పల్లె ప్రగతిలో భాగంగా నిర్వహించిన అభివృద్ధి పనులతో పల్లెలు పట్టణాలను తలపిస్తున్నాయని చెప్పడానికి గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలంలోని కుకునూర్పల్లి గ్రామం అన్ని గ్రామాలకు మోడల్గా నిలుస్తున్నది
సిద్దిపేట : గజ్వేల్ దశ, దిశ మారి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందంటే.. అందుకు కారణం సీఎం కేసీఆర్. గజ్వేల్ ప్రజా అవసరాలను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ..మమ్మల్ని పరిగెత్తిస్తున్నారని వైద్య, ఆరోగ్య శ
సిద్దిపేట : ప్రజలందరికీ ప్రభుత్వ సేవలు సులువుగా అందాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ములుగులో సమీకృత మండల కార్�
సిద్దిపేట : ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. గజ్వేల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. నియోజ�
రేపు గజ్వేల్కు రైల్వే సేఫ్టీ కమిషనర్ రాక కొడకండ్ల స్టేషన్ వరకు అనుమతుల కోసం పరిశీలన సేఫ్టీ కమిషనర్, రైల్వే బోర్డు అనుమతులు పూర్తయితే అందుబాటులోకి ప్యాసింజరు రైలు ప్రయాణం కొడకండ్ల వరకు ట్రయల్ రన్ �
రాజ్యాంగం వచ్చిన నాటి నుంచి కేంద్రమే వడ్లు కొన్నది మరి బీజేపీ నరేంద్ర మోదీ సర్కారు ఎందుకు కొనదు? రైతులను ముంచి కేసీఆర్ మీదికి ఎగదోసే పన్నాగమిది విద్యుత్తుకు 45 వేల కోట్లు.. రైతు బంధుకు 50 వేల కోట్లు కాళేశ్వ�
ప్రధాన రహదారితో పాటు పూర్తయిన నాలుగు మార్గాలు కోటమైసమ్మ మార్గంలో రూ. 12.50 కోట్ల బడ్జెట్తో 1300 మీటర్ల మేర పనులు క్యాసారం గ్రామానికి డబుల్ రోడ్డు రూ. 10.50 కోట్లతో కొనసాగుతున్న నిర్మాణ పనులు గజ్వేల్, నవంబర్ 29: ర
గజ్వేల్లో క్వింటాల్కు రూ.8,453.. సీసీఐ కంటే ఎక్కువే గజ్వేల్, నవంబర్ 8: పత్తికి సీసీఐ ప్రకటించిన ధర కన్నా ఎక్కువే పలుకుతున్నది. ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్�
గజ్వేల్/ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 29: తెల్లబంగారం మెరుస్తుంది. రికార్డు స్థాయి ధరలతో రైతులకు సిరులు కురిపిస్తున్నది. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్లో పత్తి క్వింటాల్కు రూ.8,431 రికార్డు ధర �
కేంద్ర ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల శాఖ నర్సింగ్ ఏడీజీ రతి బాలచంద్రన్ గజ్వేల్ : గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేయాలన్న దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న మిడ్వైఫెరీ శిక్షణ ఆలోచన అద్భుతంగా ఉందని క�
ప్రజ్ఞాపూర్ | సిద్దిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్ వద్ద భారీ ప్రమాదం తప్పింది. ప్రజ్ఞాపూర్ సమీపంలో ఆర్టీసీ బస్సు, కంటైనర్ ఢీకొన్నాయి. దీంతో 20 మందికిపైగా గాయపడ్డారు.
రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప�