దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( ఈసీఐఎల్) సంస్థ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కార్యక్రమాల్లో భాగంగా 2022-2023 ఆర్థిక
తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నది. వ్యవసాయ మార్కెట్ల నిర్మాణం, గోదాములు, రైతు వేదికలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇలా అన్ని ఏర్పాటు చేస్తూ అండగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్, మంత�
ఉమ్మడి రాష్ట్రంలో గజ్వేల్ ప్రాంతం సాగు,తాగునీటికి అల్లాడిందని, దుర్భిక్ష పరిస్థితులకు తోడు అభివృద్ధిలో వెనుకబాటుకు థగురైందని, ఈ ప్రాంతం నుంచి సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహించడంతో దశమారిందని ఆర్థిక, వ
ఇప్పటికి ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో 151 కిలోమీటర్లకు గెజిట్లు విడుదల అలైన్మెంట్ ఖరారయ్యాక మరో గెజిట్! హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో మరో 7 కిలోమీటర్లకు కేంద్రం �
ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని గజ్వేల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి కిరణ్కుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని మంజీరా కాన్సెప్ట్ పాఠశాలలో నిర్వహించిన హరితహారం కార్యక్రమం లో పాల్గొని మొక్క నాటార
క్షిణ మధ్య రైల్వే జోన్ హైదరాబాద్ డివిజనల్ రైల్వే పరిధిలో ఉన్న గజ్వేల్ రైల్వే స్టేషన్లో సోమవారం తొలి రైలు ప్రారంభమైంది. కాకినాడ నుంచి గజ్వేల్ స్టేషన్కు చేరుకొన్న మొదటి గూడ్స్ రైలు రేక్ ద్వారా ఎ�
గజ్వేల్లో రేక్పాయింట్ను ప్రారంభిం చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రారంభించ నున్నారు. �
జ్వేల్ రైల్వే స్టేషన్లో ఎరువుల రవాణా కోసం రేక్ పాయింట్ ప్రారంభానికి అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. గజ్వేల్ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు నిలపడానికి ట్రాక్ నిర్మాణం, గూడ్స్ ప్ల
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని, మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ �
గజ్వేల్ ప్రభుత్వ జిల్లా దవాఖానలో మంగళవారం సాయంత్రం మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్లు వైద్యులు నిర్వహించారు. గాంధీ దవాఖాన ఆర్థోపెడిక్ హెచ్వోడీ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో మోకాలి చిప్పల మార్పిడి ఆప�
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, కోఆపరేటివ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని మంగళవారం నూతనంగా నియామకమైన గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిసి కృత�
గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా టీఆర్ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమంలో మాదాసు చురుకైన పాత్ర పోషించాడు. శ్ర�
మానవ మనుగడను శాసించే పవిత్రమైన ప్రక్రియ రుతుచక్రమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మహిళలు బాగుంటేనే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని తెలిపారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో గజ్వేల్ ప్రధాన పట్టణాలకు దీటుగా రూపుదిద్దుకుంటున్నది. అన్నిరంగాల్లో అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్నది. హైదరాబాద్కు అతిసమీపంలో ఉండడంతో వ్యాపార కేంద్రంగా మారుతున్న�