ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యల్లో గాంధీ దవాఖాన దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. ‘నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్' సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల న్యూఢిల్లీలో రెండు రోజులప�
గాంధీ దవాఖానకు ప్రభుత్వం భద్రతను మరింత పెంచింది. నిత్యం వందలాది మంది వచ్చే గాంధీకి భద్రత పెంచాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి పేదల అభ్యన్నతే ధ్యేయంగా పనిచేస్తున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం బస్తీ దవాఖానల ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నది.
Minister Harish rao | శారీరక శ్రమ లేకపోవడం వల్లే బీపీ, షుగర్లు వస్తున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆరోగ్య తెలంగాణ అంటే రోగాలు రాకుండా చూడాలని సూచించారు. ప్రజలు వ్యాధుల బారినపడకుండా
కార్పొరేట్ను తలదన్నేలా సేవలందిస్తున్న గాంధీ దవాఖానలో గ్యాస్ట్రో విభాగాన్ని మరింత బలోపేతం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అత్యంత ఖరీదైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సల కోసం ప్రత్యేకంగా లివర్ ట్రాన్స్ప�
వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు కూలింది. అదే ఇంట్లో ఉన్న వ్యక్తికి మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తిలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది.
Chilkalguda | సికింద్రాబాద్ చిలకలగూడలోని (Chilkalguda) ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
CM KCR | నగరంలోని గాంధీ ఆసుపత్రిలో మహాత్ముడి 16 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘గాం
Talasani Srinivas yadav | అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన గొప్ప దార్శనికుడు గాంధీజీ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మహాత్ముని స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని
గాంధీ దవాఖాన ముందు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 16 అడుగుల గాంధీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ అక్టోబర్ 2న ఆవిష్కరిస్తారని, గాంధీ వైద్య కళాశాల ప్రాంగణంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారని రాష�
Minister harish rao | ముషీరాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేస్తున్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని అక్టోబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ విగ్రహాన్ని మంత్రులు హరీశ్ర�
ఒకే దేశం.. ఒకే విధానం అంటూ ఊదరగొడుతున్న కేంద్రం.. మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
Gandhi Hospital | హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో అంబులెన్స్ చోరీకి గురైంది. అంబులెన్స్ను చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కరీంనగర్ నుంచి ఓ రోగిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్ప�