సిజేరియన్లు 40 శాతానికి తగ్గాలి నార్మల్డెలివరీలకు ప్రోత్సాహకాలు గాంధీలోమాతా శిశు కేంద్రం 250 పడకలతో ఏర్పాటు ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటళ్లకు 53 అల్ట్రా సౌండ్ మెషీన్లు రక్త హీనత ఉన్న మహిళలకు న్యూట్రిషన్
హైదరాబాద్ : కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షల రూపాయాలు విలువజేసే శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహిస్తున్న గాంధీ దవాఖాన వైద్యులు మరో ఘనత సాధించారు. స్పృహలో ఉన్న వృద్ధురాలి మెదడులోని కణితిని ‘అవేక్ క్రేన�
హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో తొలి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ (cochlear implant surgery) విజయవంతమైంది. వినికిడి లోపంతో బాధపడుతున్న ఓ మూడేండ్ల చిన్నారికి గాంధీ వైద్యులు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ నిర్వహిం
హైదరాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు గాంధీ ఆసుపత్రిలో ఈవినింగ్ ఓపీ సేవలను ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. జనర
కంటి సమస్యలు ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించేందుకు గాంధీ దవాఖానలో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశామని, చికిత్స కోసం ‘గాంధీకి రండి’ అంటూ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు ప్రజలకు విజ్ఞప్తి చేశ�
హైదరాబాద్ : కంటి సంబంధిత సమస్యలు ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించేందుకు గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక సౌకార్యలను ఏర్పాటు చేసినట్లు ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు పేర్కొన్నారు. కంటి సమస్�
గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన క్షతగాత్రుల డిశ్చార్జి హైడ్రామాను తలపించింది. అగ్నిపథ్కు నిరసనగా ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థులు చేపట్
క్షతగాత్రులకు మెరుగైన చికిత్స గాంధీ వైద్యులకు మంత్రి హరీశ్ ఆదేశం హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రైల్వే పోలీసుల కాల్పుల్లో గాయపడ్డవారికి మెరుగైన చికిత�
హైదరాబాద్ : అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆర్మీ ఉద్యోగార్థులు చేపట్టిన ఆందోళన కాల్పులకు దారి తీసిన సంగతి తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో మొత్తం 14 మంది గాయపడ్డారు. ఒకర�
హైదరాబాద్ : అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆర్మీ ఉద్యోగార్థులు చేపట్టిన ఆందోళన కాల్పులకు దారి తీసింది. పలు రైళ్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు.. రైల్వే ఆస్తులను ధ్�
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజల్లో మరోసారి కొత్త అలజడి మొదలైంది. జనవరి వరకు థర్డ్వేవ్తో సతమతమైన జనం ఆరునెలలుగా కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సమయంలో దేశంలోని పలు రాష్ర్టాల్లో �
కార్పొరేట్ వైద్యానికి దీటుగా పేదలకు గాంధీ దవాఖాన వరంగా మారింది. కరోనా కష్టకాలంలో వేల మంది రోగులకు అండగా నిలిచిన ఈ దవాఖాన.. కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడేవారికి నాణ్యమైన వైద్యం అందిస్తున్నది. అవసరమైతే కి�
తెలంగాణ వైద్యం దేశానికే ఆదర్శం జాతీయ స్థాయిలో మూడవ స్థానం చివరన డబుల్ ఇంజిన్ ఉత్తరప్రదేశ్ తమిళనాడులోనూ మన నిర్ణయాలు గాంధీలో అభివృద్ధి పనుల ప్రారంభంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు హైదరాబాద్ స
గాంధీ దవాఖానలో అరుదైన శస్త్రచికిత్స పదేండ్ల తరువాత తిరగబెట్టిన గాయం 10 లక్షల ఖరీదైన వైద్యం ఉచితంగా.. హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): 80 ఏండ్ల వృద్ధుడికి అత్యంత అరుదైన రివర్స్ ఆర్థోప్లాస్టీ చిక�
లక్షల విలువైన చికిత్సలు ప్రభుత్వ ఖర్చుతో పూర్తిగా ఉచితం నాలుగు నెలల్లో 48 మందికి శస్త్ర చికిత్స 18న ఒకే రోజు ఆరుగురికి ఆపరేషన్లు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): మోకాలి చిప్ప మార్పిడి సర్జరీ అంట�