రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి వెంటనే నిరుద్యోగులతో చర్చలు జరపాలని, మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహారదీక్షను విరమింపజేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ హరీశ్రావు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ దవాఖానలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మోతీలాల్నాయక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు బీఆర్ఎస్ సంఘీభావం ప్రకటించింది.
Telangana | రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్లు రెండుగా చీలిపోయారు. ప్రభుత్వంతో జరిపిన చర్చల అనంతరం సమ్మెను తాత్కాలికంగా గాంధీ జూడాలు విరమించగా.. తమ సమ్మె మాత్రం కొనసాగుతుందని ఉస్మానియా జూడాలు �
మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం తెల్లవారుజామున పటాన్చెరు నుంచి మేడ్చల్ వైపు వస్తున్న డీసీఎం వాహనం సుతారిగూడ వద్ద ఆగి ఉన
జూనియర్ డాక్టర్ల న్యాయమైన సమస్యలను పూర్తిగా పరిష్కరించేంత వరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని ఉస్మానియా జూడా అధ్యక్షుడు డాక్ట ర్ దీపాంకర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ చంద్రికారెడ్డిలు పేర్కొన్నార�
జూనియర్ డాక్టర్లు తలపెట్టిన నిరవధిక సమ్మెతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవడంతో జూడాలు ఇటీవల ఇచ్చిన సమ్మె నోటీసు ప్రకారం సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరవధ�
Junior Doctors | తమకు రెగ్యులర్గా స్టయిఫెండ్ ఇవ్వడంతోపాటు ఉస్మానియా దవాఖానకు కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో జూనియర్ డాక్టర్లు శనివారం కండ్లకు గంతలు కట్టుకుని నిరసన తె�
సర్జరీ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన గాంధీ దవాఖాన వైద్యుడిపై విచారణ పూర్తయింది. దర్యాప్తు నివేదికను దవాఖాన సూపరింటెండెంట్ డా.రాజారావు సీల్డ్ కవర్లో డీఎంఈకి సమర్పించారు.
సర్జరీ చేసేందుకు ఒక వైద్యుడు డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ షురువైంది. గాంధీ దవాఖానలో త్వరగా శస్త్రచికిత్స జరిపేందుకు ఒక వైద్యుడు రోగి వద్ద డబ్బులు డిమాండ్ చేసినట్లు వారం రోజుల కిం�
గాంధీ దవాఖానలో శస్త్రచికిత్స చేసేందుకు రోగి నుంచి డబ్బులు డిమాండ్ చేసిన వ్యవహారంపై సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఖమ్మం జిల్లా, మధిరకు చెందిన ఓ రోగి మోకాలు
Hyderabad | బొల్లారంలోని కంటోన్మెంట్ ఆస్పత్రి వద్ద విషాదం నెలకొంది. ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న ఓ భారీ వృక్షం.. దంపతులపై విరిగి పడింది. ఈ ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధికి హైదరాబాద్ గాంధీ దవాఖాన వైద్యులు చికిత్స చేసి ఓ బాలిక ప్రాణాలను రక్షించారు. సూపరింటెండెంట్ రాజారావు, పీడియాట్రిక్ విభాగాధిపతి నాగార్జు�
దవాఖానలలో వందలాది మంది రోగులు ఉంటారని, అనుకోని ప్రమాదం సంభవిస్తే బయటకు వెళ్లడానికి రెండు మార్గాలు తెరిచి ఉంచాలని అగ్నిమాపక శాఖ హైదరాబాద్ జిల్లా అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఉస్మానియా నుంచి రోగులు అధిక సంఖ్యలో వస్తుండటంతో గాంధీలో ఎంఆర్ఐ స్కానింగ్ కోసం క్యూ కడుతున్నారు. ఓపీ రోగుల భవనంలో రేడియాలజీ విభాగం ఆధ్వర్యంలో ఉన్న స్కానింగ్ కేంద్రంలో ఒకే యంత్రం అందుబాటులో ఉన్నది.