యాప్రాల్లో దారు ణం జరిగింది. గంజాయి అమ్ముతున్నాడంటూ తప్పుడు ప్రచారం చేశాడన్న నెపంతో ఓ యువకుడిని తోటి స్నేహితు లు దారుణంగా చితకబాదగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందా డు.
Hyderabad | ఎంఎంటిఎస్ రైల్లో యువతిపై జరిగిన లైంగిక దాడి ప్రయత్నం కేసులో సికింద్రాబాద్, సైబరాబాద్, ఎస్వోటీ, సీసీఎస్, జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా నిందితుడి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రతి రోజూ సుమారు 2వేల నుంచి 3వేలకు పైగా ఓపీ రోగులకు, 2000మంది రోగులకు ఐపీ సేవలు అందించే గాంధీ దవాఖానకు నిష్ణాతులైన అనుభవజ్ఞులైన అధికారిని సూపరింటెండెంట్గా నియమించడం ఇప్పటి వరకు కొనసాగిన ఆనవాయితీ.
హైదరాబాద్లోని అడిక్మెట్ ఫ్లైఓవర్లో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. దీంతో ఇంజినీరింగ్ చదువుతున్న ఇద్దరు యువకులు (Engineering Students) అక్కడికక్కడే మృతిచెందారు.
Gandhi Hospital | రోజురోజుకి పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా అత్యవసర సేవల విభాగంలో అదనంగా 30 పడకలను ఏర్పాటు చేస్తున్నామని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్ఎన్ రాజకుమారి తెలిపారు.
గాంధీలో వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన జెరియాట్రిక్ వార్డు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్(డీఎంఈ) డాక్టర్ నరేంద్రకుమార్ అధికారులను ఆదేశించారు. ఇటీవల ‘నమస్తే’లో ‘వృద
గాంధీ దవాఖానలో లిఫ్టు మధ్యలో ఆగిపోవడంతో రోగులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గురువారం మధ్యాహ్నం నాలుగో నంబరు లిఫ్టు పైకి వెళ్తుండగా హఠాత్తుగా ఐదు, ఆరో అంతస్తులో మధ్యలో ఆగిపోయింది.
గాంధీ జనరల్ ఆసుపత్రి సమస్యలతో సతమతమవుతున్నది. ఆసుపత్రి ప్రాంగణంలో మురుగునీరు ప్రవహిస్తుంటే.. పై అంతస్తులకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్లు పనిచేయడం లేదు.. దీంతో రోగులు , వారి సహాయకులు ఇబ్బందులకు గు�
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తీరుపై గాంధీ వైద్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘ఓపీ సమయం ముగిసిన తరువాత వచ్చి ఓపీలో ఎవరూ లేరని షోకాజ్ నోటీసులిస్తామంటే ఎలా...అని పలువురు వైద్యులు మంత్రి తీరుపై తీవ్ర అసంతృప్తి వ�
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా, తుడిచేస్తా అనే కురచ బుద్ధితో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి జాతిపిత గాంధీజీ కూడా టార్గెట్ అయినట్టున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. గాంధీ పేరు చెప్పి ర�
Hyderabad | భార్యతో గొడవ పడ్డ భర్త.. ఆమె పని చేసే షాపులోకి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధిత వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పో
Hyderabad | ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ ట్రావెల్ నిర్వహాకుడు ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం సాయంత్రం చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.