అప్రమత్తమైన రాష్ట్ర సర్కారు దేశంలోనే తొలిసారి నోడల్ కేంద్రం ఏర్పాటు కోఠి ఈఎన్టీలోనే 519 సర్జరీలు ఉచితంగా ఒక్కొక్కరికి రూ.2లక్షల మందులు ఒక్క ప్రాణంకూడా పోకుండా కాపాడిన వైద్యులు గాంధీ, సహా 16 దవాఖానల్లో మెర�
సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో గాంధీ దవాఖానలో పడకలు ఖాళీ అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు వెంటిలేటర్ పడకల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురవ్వగా వారం రోజుల నుంచి �
బ్లాక్ ఫంగస్ | బ్లాక్లో బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న రెండు ముఠాలను పేట్బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రిలో
గాంధీలో సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఎనిమిది ప్లాంట్లు.. రోజూ 7.5 టన్నులు ఉత్పత్తి కరోనా కేసులు తగ్గడంతో 30 నుంచి 23 టన్నులకు పడిపోయిన వినియోగం థర్డ్వేవ్పై గుబులు అవసరం లేదంటున్న వైద్యులు సిటీబ్యూరో, జూన్ 8 (నమ�
అన్ని రకాల స్ట్రెయిన్లకు చికిత్స అందించాం గాంధీకొచ్చేవన్నీ క్రిటికల్ కేసులే సాధ్యమైన వరకు అందరికీ చికిత్స చేస్తున్నాం రోగులు, వారి కుటుంబీకుల ఆనందమే కొండంత బలం వారం రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పె
కోటి రూపాయలతో ఏర్పాటు హైదరాబాద్, జూన్ 4: గాంధీ దవాఖానలో రోజుకు 0.5 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ను అరబిందో ఫార్మా ఏర్పాటు చేసింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా దా
కొవిడ్-19 యావత్ ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్నది. ఈ క్రమంలో చాలామంది కరోనా వ్యాధితో మరణిస్తున్నారు. మన దేశంలోనూ ఇదే స్థితి. కానీ కరోనాను కట్టడి చేస్తూ, దాని వ్యాప్తిని అడ్డుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వ�
గంటకు 22 వేల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ తయారీ 80 లక్షలతో ప్లాంటు నెలకొల్పిన ఫార్మా కంపెనీలు బన్సీలాల్పేట్, మే 31: కరోనా నోడల్ కేంద్రమైన గాంధీ దవాఖానలో మరో ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. గంటకు 22 �
కొవిడ్ వచ్చినా… కొత్త జీవితం కిడ్నీ పేషెంట్లకు వరంగా డయాలసిస్ సేవలు కరోనా రోగులకూ కొనసాగిస్తున్న వైద్యులు ఇటీవలే పూర్తి ఆరోగ్యంతో కోలుకున్న 80 ఏండ్ల రోగి మూత్రపిండాల జబ్బు మనిషిని ఆరోగ్యగానే కాదు.. ఆర�
బ్లాక్ ఫంగస్ కేసు| వికారాబాద్: జిల్లాలో మొదటి బ్లాక్ ఫంగస్ కేసు నమోదయ్యింది. తాండూరు మండలం ఎలంకన్న గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి బ్లాక్ఫంగస్తో మృతిచెందారు.
బన్సీలాల్పేట్, మే 21: గాంధీ దవాఖానలో మరో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ దివీస్ ల్యాబోరేటరీ ముందుకు వచ్చింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ డాక
కొవిడ్ వార్డులను సందర్శించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మెదక్, మే 20: కరోనా విషయంలో ఎవ రూ ఆందోళన, అధైర్య పడవద్దని సీఎం కేసీఆరే స్వయంగా గాంధీ దవాఖానకు వెళ్లి కరోనా పేషె�
భరోసా నింపిన సీఎం కేసీఆర్ గాంధీ పర్యటన సీఎం పరామర్శతో బాధితుల్లో ఉత్సాహం వైద్యులు, నర్సులకు వెన్నుతట్టి ప్రోత్సాహం గాంధీ దవాఖానపై మరింత నమ్మకం సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): కరోనాపై అలుపెరుగని పోరాట�
సీఎం సందర్శన మనోనిబ్బరాన్ని నింపింది వెంటిలేటర్పై ఉన్న రోగికూడా లేచి మాట్లాడాడు గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ దవాఖాన �