కొవిడ్ వచ్చినా… కొత్త జీవితం కిడ్నీ పేషెంట్లకు వరంగా డయాలసిస్ సేవలు కరోనా రోగులకూ కొనసాగిస్తున్న వైద్యులు ఇటీవలే పూర్తి ఆరోగ్యంతో కోలుకున్న 80 ఏండ్ల రోగి మూత్రపిండాల జబ్బు మనిషిని ఆరోగ్యగానే కాదు.. ఆర�
బ్లాక్ ఫంగస్ కేసు| వికారాబాద్: జిల్లాలో మొదటి బ్లాక్ ఫంగస్ కేసు నమోదయ్యింది. తాండూరు మండలం ఎలంకన్న గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి బ్లాక్ఫంగస్తో మృతిచెందారు.
బన్సీలాల్పేట్, మే 21: గాంధీ దవాఖానలో మరో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ దివీస్ ల్యాబోరేటరీ ముందుకు వచ్చింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ డాక
కొవిడ్ వార్డులను సందర్శించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మెదక్, మే 20: కరోనా విషయంలో ఎవ రూ ఆందోళన, అధైర్య పడవద్దని సీఎం కేసీఆరే స్వయంగా గాంధీ దవాఖానకు వెళ్లి కరోనా పేషె�
భరోసా నింపిన సీఎం కేసీఆర్ గాంధీ పర్యటన సీఎం పరామర్శతో బాధితుల్లో ఉత్సాహం వైద్యులు, నర్సులకు వెన్నుతట్టి ప్రోత్సాహం గాంధీ దవాఖానపై మరింత నమ్మకం సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): కరోనాపై అలుపెరుగని పోరాట�
సీఎం సందర్శన మనోనిబ్బరాన్ని నింపింది వెంటిలేటర్పై ఉన్న రోగికూడా లేచి మాట్లాడాడు గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ దవాఖాన �
బన్సీలాల్పేట్, మే 19: జానియర్ల డాక్టర్ల సమస్యలు తెలుసునని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గాంధీ దవాఖాన జూడాల అధ్యక్షుడు మణికిరణ్రెడ్డి తెలిపారు. బుధవారం సీఎం కేసీఆర్ గాం�
ప్రజలు పాలకుడి గొప్ప మనసుకు పులకించాలి. పాలకుడిని తమ అదృష్టంగా భావించాలి. కలకాలం చల్లగా ఉండాలని దీవించాలి. అడుగనిదీ, చెప్పినదీ, చెప్పనిదీ రకరకాల వరాల రూపంలో పౌరుల అనుభవంలోకి తెచ్చే చల్లని చంద్రుడు ముఖ్య�
గాంధీ దవాఖానకు సీఎం కేసీఆర్ | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మరికాసేపట్లో గాంధీ దవాఖానకు వెళ్లనున్నారు. కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు.
బన్సీలాల్పేట్/సుల్తాన్బజార్, మే 17: కరోనా బారిన పడిన తమ కుటుంబాన్ని కాపాడిన గాంధీ దవాఖానకు ఓ డాక్టర్ కృతజ్ఞతగా పీపీఈ కిట్లు, మాస్కులు అందజేశారు. సోమవారం ఐఏడీవీఎల్ తెలంగాణ శాఖ ప్రధాన కార్యదర్శి, గాంధ�