Gandhi Hospital | సంతానం లేక ఇబ్బందులు పడుతున్న దంపతుల కోసం రాష్ట్రంలో తొలిసారిగా ఇన్-విట్రో-ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సెంటర్ను తెలంగాణ సర్కార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలోని మాతా,శి�
Minister Harish Rao | గాంధీ ఆస్పత్రిలో తొలిసారిగా ప్రభుత్వ ఐవీఎఫ్ సెంటర్ను ఇవాళ తెలంగాణ సర్కార్ అందుబాటులోకి తీసుకొస్తున్నదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇది చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుం�
Gandhi Hospital | సంతానం లేని దంపతులకు సర్కారు శుభవార్త చెప్పింది. ప్రజల కోసం రాష్ట్రంలో తొలిసారిగా ఇన్-విట్రో-ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సెంటర్ను అందుబాటులోకి తెస్తున్నది. రూ.5 కోట్లతో గాంధీ దవాఖానలో సంతాన సాఫల్య �
యాచకుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి హత్యకు దారి తీసింది. ఈ ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై హరీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పంజాగుట్ట మసీదు వెనుక వైపు శివరాజ్, అతడి కొడుకు అనిల్, �
ప్రభుత్వ దవాఖానలలో రోగుల చికిత్స, చరిత్రను రికార్డు చేసి ఆన్లైన్లో భద్రపరచడానికి సర్కారు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఆధార్ నెంబర్ను వినియోగించనున్నారు. దాని వలన రోగి హెల్త్ హిస్టరీ గుర్తులేకపోయినా, ఓ
ఎలక్ట్రిక్ కార్లు.. బొమ్మలు.. గోడలపై కార్టూన్ చిత్రాలు.. ఆడుకుంటూ సందడి చేస్తున్న చిన్నారులు.. ఇది ఏ పార్కులో కనిపించిన దృశ్యమో అనుకొంటే మీరు పప్పులో కాలేసినట్టే. చిన్నారులకు ఆహ్లాదకరంగా చికిత్స అందించే
ప్రభుత్వ దవాఖానల విభాగంలో మొట్టమొదటిసారిగా గాంధీ దవాఖానకు రెండు ఐఎస్ఓ సర్టిఫికెట్లు లభించాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ) ద్వారా రెండు విభాగాల్లో ప్రశంసాపూర్వక సర్టిఫికెట్లను అంద
మాతాశిశు సంరక్షణలో తెలంగాణ దేశానికే రోల్మాడల్గా నిలిచిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. మాతా శిశు మరణాలు తగ్గించడంలో దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందని దీని వెనుక సీఎం కేసీఆర్ క�
: పేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా గాంధీ దవాఖానలో రూ.52 కోట్లతో మాతా, శిశు ఆరోగ్య కేంద్రం నూతన భవనం నిర్మించింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న (గాంధీ) మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్ ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వాస్తవానికి ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవం గత నెలలోనే జరగాల్సి ఉండగా, నిరవధికం�
జీవన్దాన్ 2013 ప్రారంభమైందని, పదేండ్లలో 1200 మంది అవయవ దానం చేసినట్టు జీవన్దాన్ కోఆర్డినేటర్, నిమ్స్ నెఫ్రాలజిస్టు డాక్టర్ స్వర్ణలత చెప్పారు. గురువారం రవీంద్రభారతిలో జరిగిన ఆర్గాన్ డోనేషన్ డే సందర�
మాతా శిశు మరణాలను తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సూపర్ స్పెషాల్టీ మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్స్(ఎంసీహెచ్) నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.
దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు (Asha workers) తెలంగాణలోనే ఉన్నారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఆశా వర్కర్ల మొబైల్ బిల్లులను ప్రభుత్వమే భరిస్తున్నదని చెప్పారు. బస్తీ దవాఖానలతో (Basti Dawakhana) �
తెలుగు సినీరంగంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (53) ఆదివారం సాయంత్రం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన అసలు పేరు ఎస్.రామారావు. ఆదివారం ఉదయం రక్త విరోచనాలు చేసుక