సర్జరీ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన గాంధీ దవాఖాన వైద్యుడిపై విచారణ పూర్తయింది. దర్యాప్తు నివేదికను దవాఖాన సూపరింటెండెంట్ డా.రాజారావు సీల్డ్ కవర్లో డీఎంఈకి సమర్పించారు.
సర్జరీ చేసేందుకు ఒక వైద్యుడు డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ షురువైంది. గాంధీ దవాఖానలో త్వరగా శస్త్రచికిత్స జరిపేందుకు ఒక వైద్యుడు రోగి వద్ద డబ్బులు డిమాండ్ చేసినట్లు వారం రోజుల కిం�
గాంధీ దవాఖానలో శస్త్రచికిత్స చేసేందుకు రోగి నుంచి డబ్బులు డిమాండ్ చేసిన వ్యవహారంపై సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఖమ్మం జిల్లా, మధిరకు చెందిన ఓ రోగి మోకాలు
Hyderabad | బొల్లారంలోని కంటోన్మెంట్ ఆస్పత్రి వద్ద విషాదం నెలకొంది. ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న ఓ భారీ వృక్షం.. దంపతులపై విరిగి పడింది. ఈ ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధికి హైదరాబాద్ గాంధీ దవాఖాన వైద్యులు చికిత్స చేసి ఓ బాలిక ప్రాణాలను రక్షించారు. సూపరింటెండెంట్ రాజారావు, పీడియాట్రిక్ విభాగాధిపతి నాగార్జు�
దవాఖానలలో వందలాది మంది రోగులు ఉంటారని, అనుకోని ప్రమాదం సంభవిస్తే బయటకు వెళ్లడానికి రెండు మార్గాలు తెరిచి ఉంచాలని అగ్నిమాపక శాఖ హైదరాబాద్ జిల్లా అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఉస్మానియా నుంచి రోగులు అధిక సంఖ్యలో వస్తుండటంతో గాంధీలో ఎంఆర్ఐ స్కానింగ్ కోసం క్యూ కడుతున్నారు. ఓపీ రోగుల భవనంలో రేడియాలజీ విభాగం ఆధ్వర్యంలో ఉన్న స్కానింగ్ కేంద్రంలో ఒకే యంత్రం అందుబాటులో ఉన్నది.
నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్మితమవుతున్న 100 పడకల ఆస్పత్రికి గాంధీ హాస్పిటల్గా నామకరణం చేస్తామని, హాస్పిటల్ ముందు భాగంలో అద్భుతమైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి ఆర్యవైశ్యుల కీర్తిని పెంచుతామని ఎమ�
దివంగత మాజీ మంత్రి నెమురుగొమ్ముల యతిరాజారావు తనయుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్రావు(74) బుధవారం రాత్రి కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్లోని యశోద దవాఖ�
Minister Komatireddy | గాంధీ దవాఖానలో(Gandhi Hospital) డ్రైనేజీ లీకేజీ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy) అన్నారు.
కంటోన్మెట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) పటాన్చెరూ వద్ద ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Lasya Nanditha | కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం చెందారు. శుక్రవారం ఉదయం పటాన్చెరూ సమీపంలో ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడమే మృతిచెందారు.
కదులుతున్న రైలు (Running Train) ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు. రాయచూర్కు చెందిన సతీశ్ వికారాబాద్ (Vikarabad) రైల్వే స్టేషన్కు వచ్చాడు.