పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్సింగ్ మాన్ సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ను పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి సాగు, తాగునీటి ఇబ్బందులను దూరం చేసిన మహానాయకుడని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని, దీంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నా రు
పేదవారి గుండెకు రక్షణగా వైద్య సేవలందిస్తూ సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. గుండెపోటు వచ్చిందంటే కార్పొరేట్ దవాఖానల్లో ప్రథమ చికిత్సకు రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది
ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాంతం పీపుల్స్వార్ (మావోయిస్టులు)కు అడ్డాగా ఉండేది. ‘ఇందుప్రియాల గెరిల్లాదళం’ అంటే అప్పటి మెదక్ జిల్లానే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఒక సంచలనం. సాయంత్రం ఆరు దాటితే చాలు మనుషులు ఇంట�
గజ్వేల్ ప్రాంతంలోని అడవులు చాలా అద్భుతంగా ఉన్నాయని అటవీ శాఖ ట్రైనీ ఎఫ్ఆర్వోల బృందం కితాబిచ్చింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గంలోని సంగాపూర్, సింగాయపల్లి అటవీ ప్రాంతాలు, గజ్వేల్ అర్బన్ �
గజ్వేల్ ప్రాంతంలోని అడవులు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ అటవీశాఖ ట్రైనీ ఎఫ్ఆర్వోల బృందం కితాబిచ్చింది. గజ్వేల్ నియోజకవర్గంలోని సంగాపూర్, సింగాయపల్లి అటవీ ప్రాంతాలు, గజ్వేల్ అర్బన్ పార్కును కర్ణాటక�
మాది జగిత్యాల జిల్లా. ములుగులోని హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ హార్టికల్చర్లో డిగ్రీ పూర్తి చేసి ఉత్తమ ప్రతిభకనబర్చి గోల్డ్మెడల్ సాధించా. కెనరా బ్యాంకులో అగ్రికల్చర్ ఫీల్డ్ఆఫీసర్గా ప�
గజ్వేల్ పట్టణానికి మణిహారంగా రింగురోడ్డు నిర్మాణమవుతున్నది. రూ.230కోట్ల అంచనా వ్యయంతో రింగురోడ్డు రూపుదిద్దుకుంటున్నది. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చుట్టూ 22కిలోమీటర్ల మేర రోడ్డు పనులు సాగుతున�
Nagole | నాగోల్ కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దోపిడీకి ప్లాన్ చేసిన వ్యక్తిని గజ్వేల్కు చెందిన మహేంద్రగా గుర్తించారు. బంగారం షాపులో దోపిడీకి చేసేందుకు నెల రోజుల
గజ్వేల్లోని మురికినీరు మెరుగ్గా మారుతున్నది. మురుగు నీటికి శాశ్వత పరిష్కారం లభిస్తున్నది. సీఎంకేసీఆర్ ప్రత్యేక చొరవతో రూ.100కోట్ల వ్యయంతో యూజీడీ ట్రీట్మెంట్ ప్లాంట్ను ప్రారంభించారు. డిసెంబర్ చివ�