వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తీరుపై గాంధీ వైద్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘ఓపీ సమయం ముగిసిన తరువాత వచ్చి ఓపీలో ఎవరూ లేరని షోకాజ్ నోటీసులిస్తామంటే ఎలా...అని పలువురు వైద్యులు మంత్రి తీరుపై తీవ్ర అసంతృప్తి వ�
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా, తుడిచేస్తా అనే కురచ బుద్ధితో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి జాతిపిత గాంధీజీ కూడా టార్గెట్ అయినట్టున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. గాంధీ పేరు చెప్పి ర�
Hyderabad | భార్యతో గొడవ పడ్డ భర్త.. ఆమె పని చేసే షాపులోకి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధిత వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పో
Hyderabad | ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ ట్రావెల్ నిర్వహాకుడు ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం సాయంత్రం చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
హెచ్ఎంపీవీ వైరస్ బాధితులకు వైద్య సేవలు, చికిత్స అందించేందుకు సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో ప్రత్యేకంగా 40 పడకలతో ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితురాలికి సర్జరీ చేస్తామని చెప్పి థియేటర్కు తీసుకెళ్లిన గాంధీ వైద్యశాల సిబ్బంది.. ఎలాంటి ఆపరేషన్ చేయకుండానే పట్టీ కట్టి సర్జరీ చేసినట్టు నమ్మించారని బాధిత మహిళ కు టుంబీకు
రాష్ట్ర వైద్యరంగంలో ‘పాలన’ గాడితప్పింది. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, అవినీతి, నిధుల లేమితో అస్తవ్యస్తంగా మారింది. డీపీహెచ్, డీఎంఈ, ఎన్హెచ్ఎం, టీజీఎంఎస్ఐడీసీ.. ఇలా ప్రతీ విభాగంలో వివాదాలు, సమస్యలు రాజ్�
గాంధీ దవాఖానలో వసతుల లేమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు కనీసం కనీసం మంచినీళ్లు కూడా అందించడం లేదంటూ ఫైరయ్యారు.
Gandhi Hospital | ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ(Congress) పాలనలో కనీసం రోగులకు( Patients) గుక్కెడు మంచి నీళ్లు(Drinking water) కూడా దొరకడంలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు కరెంట్, తాగు, సాగు న�
హైదరాబాద్ బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని (Inter Student) ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్త