సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): నాలుగు నెలల తర్వాత గాంధీ వైద్యశాలలో మళ్లీ సాధారణ సేవలు పునఃప్రారంభం కానున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చడంతో వైద్యశాలను పూర్తిగా కొవిడ్ సెంటర్గా మార్చిన �
2,3,4 అంతస్తుల్లో కొవిడ్ చికిత్సమిగిలిన అన్ని అంతస్తుల్లోసాధారణ సేవలుగాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావుబన్సీలాల్పేట్, జూలై 27: ప్రస్తుతం కొవిడ్ నోడల్ కేంద్రంగాఉన్న సికింద్రాబాద్ గాంధీ దవాఖ
గాంధీ దవాఖాన | సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో వచ్చే నెల 3వ తేదీ నుంచి అన్నిరకాల వైద్య సేవలను పునరుద్ధరించనున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.
ప్రైవేటు హాస్పిటల్స్లో చికిత్సకు లక్షలు ధారపోయాల్సిన నేటి రోజుల్లో ప్రభుత్వ దవాఖానలు ప్రజలకు కల్పతరువులా మారుతున్నాయి. కరోనాతో పాటు వచ్చిన బ్లాక్ఫంగస్కు హైదరాబాద్లోని కోఠి ఈఎన్టీ దవాఖాన, గాంధీ �
జూలై నుంచి ప్రారంభమయ్యే అవకాశం ప్రస్తుతం 650 మంది రోగులు ఇందులో సగం బ్లాక్ఫంగస్ కేసులే సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు సిటీబ్యూరో, జూన్ 25(నమస్తే తెలంగాణ): నగరంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో నా�
అప్రమత్తమైన రాష్ట్ర సర్కారు దేశంలోనే తొలిసారి నోడల్ కేంద్రం ఏర్పాటు కోఠి ఈఎన్టీలోనే 519 సర్జరీలు ఉచితంగా ఒక్కొక్కరికి రూ.2లక్షల మందులు ఒక్క ప్రాణంకూడా పోకుండా కాపాడిన వైద్యులు గాంధీ, సహా 16 దవాఖానల్లో మెర�
సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో గాంధీ దవాఖానలో పడకలు ఖాళీ అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు వెంటిలేటర్ పడకల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురవ్వగా వారం రోజుల నుంచి �
బ్లాక్ ఫంగస్ | బ్లాక్లో బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న రెండు ముఠాలను పేట్బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రిలో
గాంధీలో సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఎనిమిది ప్లాంట్లు.. రోజూ 7.5 టన్నులు ఉత్పత్తి కరోనా కేసులు తగ్గడంతో 30 నుంచి 23 టన్నులకు పడిపోయిన వినియోగం థర్డ్వేవ్పై గుబులు అవసరం లేదంటున్న వైద్యులు సిటీబ్యూరో, జూన్ 8 (నమ�
అన్ని రకాల స్ట్రెయిన్లకు చికిత్స అందించాం గాంధీకొచ్చేవన్నీ క్రిటికల్ కేసులే సాధ్యమైన వరకు అందరికీ చికిత్స చేస్తున్నాం రోగులు, వారి కుటుంబీకుల ఆనందమే కొండంత బలం వారం రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పె
కోటి రూపాయలతో ఏర్పాటు హైదరాబాద్, జూన్ 4: గాంధీ దవాఖానలో రోజుకు 0.5 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ను అరబిందో ఫార్మా ఏర్పాటు చేసింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా దా
కొవిడ్-19 యావత్ ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్నది. ఈ క్రమంలో చాలామంది కరోనా వ్యాధితో మరణిస్తున్నారు. మన దేశంలోనూ ఇదే స్థితి. కానీ కరోనాను కట్టడి చేస్తూ, దాని వ్యాప్తిని అడ్డుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వ�
గంటకు 22 వేల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ తయారీ 80 లక్షలతో ప్లాంటు నెలకొల్పిన ఫార్మా కంపెనీలు బన్సీలాల్పేట్, మే 31: కరోనా నోడల్ కేంద్రమైన గాంధీ దవాఖానలో మరో ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. గంటకు 22 �