ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు గాంధీ నిజనిర్ధారణ కమిటీ ధ్రువీకరణ పోలీసు దర్యాప్తులో నిజాలు వెల్లడవుతాయి దవాఖానలో పటిష్టంగా భద్రతా వ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చే రాతలొద్దు: రమేశ్రెడ్డి అదృశ్యమైన మహిళ కో�
గాంధీ దవాఖాన ఘటనపై ముమ్మర దర్యాప్తు పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షలో హోంమంత్రి హైదరాబాద్/సిటీ బ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ)/ బన్సీలాల్పేట్: గాంధీ దవాఖానలో లైంగికదాడి ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పం�
–గాంధీ దవాఖానాను సందర్శించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్-రాష్ట్ర మహిళా కమీషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి బన్సీలాల్పేట్ : మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమీషన్ చైర్పర్సన్ సు�
‘నేను రాను బిడ్డో మాయదారి దవాఖానకు’ అనే సినిమా పాట 1980 దశకం నాటిది. సర్కారు దవాఖానల్లోని సౌకర్యాల లేమి, లంచగొండితనం గురించి కండ్లకు కట్టినట్లు వివరిస్తుంది ఈ పాట. 40 ఏండ్ల కిందట ప్రైవేట్ వైద్యవ్యవస్థ వేళ్ల�
సికింద్రాబాద్: గాంధీ దవాఖానలో పేషేంటుకు సహకులుగా వచ్చిన ఇద్దరు మహిళలకు దవాఖాన సిబ్బంది ఒకరు మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితులు చిలకలగూడ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహబూబ్నగర్�
గాంధీలో రూ.100కోట్లతో మాతా శిశు సంరక్షణ కేంద్రం 8 అంతస్తులతో నిర్మాణానికి సన్నాహాలు ఇప్పటికే పాత భవనం కూల్చివేత త్వరలో జరుగనున్న భూమి పూజ 2023 కల్లా సేవలు అందుబాటులోకి.. సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): మా�
ఏర్పాట్లను పరిశీలించిన సూపరింటెండెంట్ రాజారావు కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే మూడవ దశ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం బన్సీలాల్పేట్, ఆగస్టు 3 : గాంధీ దవాఖానలో మంగళవారం నుంచి అన్ని రకాల వైద్య �
సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): నాలుగు నెలల తర్వాత గాంధీ వైద్యశాలలో మళ్లీ సాధారణ సేవలు పునఃప్రారంభం కానున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చడంతో వైద్యశాలను పూర్తిగా కొవిడ్ సెంటర్గా మార్చిన �
2,3,4 అంతస్తుల్లో కొవిడ్ చికిత్సమిగిలిన అన్ని అంతస్తుల్లోసాధారణ సేవలుగాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావుబన్సీలాల్పేట్, జూలై 27: ప్రస్తుతం కొవిడ్ నోడల్ కేంద్రంగాఉన్న సికింద్రాబాద్ గాంధీ దవాఖ
గాంధీ దవాఖాన | సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో వచ్చే నెల 3వ తేదీ నుంచి అన్నిరకాల వైద్య సేవలను పునరుద్ధరించనున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.
ప్రైవేటు హాస్పిటల్స్లో చికిత్సకు లక్షలు ధారపోయాల్సిన నేటి రోజుల్లో ప్రభుత్వ దవాఖానలు ప్రజలకు కల్పతరువులా మారుతున్నాయి. కరోనాతో పాటు వచ్చిన బ్లాక్ఫంగస్కు హైదరాబాద్లోని కోఠి ఈఎన్టీ దవాఖాన, గాంధీ �
జూలై నుంచి ప్రారంభమయ్యే అవకాశం ప్రస్తుతం 650 మంది రోగులు ఇందులో సగం బ్లాక్ఫంగస్ కేసులే సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు సిటీబ్యూరో, జూన్ 25(నమస్తే తెలంగాణ): నగరంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో నా�