుకు అనిల్, �
ప్రభుత్వ దవాఖానలలో రోగుల చికిత్స, చరిత్రను రికార్డు చేసి ఆన్లైన్లో భద్రపరచడానికి సర్కారు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఆధార్ నెంబర్ను వినియోగించనున్నారు. దాని వలన రోగి హెల్త్ హిస్టరీ గుర్తులేకపోయినా, ఓ
ఎలక్ట్రిక్ కార్లు.. బొమ్మలు.. గోడలపై కార్టూన్ చిత్రాలు.. ఆడుకుంటూ సందడి చేస్తున్న చిన్నారులు.. ఇది ఏ పార్కులో కనిపించిన దృశ్యమో అనుకొంటే మీరు పప్పులో కాలేసినట్టే. చిన్నారులకు ఆహ్లాదకరంగా చికిత్స అందించే
ప్రభుత్వ దవాఖానల విభాగంలో మొట్టమొదటిసారిగా గాంధీ దవాఖానకు రెండు ఐఎస్ఓ సర్టిఫికెట్లు లభించాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ) ద్వారా రెండు విభాగాల్లో ప్రశంసాపూర్వక సర్టిఫికెట్లను అంద