సీఎం కేసీఆర్ రావాలి’.. ‘స్వాగతం కామారెడ్డికి సుస్వాగతం’, ‘కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలి’, ‘జై కేసీఆర్.. దేశ్ కీ నేత కేసిఆర్’, అనే నినాదాలతో వివాహ వేదిక దద్దరిల్లింది.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను కామారెడ్డి, గజ్వేల్.. రెండు స్థానాల నుంచి బరిలో ఉంటానని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పులకించిపోతున్నది. ప్రత్యేకించి కామార�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఏది చేసినా ఒక సంచలనం.. ఆయనకు ఇంకెవ్వరూ సాటిరారు.. పోటీలో లేరు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడం మొదలుకొని రెండు పర్యాయాలు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకొని మూడోసారి హ్�
CM KCR | 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ సోమవారం తెలంగాణ భవన్లో ప్రకటించారు. అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు, చేర్పులు లేవని, కేవలం ఏడు స్థానాల్లో
సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిని పదవి నుంచి తొలగించాలని డి మాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్లోని గాంధీభవన్ ఎదుట గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ �
Telangana | సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశాడని లైన్మెన్పై ఓ ఇంటి యజమాని పెట్రోల్ పోసి చంపేందుకు యత్నించాడు.
రైల్వే స్టేషన్ నిర్మించి ఏండ్లు గడుస్తున్నా రైలు ప్రయాణం అందుబాటులోకి రాలేదన్న గజ్వేల్ ప్రజల ఆవేదనకు త్వరలోనే పుల్స్టాప్ పడనుంది. మరో రెండు, మూడు నెలల్లోనే కాచిగూడ నుంచి సిద్దిపేట వరకు రైలు ప్రయాణ�
Minister Harish Rao | సీఎం కేసీఆర్ గజ్వేల్లో ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏండ్లలో సాధ్యం కాని అభివృద్ధిని ఆరేండ్లలోనే చేసి చూపించారని మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్ రూరల్ మండల ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్రావు �
“అడగకుండానే గజ్వేల్ రూపురేఖలు మార్చి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన నాయకుడు సీఎం కేసీఆర్, నేడు గజ్వేల్ అభివృద్ధి గజమాలలాంటిదని, కేసీఆర్ గజ్వేల్ నుంచే ఎమ్మెల్యే కావడం ఇక్కడి ప్రజల పూర్వజన్మ సు
Gajwel | సిద్దిపేట : గతుకుల గజ్వేల్ను బతుకుల నిలయంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గజ్వేల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ
దేశంలో కిసాన్ సర్కార్ రావాలని మహారాష్ట్ర రైతు ప్రతినిధులు ప్రదీప్ సాలుంఖే, నాయక్ షోలిద్ ఆకాంక్షించారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అద్భు
‘దేశ్ కీ నేత కైసా హో.... కేసీఆర్ కే జైసా హో’ అంటూ మరాఠా రైతులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా గజ్వేల్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ను మహారాష్ట్ర రైతు సంఘాల నాయకులు స
మహారాష్ట్రకు చెందిన రైతు సంఘం నేతలు ఆదివారం గజ్వేల్, వర్గల్, ములుగు, మండలాల్లో పర్యటించి అభివృద్ధ్దిని పరిశీలించారు. ముందుగా ములుగు రైతు వేదికకు చేరుకున్న బృందం సభ్యులకు ఎమ్మెల్సీ విఠల్, ఎఫ్డీసీ చైర
CM KCR | స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ గజ్వేల్ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏ రాష్ట్రంలోనూ చేపట్టని అనేక కొత్త పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారానికి వే�