గాంధీ సహా రాష్ట్రంలోని దవాఖానల అధ్వాన పరిస్థితిని అధ్యయనం చేసేందుకు నియమించిన బీఆర్ఎస్ (BRS) నిజ నిర్ధారణ కమిటీకి కాంగ్రెస్ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తున్నది. ప్రభుత్వ హాస్పిటళ్లలో పరిస్థితులను అధ్�
రాష్ట్రంలోని ప్రజా ఆరోగ్య పరిస్థితుల అధ్యయనం కోసం పార్టీ తరఫున నియమించిన త్రిసభ్య కమిటీతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సమావేశమయ్యారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవల
వైద్య సిబ్బంది రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలు అమలు కావడం లేదని వైద్యులు తేల్చి చెప్తున్నారు. అఖిల భారత ప్రభుత్వ వైద్య సంఘాల సమాఖ్య తరఫున హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు చెందిన ప్�
గాంధీ దవాఖానలో కొనసాగుతున్న మాతా శిశు మరణాలపై బీఆర్ఎస్ తరఫున నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటుచేస్తామని ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు.
గాంధీ దవాఖానలో మరణ మృదంగం మోగుతున్నది. పాలకుల పర్యవేక్షణా లోపం, అధికారుల నిర్లక్ష్యం, వైద్యుల కొరత కలగలిసి నిండు ప్రాణాలను తోడేస్తున్నాయి. ఒకే నెలలో 50 మంది శిశువులు, 14 మంది తల్లులు మృత్యువాత పడినట్టు సమాచ�
గాంధీ వైద్యశాలలో ఒక నెలలోనే 50 మంది పసిగుడ్డులు (శిశువులు), 14 మంది బాలింతలు చనిపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చలించిపోయారు. ఈ ఘటన అత్యంత బాధాకరమంటూ..ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తున్నదన�
హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో విధులు నిర్వహిస్తున్న మహిళ వైద్యురాలిపై దాడికి పాల్పడ్డాడో రోగి. బన్సీలాల్ పేట ప్రాంతానికి చెందిన ప్రకాశ్ అనే వ్యక్తిని అతని భార్య చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు తీసు�
Gandhi Hospital | సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్పై దాడి జరిగింది. ఎమర్జెన్సీ వార్డులో మహిళా జూనియర్ డాక్టర్పై రోగి సహాయకుడు దాడికి పాల్పడ్డాడు.
రాష్ట్రంలో హత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) విమర్శించారు. తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో మహిళలపై 1900 లైంగికదాడులు జరిగాయని చెప్పారు. ముఖ్యమంత్రి వద్దే హోం శాఖ ఉన్నప్పటికీ.. ప్�
పేదలకు మెరుగైన వైద్య సేవలందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామ ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో ఆయన అధికారులతో కలిసి మంగళవారం పర్యటించ
సమగ్ర బీసీ కులగణన చేపట్టాలని, స్థానిక ఎన్నికల్లో 42 శాతం కోటా బీసీలకు కేటాయించిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్ద�
బీసీల పట్ల రేవంత్ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీ వినోద్కుమార్ విమర్శించారు. గాంధీ దవాఖానలో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న ఆజాది యువజన సంఘం రాష్ట్ర అ
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, అధికారంలోకి రాగానే బీసీలను కాంగ్రె స్ మోసగించాలని చూస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్.ప్రవీణ్ కు
Monkeypox | కరోనా వైరస్ అనంతరం ఎలాంటి వైరస్లు వచ్చినా జనాలు కొంత భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే మంకీపాక్స్ అనే వైరస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసుల సం�
కోల్కతాలో రెసిడెంట్ డాక్టర్పై హత్యాచారం ఘటనకు నిరసనగా హైదరాబాద్లోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఓపీ సేవలు బహిష్కరించారు (Boycott). రక్షణ లేకుండా విధులు నిర్వహించలేమంటూ ఆందోళనకు ది�