నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్మితమవుతున్న 100 పడకల ఆస్పత్రికి గాంధీ హాస్పిటల్గా నామకరణం చేస్తామని, హాస్పిటల్ ముందు భాగంలో అద్భుతమైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి ఆర్యవైశ్యుల కీర్తిని పెంచుతామని ఎమ�
దివంగత మాజీ మంత్రి నెమురుగొమ్ముల యతిరాజారావు తనయుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్రావు(74) బుధవారం రాత్రి కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్లోని యశోద దవాఖ�
Minister Komatireddy | గాంధీ దవాఖానలో(Gandhi Hospital) డ్రైనేజీ లీకేజీ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy) అన్నారు.
కంటోన్మెట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) పటాన్చెరూ వద్ద ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Lasya Nanditha | కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం చెందారు. శుక్రవారం ఉదయం పటాన్చెరూ సమీపంలో ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడమే మృతిచెందారు.
కదులుతున్న రైలు (Running Train) ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు. రాయచూర్కు చెందిన సతీశ్ వికారాబాద్ (Vikarabad) రైల్వే స్టేషన్కు వచ్చాడు.
Hyderabad | ర్యాష్గా డ్రైవింగ్ చేసి పలువురిని గాయపరిచిన ఘటనలో ఓ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే స్థానికులంతా కలిసి డ్రైవర్ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. దీంతో తీవ్ర గాయాలపాలై
Hyderabad | హైదరాబాద్లోని మధురానగర్లో విషాదం నెలకొంది. రహమత్నగర్లోని ఓ భవనంపై నుంచి పడి యువకుడు మృతి చెందాడు. గాలి పటాలు ఎగురవేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Hyderabad | మటన్ కోసం జరిగిన గొడవ.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
Covid cases | గాణలో గత 24 గంటల్లో నాలుగు కరోనా కేసులు వెలుగుచూశాయి. ఈమేరకు వైద్యారోగ్యశాఖ మంగళవారం ఓ బులెటిన్లో తెలిపింది. మొత్తం 402 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో నలుగురికి పాజిటివ్గా తేలింది. 9 కేసులు
గాంధీ దవాఖానలో మృతదేహాలను భద్రపరచే 90 ఫ్రీజర్ బాక్సుల్లో 82 పనిచేస్తున్నాయని, మిగిలిన వాటికి మరమ్మతులు చేయించడంతో అవి కూడా వినియోగంలో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
గటానిఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందుతుడు గటాని రాజు సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. పోలీసు బందోబస్తు నడుమ, ఆర్ఐసీయూ వార్డులోని వైద్యుల పర్యవేక్ష�