Gandhi Hospital | గాంధీ దవాఖానాలో తొమ్మిది నెలల చిన్నారికి అరుదైన ఆపరేషన్ చేశారు. కర్నూల్ జిల్లా డోన్ పట్టణంలో నివసించే దంపతులకు జన్మించిన యాస్మిన్ బీ అనే 9 నెలల చిన్నారికి పుట్టుకతోనే కిడ్నిలకు కణితి ఉన్నట్ట�
ఆటో డ్రైవర్ నిర్లక్షంగా అతివేగంగా వాహనాన్ని నడపడంతో చిన్నారి మృతి చెందగా మరో చిన్నారికి తీవ్ర గాయాలైన ఘటన పట్టణంలోని మున్సిపల్ డంపింగ్యార్డులో గురువారం చోటు చేసుకుంది.
ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో సర్కార్ వైద్యానికి పెద్ద పీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం మాతా శిశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది.
Gandhi Hospital | బన్సీలాల్పేట్, ఫిబ్రవరి 25 : గాంధీ దవాఖానలో రోగి వెంట వచ్చే బంధువులకు ఒకరు లేదా ఇద్దరికే అనుమతి ఇస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు తెలిపారు. కొన్నిసార్లు వారిని చూడటానికి 6 నుంచి 10 మంది �
ఒవేరియన్కు ఉన్న కణితి తొలగించడం కొంత క్లిష్టమైనప్పటికీ గాంధీ గైనకాలజి విభాగానికి చెందిన వైద్యబృందం రోగికి శస్త్రచికిత్స జరిపారు. రోగి కడుపులో నుంచి 7.5కిలోల భారీ ఒవేరియన్ కణితిని విజయవంతంగా తొలగించా�
ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ, క్యాజువాలిటి లాంటి ముఖ్య ప్రదేశాల్లో ‘ఇన్ఫెక్షన్ నియంత్రణ’ పట్ల జాగ్రతలు తీసుకోవాలని అదనపు డీఎంఈ, గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు అన్నారు.
నర్సు ఉద్యోగాలకు విదేశాల్లో డిమాండ్ బాగా ఉన్నదని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాణి కుముదిని తెలిపారు. బుధవారం సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర�
Omicron BF.7 | కరోనా పట్ల ఆందోళన చెందవద్దని, అయితే అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, కొవిడ్ వాక్సిన్ తీసుకోని
న్ఫెక్షన్ నియంత్రణ చర్యల్లో గాంధీ దవాఖాన దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. ‘నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్' సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల న్యూఢిల్లీలో రెండు రోజులపా�