Gandhi Hospital | గాంధీ ఆస్పత్రిలో సీటీ స్కాన్ సేవలను ప్రారంభించిన అనంతరం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఎమర్జెన్సీ బ్లాక్ను సందర్శించారు. అక్కడ రోగులను మంత్రి హరీశ్రావు ఆప్యాయంగా పలుక�
Gandhi Hospital | నగరంలోని గాంధీ ఆస్పత్రిలో సీటీ స్కాన్ సేవలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగ�
అడ్డగుట్ట : ఇద్దరు మైనర్ బాలుర మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారి తీసిన సంఘటన తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ ఎల్లప్ప కథనం ప్రకారం… అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన ఇబ్రహీం (16), షేక
మారేడ్పల్లి : రన్నింగ్ ట్రైన్లోంచి దిగబోతూ..ప్రమాదవశాత్తు జారి కిందపడడంతో ఓ వృద్దుడికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చో
బన్సీలాల్పేట్ : నీట్ 2021-22 పరీక్షలో ఇన్ సర్వీస్ కోటాకు రిజర్వేషన్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజ్లో సోమవారం జూనియర్ డాక్టర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ స
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): కరోనా క్లిష్ట సమయంలో నాణ్యమైన వైద్య సేవలందిస్తున్న గాంధీ వైద్యులను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అభినందించారు. ‘కార్పొరేట్లో బతకడన్నరు.. గాంధీలో ప్రాణం పోశారు�
‘గాంధీ’లో ప్రాణం పోశారు రెండు సార్లు కరోనా.. పాడైన ఊపిరితిత్తులు ప్రైవేట్లో డబ్బంతా పోగొట్టుకొని దవాఖానకు.. ఆర్నెల్ల చికిత్స.. ఆరోగ్యంతో శనివారం డిశ్చార్జి పైసా ఖర్చు లేకుండా రూ.కోటి విలువైన వైద్యం సర్క�
బన్సీలాల్పేట్, : రెండోసారి కరోనా వైరస్ బారిన పడి, ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయని స్థితిలో వచ్చిన బాదితుడికి గాంధీ దవాఖానా వైద్యులు మెరుగైన వైద్య చికిత్స అందజేయడంతో శనివారం అతడు పూర్తి ఆరోగ్యంతో డిశ్చ�
బన్సీలాల్పేట్ : గుండెపోటు తో మృతి చెందిన డాక్టర్ టి.పూర్ణచంద్ర గుప్తా (28)కు గాంధీ దవాఖానలోని సహచర వైద్యులు, జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిథులు నివాళులర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం వద్ద �
గాంధీ దవాఖానలో స్పెషలైజేషన్ విధులు ఛాతిలో నొప్పితో గ్యాస్ రిలీజ్ కోసం ఇంజెక్షన్ హాస్టల్ వైపు వెళ్తూ మెట్లపైనే కుప్పకూలిన పూర్ణచంద్ర మరో నెలలో నిశ్చితార్థం.. అంతలోనే విషాదం బన్సీలాల్పేట్, నవంబర్
బన్సీలాల్పేట్ : గుండెపోటు రావడంతో అతిపిన్న వయస్సులోనే ఓ వైద్యుడు మృతి చెందాడు. గుంటూరు జిల్లా నిజాంపేటకు చెందిన డాక్టర్ పూర్ణచంద్ర (28) బుధవారం చాతిలో నొప్పిగా ఉందని, గాంధీ దవాఖానకు వచ్చి, గ్యాస్ రిలీజ్�
బేగంపేట్: ఫుట్పాత్పై నిద్రిస్తున్న ఓ వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందిన ఘటన రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ కాశీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సికింద�
బన్సీలాల్పేట్, అక్టోబర్ 20 : గాంధీ దవాఖానలో షార్ట్ సర్క్యూట్ కారణంగా స్వల్ప అగ్ని ప్రమాదం జరిగి కేబుల్ వైర్లు కాలిపోయాయి. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదు. బుధవారం ఉదయం దవాఖానలోని గ్రౌండ్ ఫ
బన్సీలాల్పేట్ : గాంధీ దవాఖానలో షార్ట్ సర్య్కూట్ కారణంగా స్వల్ప అగ్ని ప్రమాదం జరిగి కేబుల్ వైర్లు కాలిపోయాయి. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ఉదయం 7:20 గంటల సమయంలో దవ�