హైదరాబాద్ : హైదరాబాద్లోని ఈఎస్ఐ మెట్రో స్టేషన్ పైనుంచి ఓ యువతి కిందకు దూకింది. యువతికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని ఎస్ఆర్ నగర్ పరిధిలోన�
హైదరాబాద్ : నాణ్యమైన, అధునాతనమైన వైద్య సేవలను పేదలకు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది బడ్జెట్లో వైద్యారోగ్య శాఖకు ఏకంగా రూ. 11,237 కోట్లు నిధులు కేటాయించారని వైద్యారోగ్య శాఖ మంత్రి హ�
తెలంగాణ సర్కార్ దవాఖానల్లో పైసా ఖర్చు లేకుండా నిరుపేదలకు ఖరీదైన వైద్యం అందిస్తున్నది. ఇందులో భాగంగా మోకాలి చిప్పల మార్పి డి శస్త్ర చికిత్సలనూ ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ మధ్య కాలంలో 30-40 ఏండ్లలోనే చాలా �
Mahmood ali | రాజధానిలో అనధికారికంగా ఉన్న గోదాములపై చర్యలు తీసుకుంటామని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. నగరంలో ఇరుకు వీధులు, నివాసాల మధ్య చాలా గోదాంలు ఉన్నాయని చెప్పారు.
తీవ్రతను ఇప్పుడే చెప్పలేం అప్రమత్తంగా ఉండాల్సిందే హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): రాబోయే రోజుల్లో మరిన్ని కరోనా కొత్త వేరియంట్లు తప్పవని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు
గాంధీ దవాఖానలో ఓ యువకుడికి అరుదైన కిడ్నీ మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. వరంగల్కు చెందిన హరీశ్ కుమార్ (30) మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు
సాధారణ జలుబు, దగ్గు ఉంటేనే.. పక్కనున్నవాళ్లు పారిపోయిన పరిస్థితుల్లో సైతం.. ప్రాణాలను హరించే కరోనా రోగులకు చికిత్సనందించడానికి ప్రభుత్వ దవాఖానల్లోని 50 వేల మందికి పైగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కృషి�
గాంధీ, ఉస్మానియా దవాఖానలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా సేవలందించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. కొవిడ్ సోకిన గర్భిణులకు చికిత్స అందించడంలో
హైదరాబాద్ : గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల బ్రాండ్ను పెంచాలని మంత్రి హరీశ్రావు సూచించారు. శుక్రవారం ఆయన ఆయా దవాఖానల సూపరింటెండెంట్లు, అన్ని విభాగాధిపతులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. డీఎంఈ రమేశ్ర
సర్కారు దవాఖానాలలో నిరుపేద రోగులకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టిఎస్ఎంఎస్ఐడ�
బేగంపేట్ : వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొని ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి 2 గంటలకు రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ ప
ఒక్క గాంధీలోనే 1500 మంది ప్రసవం గత రెండు దశలలో కొవిడ్ కేంద్రాల్లో 3500 మంది గర్భిణులకు సురక్షిత చికిత్స కుటుంబసభ్యులు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఇంట్లో ఉండే గర్భవతులకు కరోనా తల్లి నుంచి బిడ్డకు కరోనా సోకదు గ�
Gandhi Hospital | నగరంలోని గాంధీ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఓ రోగి ఆస్పత్రి ఐదో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందాడు. ఆ రోగి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రమాదవశాత్తు
బన్సీలాల్పేట్ : కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గురువారానికి కొవిడ్ బాధితుల సంఖ్య 103కి చేరింది. అందులో పదకొండు మంది గర్భిణులు, ముగ్గురు చిన్నారులు కూడా ఉండడం గమనార్హం. గాంధీ దవాఖాన సూపరింటెం డెం�