తెలంగాణ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీఠ వేసిన విషయం తెలిసిందే. దీంతో సర్కార్ దవాఖానలు కార్పొరేట్ దవాఖానలతో పోటీ పడుతున్నాయి. నగరంలో ప్రధాన దవాఖానలైన ఉస్మ�
వైద్యారోగ్య శాఖ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు ఒక డీ-అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రపంచ స్కీజోఫ్రీనియా దినోత్సవం సందర్భంగా బుధవారం గాంధీ దవాఖాన మానసిక వైద్య విభాగం ఆధ్వర్యంలో ఓపీ బ్లాక్ హాలులో ప్రజలకు అవగాహన శిబిరాన్ని నిర్వహించారు.
ష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు కానున్న డయాలసిస్ కేంద్రాలకు నగరమే ప్రధాన హబ్కానుంది. ఇప్పటికే గ్రేటర్తో పాటు రాష్ట్రంలోని ఆయా జిల్లాలో పనిచేస్తున్న డయాలసిస్ కేంద్రాలను నగరంలోని ప్రధాన ట్రెషరీ హాస్పిటల్
డెలివరీ కోసం దవాఖానకు తీసుకువచ్చిన భార్యను, ఆరేండ్ల కుమారుడిని వదిలి వెళ్లిపోయిని సంఘటన సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా సలురా క్యాంప్ ప్రాం�
హైదరాబాద్లోని (Hyderabad) హైకోర్టు (High court) సమీపంలో దారుణ హత్య జరిగింది. హైకోర్టు గేటు నంబర్ 6 వద్ద ఓ వ్యక్తిని దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే హత్యచేసి అక్కడి నుంచి పారిపోయాడు.
అన్నం తింటే ముద్ద గొంతులో నుంచి కిందకు దిగదు. అన్నవాహిక కండరాలు బిగుతుగా మారి ఇబ్బంది పెడుతుంటుంది. ‘అక్లేసియా కార్డియా’ అనే ఇలాంటి సమస్యలు ఉన్న ఇద్దరు రోగులకు సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో గ్యాస్�
Gandhi Hospital | గాంధీ దవాఖానాలో తొమ్మిది నెలల చిన్నారికి అరుదైన ఆపరేషన్ చేశారు. కర్నూల్ జిల్లా డోన్ పట్టణంలో నివసించే దంపతులకు జన్మించిన యాస్మిన్ బీ అనే 9 నెలల చిన్నారికి పుట్టుకతోనే కిడ్నిలకు కణితి ఉన్నట్ట�
ఆటో డ్రైవర్ నిర్లక్షంగా అతివేగంగా వాహనాన్ని నడపడంతో చిన్నారి మృతి చెందగా మరో చిన్నారికి తీవ్ర గాయాలైన ఘటన పట్టణంలోని మున్సిపల్ డంపింగ్యార్డులో గురువారం చోటు చేసుకుంది.
ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో సర్కార్ వైద్యానికి పెద్ద పీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం మాతా శిశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది.
Gandhi Hospital | బన్సీలాల్పేట్, ఫిబ్రవరి 25 : గాంధీ దవాఖానలో రోగి వెంట వచ్చే బంధువులకు ఒకరు లేదా ఇద్దరికే అనుమతి ఇస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు తెలిపారు. కొన్నిసార్లు వారిని చూడటానికి 6 నుంచి 10 మంది �