బన్సీలాల్పేట్, మే 19: జానియర్ల డాక్టర్ల సమస్యలు తెలుసునని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గాంధీ దవాఖాన జూడాల అధ్యక్షుడు మణికిరణ్రెడ్డి తెలిపారు. బుధవారం సీఎం కేసీఆర్ గాం�
ప్రజలు పాలకుడి గొప్ప మనసుకు పులకించాలి. పాలకుడిని తమ అదృష్టంగా భావించాలి. కలకాలం చల్లగా ఉండాలని దీవించాలి. అడుగనిదీ, చెప్పినదీ, చెప్పనిదీ రకరకాల వరాల రూపంలో పౌరుల అనుభవంలోకి తెచ్చే చల్లని చంద్రుడు ముఖ్య�
గాంధీ దవాఖానకు సీఎం కేసీఆర్ | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మరికాసేపట్లో గాంధీ దవాఖానకు వెళ్లనున్నారు. కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు.
బన్సీలాల్పేట్/సుల్తాన్బజార్, మే 17: కరోనా బారిన పడిన తమ కుటుంబాన్ని కాపాడిన గాంధీ దవాఖానకు ఓ డాక్టర్ కృతజ్ఞతగా పీపీఈ కిట్లు, మాస్కులు అందజేశారు. సోమవారం ఐఏడీవీఎల్ తెలంగాణ శాఖ ప్రధాన కార్యదర్శి, గాంధ�
గాంధీ దవాఖానను పరిశీలించి సీఎస్ | ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం గాంధీ దవాఖానను పరిశీలించారు. దవాఖానలో పడకలు, ఆక్సిజన్ లభ్యత, కొవిడ్ రోగులకు అందుతున్న తదితర సేవలను వైద్యాధికారు�
బాధితుల యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఏర్పాటు ఎప్పటికప్పుడు పడకల సమాచారమూ వెల్లడి ప్రారంభించిన సీపీ అంజనీకుమార్ త్వరలో 24 గంటలు పనిచేసే ఫోన్ నంబర్లు : డాక్టర్ రాజారావు సిటీబ్యూరో, మే 6(నమస్తే తెలంగాణ)/బన
కరోనా నుంచి కోలుకోవడానికి మరింత పెరిగిన సమయం మరో ఒకటిరెండు వారాలు దగ్గు, ఆయాసం, నీరసం గతంలో 7 నుంచి 10 రోజుల చికిత్సతో ఆరోగ్యం మెరుగు హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): కరోనా అనగానే చాలామందిలో ఓ వారంరోజు
వైరస్ డబుల్ స్పీడ్..15 రోజుల్లో కేసులు రెట్టింపు ప్రజలు స్వీయ నిర్బంధం పాటిస్తేనే రక్షణ 53 వేల పడకలు సిద్ధం.. ఆక్సిజన్ కొరత లేదు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జీ శ్రీనివాసరావు చివరిదశలో రావటం వల్లే గాంధ