రాష్ట్ర వైద్యరంగంలో ‘పాలన’ గాడితప్పింది. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, అవినీతి, నిధుల లేమితో అస్తవ్యస్తంగా మారింది. డీపీహెచ్, డీఎంఈ, ఎన్హెచ్ఎం, టీజీఎంఎస్ఐడీసీ.. ఇలా ప్రతీ విభాగంలో వివాదాలు, సమస్యలు రాజ్�
గాంధీ దవాఖానలో వసతుల లేమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు కనీసం కనీసం మంచినీళ్లు కూడా అందించడం లేదంటూ ఫైరయ్యారు.
Gandhi Hospital | ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ(Congress) పాలనలో కనీసం రోగులకు( Patients) గుక్కెడు మంచి నీళ్లు(Drinking water) కూడా దొరకడంలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు కరెంట్, తాగు, సాగు న�
హైదరాబాద్ బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని (Inter Student) ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్త
Gandhi Hospital | సికింద్రాబాద్ పరిధిలోని గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైడ్రా వేదింపులతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ మృతదేహాన్ని చూసేందుకు గాంధీ ఆస్పత్రికి వెళ్లిన మాజీ మంత్రులు హరీశ్రావు,
గాంధీ దవాఖాన పోలీసు క్యాంపు ఆఫీస్గా మారింది. ఏమి జరుగుతుందో తెలియక కొంత మంది రోగులు దవాఖాన బయటి నుంచే వెనుదిరిగారు. గత నెలలో జరిగిన మాతా శిశు మరణాల నేపథ్యంలో దవాఖానలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.
గాంధీ దవాఖాన పోలీసు క్యాంపు ఆఫీస్గా మారింది. దవాఖాన చుట్టూ ఎటు చూసినా పోలీసులు కనిపించడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. ఏమి జరుగుతుందో తెలియక కొంత మంది రోగులు దవాఖాన బయటి నుంచే వెనుదిరిగారు.
KTR | గాంధీ దవాఖానలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆసుపత్రులను పరిశీలించేందుకు వెళ్తే అర
గాంధీ దవాఖాన (Gandhi Hospital) వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దవాఖానలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పో
బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య పరిస్థితి అధ్యయనం చేయడానికి నిపుణులైన డాక్టర్లతో త్రిసభ్య కమిటీ వేశా