రాష్ట్రంలో హత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) విమర్శించారు. తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో మహిళలపై 1900 లైంగికదాడులు జరిగాయని చెప్పారు. ముఖ్యమంత్రి వద్దే హోం శాఖ ఉన్నప్పటికీ.. ప్�
పేదలకు మెరుగైన వైద్య సేవలందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామ ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో ఆయన అధికారులతో కలిసి మంగళవారం పర్యటించ
సమగ్ర బీసీ కులగణన చేపట్టాలని, స్థానిక ఎన్నికల్లో 42 శాతం కోటా బీసీలకు కేటాయించిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్ద�
బీసీల పట్ల రేవంత్ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీ వినోద్కుమార్ విమర్శించారు. గాంధీ దవాఖానలో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న ఆజాది యువజన సంఘం రాష్ట్ర అ
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, అధికారంలోకి రాగానే బీసీలను కాంగ్రె స్ మోసగించాలని చూస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్.ప్రవీణ్ కు
Monkeypox | కరోనా వైరస్ అనంతరం ఎలాంటి వైరస్లు వచ్చినా జనాలు కొంత భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే మంకీపాక్స్ అనే వైరస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసుల సం�
కోల్కతాలో రెసిడెంట్ డాక్టర్పై హత్యాచారం ఘటనకు నిరసనగా హైదరాబాద్లోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఓపీ సేవలు బహిష్కరించారు (Boycott). రక్షణ లేకుండా విధులు నిర్వహించలేమంటూ ఆందోళనకు ది�
పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్పై హత్యాచార ఘటనను నిరసిస్తూ.. నగరంలోని మెడికల్ కళాశాలల వైద్య విద్యార్థులు బుధవారం ధర్నాకు దిగారు. ఓపీ సేవలను బహిష్కరించారు. దీంతో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, కోఠి ఈఎన్�
ఉస్మానియా, గాంధీ దవాఖానలు...ఈ పేర్లు హైదరాబాద్కే కాకుండా రెండు తెలుగు రాష్ర్టాలకు ఒక ఐకాన్. ఇక్కడ నగరవాసులు, తెలంగాణ వాసులే కాదు...దేశంలోని ఇతర రాష్ర్టాలకు చెందిన రోగులు కూడా పెద్ద సంఖ్యలో చికిత్స పొందుత�
సాఫీగా సాగిపోతున్న సంసారంలో ప్రవేశించిన మూడో మనిషితో ఆ కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. ఇంట్లో ఇల్లాలు ఉన్నప్పటికీ.. బయట ప్రియురాలితో చాటుమాటుగా ప్రేమాయణం సాగించిన ఓ యువకుడు తన ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడ�
నిత్యం వేల సంఖ్యలో ఓపీ ఉండే ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ తదితర హాస్పిటల్స్కు ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వకపోగా నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) బడ్జెట్లో భారీ కోత విధించింది
గాంధీ, ఉస్మానియా దవాఖానలను సుదీర్ఘకాలంగా నడుపుతున్న సూపరింటెండెంట్లను ప్రభుత్వం బదిలీ చేసింది. వైద్యశాఖలో ఉద్యోగుల బదిలీకి శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభం అయ్యింది.
జవహర్నగర్లో కుక్కల దాడిలో గాయపడిన బాలుడు విహాన్(16 నెలలు) చికిత్స పొందుతూ మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన భరత్కుమార్, భార్య లక్ష్మి, ఇద్దరు కూతుర్లు, కుమారుడితో కలిసి జవహర్నగర్ల�
నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నది? పోలీసులను ఉపయోగించి మరీ ఉక్కుపాదం ఎందుకు మోపుతున్నది? వారేమైనా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా? నిజంగానే అవి నెరవేర్చలేనివా?..