మాతాశిశు సంరక్షణలో తెలంగాణ దేశానికే రోల్మాడల్గా నిలిచిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. మాతా శిశు మరణాలు తగ్గించడంలో దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందని దీని వెనుక సీఎం కేసీఆర్ క�
: పేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా గాంధీ దవాఖానలో రూ.52 కోట్లతో మాతా, శిశు ఆరోగ్య కేంద్రం నూతన భవనం నిర్మించింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న (గాంధీ) మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్ ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వాస్తవానికి ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవం గత నెలలోనే జరగాల్సి ఉండగా, నిరవధికం�
జీవన్దాన్ 2013 ప్రారంభమైందని, పదేండ్లలో 1200 మంది అవయవ దానం చేసినట్టు జీవన్దాన్ కోఆర్డినేటర్, నిమ్స్ నెఫ్రాలజిస్టు డాక్టర్ స్వర్ణలత చెప్పారు. గురువారం రవీంద్రభారతిలో జరిగిన ఆర్గాన్ డోనేషన్ డే సందర�
మాతా శిశు మరణాలను తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సూపర్ స్పెషాల్టీ మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్స్(ఎంసీహెచ్) నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.
దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు (Asha workers) తెలంగాణలోనే ఉన్నారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఆశా వర్కర్ల మొబైల్ బిల్లులను ప్రభుత్వమే భరిస్తున్నదని చెప్పారు. బస్తీ దవాఖానలతో (Basti Dawakhana) �
తెలుగు సినీరంగంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (53) ఆదివారం సాయంత్రం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన అసలు పేరు ఎస్.రామారావు. ఆదివారం ఉదయం రక్త విరోచనాలు చేసుక
తెలంగాణ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీఠ వేసిన విషయం తెలిసిందే. దీంతో సర్కార్ దవాఖానలు కార్పొరేట్ దవాఖానలతో పోటీ పడుతున్నాయి. నగరంలో ప్రధాన దవాఖానలైన ఉస్మ�
వైద్యారోగ్య శాఖ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు ఒక డీ-అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రపంచ స్కీజోఫ్రీనియా దినోత్సవం సందర్భంగా బుధవారం గాంధీ దవాఖాన మానసిక వైద్య విభాగం ఆధ్వర్యంలో ఓపీ బ్లాక్ హాలులో ప్రజలకు అవగాహన శిబిరాన్ని నిర్వహించారు.
ష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు కానున్న డయాలసిస్ కేంద్రాలకు నగరమే ప్రధాన హబ్కానుంది. ఇప్పటికే గ్రేటర్తో పాటు రాష్ట్రంలోని ఆయా జిల్లాలో పనిచేస్తున్న డయాలసిస్ కేంద్రాలను నగరంలోని ప్రధాన ట్రెషరీ హాస్పిటల్
డెలివరీ కోసం దవాఖానకు తీసుకువచ్చిన భార్యను, ఆరేండ్ల కుమారుడిని వదిలి వెళ్లిపోయిని సంఘటన సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా సలురా క్యాంప్ ప్రాం�
హైదరాబాద్లోని (Hyderabad) హైకోర్టు (High court) సమీపంలో దారుణ హత్య జరిగింది. హైకోర్టు గేటు నంబర్ 6 వద్ద ఓ వ్యక్తిని దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే హత్యచేసి అక్కడి నుంచి పారిపోయాడు.
అన్నం తింటే ముద్ద గొంతులో నుంచి కిందకు దిగదు. అన్నవాహిక కండరాలు బిగుతుగా మారి ఇబ్బంది పెడుతుంటుంది. ‘అక్లేసియా కార్డియా’ అనే ఇలాంటి సమస్యలు ఉన్న ఇద్దరు రోగులకు సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో గ్యాస్�