క్షతగాత్రులకు మెరుగైన చికిత్స గాంధీ వైద్యులకు మంత్రి హరీశ్ ఆదేశం హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రైల్వే పోలీసుల కాల్పుల్లో గాయపడ్డవారికి మెరుగైన చికిత�
హైదరాబాద్ : అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆర్మీ ఉద్యోగార్థులు చేపట్టిన ఆందోళన కాల్పులకు దారి తీసిన సంగతి తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో మొత్తం 14 మంది గాయపడ్డారు. ఒకర�
హైదరాబాద్ : అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆర్మీ ఉద్యోగార్థులు చేపట్టిన ఆందోళన కాల్పులకు దారి తీసింది. పలు రైళ్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు.. రైల్వే ఆస్తులను ధ్�
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజల్లో మరోసారి కొత్త అలజడి మొదలైంది. జనవరి వరకు థర్డ్వేవ్తో సతమతమైన జనం ఆరునెలలుగా కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సమయంలో దేశంలోని పలు రాష్ర్టాల్లో �
కార్పొరేట్ వైద్యానికి దీటుగా పేదలకు గాంధీ దవాఖాన వరంగా మారింది. కరోనా కష్టకాలంలో వేల మంది రోగులకు అండగా నిలిచిన ఈ దవాఖాన.. కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడేవారికి నాణ్యమైన వైద్యం అందిస్తున్నది. అవసరమైతే కి�
తెలంగాణ వైద్యం దేశానికే ఆదర్శం జాతీయ స్థాయిలో మూడవ స్థానం చివరన డబుల్ ఇంజిన్ ఉత్తరప్రదేశ్ తమిళనాడులోనూ మన నిర్ణయాలు గాంధీలో అభివృద్ధి పనుల ప్రారంభంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు హైదరాబాద్ స
గాంధీ దవాఖానలో అరుదైన శస్త్రచికిత్స పదేండ్ల తరువాత తిరగబెట్టిన గాయం 10 లక్షల ఖరీదైన వైద్యం ఉచితంగా.. హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): 80 ఏండ్ల వృద్ధుడికి అత్యంత అరుదైన రివర్స్ ఆర్థోప్లాస్టీ చిక�
లక్షల విలువైన చికిత్సలు ప్రభుత్వ ఖర్చుతో పూర్తిగా ఉచితం నాలుగు నెలల్లో 48 మందికి శస్త్ర చికిత్స 18న ఒకే రోజు ఆరుగురికి ఆపరేషన్లు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): మోకాలి చిప్ప మార్పిడి సర్జరీ అంట�
హైదరాబాద్ : కన్న తల్లి కంటే ముందు మనకు కదలిక నేర్పించేది.. స్పర్శించేది నర్సేనని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. గాంధీ దవాఖానలో అంతర్జాతీయ నర్స్ డేను నిర్వహించారు. కార్యక్రమానికి హర�
సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో కాలేయ (లివర్) మార్పిడి కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసేందుకు కసరత్తు ముమ్మరమైంది. ప్రస్తుతం ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రుల్లో మాత్రమే కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగు
Old MLA quarters | హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ (Old MLA quarters) వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద సైకిల్ను తప్పించబోయిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది.
గాంధీ దవాఖానను పట్టి పీడిస్తున్న పలు సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపుతామని, అందుకు సంబంధించి సమూల ప్రక్షాళన చర్యలు చేపడుతున్నామని తెలంగాణ రాష్ట్ర వైద్య విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ కె.రమేశ్రెడ్డ�