హైదరాబాద్ : కన్న తల్లి కంటే ముందు మనకు కదలిక నేర్పించేది.. స్పర్శించేది నర్సేనని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. గాంధీ దవాఖానలో అంతర్జాతీయ నర్స్ డేను నిర్వహించారు. కార్యక్రమానికి హర�
సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో కాలేయ (లివర్) మార్పిడి కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసేందుకు కసరత్తు ముమ్మరమైంది. ప్రస్తుతం ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రుల్లో మాత్రమే కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగు
Old MLA quarters | హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ (Old MLA quarters) వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద సైకిల్ను తప్పించబోయిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది.
గాంధీ దవాఖానను పట్టి పీడిస్తున్న పలు సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపుతామని, అందుకు సంబంధించి సమూల ప్రక్షాళన చర్యలు చేపడుతున్నామని తెలంగాణ రాష్ట్ర వైద్య విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ కె.రమేశ్రెడ్డ�
హైదరాబాద్ : హైదరాబాద్లోని ఈఎస్ఐ మెట్రో స్టేషన్ పైనుంచి ఓ యువతి కిందకు దూకింది. యువతికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని ఎస్ఆర్ నగర్ పరిధిలోన�
హైదరాబాద్ : నాణ్యమైన, అధునాతనమైన వైద్య సేవలను పేదలకు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది బడ్జెట్లో వైద్యారోగ్య శాఖకు ఏకంగా రూ. 11,237 కోట్లు నిధులు కేటాయించారని వైద్యారోగ్య శాఖ మంత్రి హ�
తెలంగాణ సర్కార్ దవాఖానల్లో పైసా ఖర్చు లేకుండా నిరుపేదలకు ఖరీదైన వైద్యం అందిస్తున్నది. ఇందులో భాగంగా మోకాలి చిప్పల మార్పి డి శస్త్ర చికిత్సలనూ ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ మధ్య కాలంలో 30-40 ఏండ్లలోనే చాలా �
Mahmood ali | రాజధానిలో అనధికారికంగా ఉన్న గోదాములపై చర్యలు తీసుకుంటామని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. నగరంలో ఇరుకు వీధులు, నివాసాల మధ్య చాలా గోదాంలు ఉన్నాయని చెప్పారు.
తీవ్రతను ఇప్పుడే చెప్పలేం అప్రమత్తంగా ఉండాల్సిందే హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): రాబోయే రోజుల్లో మరిన్ని కరోనా కొత్త వేరియంట్లు తప్పవని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు
గాంధీ దవాఖానలో ఓ యువకుడికి అరుదైన కిడ్నీ మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. వరంగల్కు చెందిన హరీశ్ కుమార్ (30) మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు
సాధారణ జలుబు, దగ్గు ఉంటేనే.. పక్కనున్నవాళ్లు పారిపోయిన పరిస్థితుల్లో సైతం.. ప్రాణాలను హరించే కరోనా రోగులకు చికిత్సనందించడానికి ప్రభుత్వ దవాఖానల్లోని 50 వేల మందికి పైగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కృషి�