గాంధీ, ఉస్మానియా దవాఖానలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా సేవలందించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. కొవిడ్ సోకిన గర్భిణులకు చికిత్స అందించడంలో
హైదరాబాద్ : గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల బ్రాండ్ను పెంచాలని మంత్రి హరీశ్రావు సూచించారు. శుక్రవారం ఆయన ఆయా దవాఖానల సూపరింటెండెంట్లు, అన్ని విభాగాధిపతులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. డీఎంఈ రమేశ్ర
సర్కారు దవాఖానాలలో నిరుపేద రోగులకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టిఎస్ఎంఎస్ఐడ�
బేగంపేట్ : వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొని ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి 2 గంటలకు రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ ప
ఒక్క గాంధీలోనే 1500 మంది ప్రసవం గత రెండు దశలలో కొవిడ్ కేంద్రాల్లో 3500 మంది గర్భిణులకు సురక్షిత చికిత్స కుటుంబసభ్యులు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఇంట్లో ఉండే గర్భవతులకు కరోనా తల్లి నుంచి బిడ్డకు కరోనా సోకదు గ�
Gandhi Hospital | నగరంలోని గాంధీ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఓ రోగి ఆస్పత్రి ఐదో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందాడు. ఆ రోగి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రమాదవశాత్తు
బన్సీలాల్పేట్ : కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గురువారానికి కొవిడ్ బాధితుల సంఖ్య 103కి చేరింది. అందులో పదకొండు మంది గర్భిణులు, ముగ్గురు చిన్నారులు కూడా ఉండడం గమనార్హం. గాంధీ దవాఖాన సూపరింటెం డెం�
ప్రతి పడకకూ ఆక్సిజన్ కల్పించేలా చర్యలు అత్యవసరమైతేనే సాధారణ అడ్మిషన్లు, శస్త్రచికిత్సలు ఆస్పత్రిలో సిబ్బందికి సెలవులు రద్దు సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 11 (నమస్తే తెలంగాణ)/బన్సీలాల్పేట్: గ్రేట
Gandhi Hospital | తెలంగాణలో కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నేటి నుంచి గాంధీ ఆస్పత్రిలో అత్యవసరం కాని శస్త్రచికిత్సలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్�
Gandhi Hospital | గాంధీ దవాఖాన మరో ఘనత సాధించింది. ఐసీఎంఆర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రిసెర్చ్ (డీహెచ్ఆర్) అభివృద్ధి చేస్తున్న ‘ఇండియన్ క్లినికల్ ట్రయల్ అండ్ ఎడ్యుకేషన్ నెట్వర్క్' (ఐఎన్టీఈఎన్టీ-ఇ�
Gandhi Hospital | రాష్ట్రంలో కరోనా మొదటి, రెండో దశలను సమర్ధవంతంగా ఎదుర్కొని వేలాది మంది రోగులకు ప్రాణం పోసిన గాంధీ దవాఖాన థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే నాన్ కొవిడ్, కొవిడ్ సేవలందిస
Hyderabad | సికింద్రాబాద్ అల్వాల్ అంజనాపురి కాలనీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. నాలుగు నెలల పిండాన్ని గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై పడేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న
హైదరాబాద్లోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) 2021-22 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రామ్లో ప్రవేశాల కోసం అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. కోర్సు: జనరల్ �
త్వరలో క్యాథ్ల్యాబ్, ఎంఆర్ఐ సౌకర్యాలు రూ.176 కోట్లతో దవాఖాన అభివృద్ధి అత్యాధునిక సేవలకు చిరునామా గాంధీ కరోనా సమయంలో వైద్యం అద్భుతం మంత్రి హరీశ్రావు ప్రశంస హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): అత్య�