Chilkalguda | సికింద్రాబాద్ చిలకలగూడలోని (Chilkalguda) ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
CM KCR | నగరంలోని గాంధీ ఆసుపత్రిలో మహాత్ముడి 16 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘గాం
Talasani Srinivas yadav | అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన గొప్ప దార్శనికుడు గాంధీజీ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మహాత్ముని స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని
గాంధీ దవాఖాన ముందు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 16 అడుగుల గాంధీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ అక్టోబర్ 2న ఆవిష్కరిస్తారని, గాంధీ వైద్య కళాశాల ప్రాంగణంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారని రాష�
Minister harish rao | ముషీరాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేస్తున్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని అక్టోబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ విగ్రహాన్ని మంత్రులు హరీశ్ర�
ఒకే దేశం.. ఒకే విధానం అంటూ ఊదరగొడుతున్న కేంద్రం.. మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
Gandhi Hospital | హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో అంబులెన్స్ చోరీకి గురైంది. అంబులెన్స్ను చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కరీంనగర్ నుంచి ఓ రోగిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్ప�
సిజేరియన్లు 40 శాతానికి తగ్గాలి నార్మల్డెలివరీలకు ప్రోత్సాహకాలు గాంధీలోమాతా శిశు కేంద్రం 250 పడకలతో ఏర్పాటు ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటళ్లకు 53 అల్ట్రా సౌండ్ మెషీన్లు రక్త హీనత ఉన్న మహిళలకు న్యూట్రిషన్
హైదరాబాద్ : కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షల రూపాయాలు విలువజేసే శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహిస్తున్న గాంధీ దవాఖాన వైద్యులు మరో ఘనత సాధించారు. స్పృహలో ఉన్న వృద్ధురాలి మెదడులోని కణితిని ‘అవేక్ క్రేన�
హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో తొలి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ (cochlear implant surgery) విజయవంతమైంది. వినికిడి లోపంతో బాధపడుతున్న ఓ మూడేండ్ల చిన్నారికి గాంధీ వైద్యులు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ నిర్వహిం
హైదరాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు గాంధీ ఆసుపత్రిలో ఈవినింగ్ ఓపీ సేవలను ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. జనర
కంటి సమస్యలు ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించేందుకు గాంధీ దవాఖానలో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశామని, చికిత్స కోసం ‘గాంధీకి రండి’ అంటూ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు ప్రజలకు విజ్ఞప్తి చేశ�
హైదరాబాద్ : కంటి సంబంధిత సమస్యలు ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించేందుకు గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక సౌకార్యలను ఏర్పాటు చేసినట్లు ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు పేర్కొన్నారు. కంటి సమస్�
గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన క్షతగాత్రుల డిశ్చార్జి హైడ్రామాను తలపించింది. అగ్నిపథ్కు నిరసనగా ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థులు చేపట్