రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం నేటి నుంచి ఓపీ సేవలు నిలిపివేత అందుబాటులో 1,466 పడకలు హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో గాంధీ దవాఖానను మర
కొవిడ్ దవాఖానగా గాంధీ | సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానను రేపటి నుంచి పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా మారుస్తూ వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
మరణాలన్నీ కరోనా ఖాతాలో వేస్తే ఎలా…? ఆఖరి క్షణాల్లో వచ్చే కేసులే అధికం.. గాంధీ దవాఖాన వైద్యులు కరోనా వ్యాప్తి సమయంలో ప్రజలకు ధైర్యం కల్పిస్తూ అండగా ఉండాల్సింది పోయి తప్పుడు రాతలతో ‘ఆంధ్రజ్యోతి పత్రిక’ ప్�
దక్షిణ భారత దేశంలో ఇదే మొదటిది..పూర్తి కావొచ్చిన నిర్మాణ పనులుఈ నెలాఖరుకు ఉత్పత్తి ప్రారంభించే అవకాశంప్రతి నెలా రూ.30 లక్షలు ఆదా : ప్రొఫెసర్ రాజారావు శ్వాస తీసుకోవడం కష్టమై.. అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజ�
మరణాలన్నీ కరోనావేనంటూ తప్పుడు కథనాలు ప్రజలను భయాందోళనకు గురిచేసే కుట్ర ఇది కొవిడ్ సోకినా దీర్ఘకాలిక రోగాల వల్లనే మరణాలు చివరి క్షణాల్లో గాంధీకి వచ్చే కేసులు 40-50 శాతం పత్రిక కథనంపై గాంధీ దవాఖాన వైద్యుల �
కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతమవుతుండటంతో ఆయా దవాఖానాల్లో రోగుల తాకిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ఐసీయూ రోగుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గాంధీ, కింగ్ కో ఠి, టిమ్స్ దవాఖానాలతో పాటు పలు ప్రై�
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు బుధవారం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వైద్యాధికారులు, అన్ని విభాగాధిపతులు, వైద్యస�