నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్నాయక్ (Motilal Nayak) దీక్ష విరమించారు. తొమ్మిదిరోజులుగా గాంధీ దవాఖానలో దీక్ష చేస్తున్న ఆయన నిరుద్యోగు�
అది లక్షలాది మందికి ప్రోణం పోసిన దవాఖాన.. నిత్యం వందలాది మంది పేదలకు ఉచిత వైద్యసేవలందించే వర ప్రదాయిని.. కానీ, నేడు పోలీసుల బూట్ల చప్పుళ్ల నడుమ బందీఖానగా మారింది..
KTR | తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ హాస్పిటల్ వద్ద నిరుద్యోగ యువకులపై పోలీ
Gandhi Hospital | నిరుద్యోగుల సమస్యపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్కు మద్దతుగా గాంధీ ఆస్పత్రి వద్దకు తండోపతండాలుగా నిరుద్యోగులు చేరుకుంటున్నారు. అయితే గాంధీ హాస్పిటల్ మెయిన్ గేటు వైపు నిర
Gandhi Hospital | గాంధీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతారవణం నెలకొంది. స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. గాంధీ ఆస్పత్రిలోకి వెళ్లే ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే హాస్పిటల్లో
రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి వెంటనే నిరుద్యోగులతో చర్చలు జరపాలని, మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహారదీక్షను విరమింపజేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ హరీశ్రావు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ దవాఖానలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మోతీలాల్నాయక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు బీఆర్ఎస్ సంఘీభావం ప్రకటించింది.
Telangana | రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్లు రెండుగా చీలిపోయారు. ప్రభుత్వంతో జరిపిన చర్చల అనంతరం సమ్మెను తాత్కాలికంగా గాంధీ జూడాలు విరమించగా.. తమ సమ్మె మాత్రం కొనసాగుతుందని ఉస్మానియా జూడాలు �
మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం తెల్లవారుజామున పటాన్చెరు నుంచి మేడ్చల్ వైపు వస్తున్న డీసీఎం వాహనం సుతారిగూడ వద్ద ఆగి ఉన
జూనియర్ డాక్టర్ల న్యాయమైన సమస్యలను పూర్తిగా పరిష్కరించేంత వరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని ఉస్మానియా జూడా అధ్యక్షుడు డాక్ట ర్ దీపాంకర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ చంద్రికారెడ్డిలు పేర్కొన్నార�
జూనియర్ డాక్టర్లు తలపెట్టిన నిరవధిక సమ్మెతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవడంతో జూడాలు ఇటీవల ఇచ్చిన సమ్మె నోటీసు ప్రకారం సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరవధ�
Junior Doctors | తమకు రెగ్యులర్గా స్టయిఫెండ్ ఇవ్వడంతోపాటు ఉస్మానియా దవాఖానకు కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో జూనియర్ డాక్టర్లు శనివారం కండ్లకు గంతలు కట్టుకుని నిరసన తె�