ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని గజ్వేల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి కిరణ్కుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని మంజీరా కాన్సెప్ట్ పాఠశాలలో నిర్వహించిన హరితహారం కార్యక్రమం లో పాల్గొని మొక్క నాటార
క్షిణ మధ్య రైల్వే జోన్ హైదరాబాద్ డివిజనల్ రైల్వే పరిధిలో ఉన్న గజ్వేల్ రైల్వే స్టేషన్లో సోమవారం తొలి రైలు ప్రారంభమైంది. కాకినాడ నుంచి గజ్వేల్ స్టేషన్కు చేరుకొన్న మొదటి గూడ్స్ రైలు రేక్ ద్వారా ఎ�
గజ్వేల్లో రేక్పాయింట్ను ప్రారంభిం చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రారంభించ నున్నారు. �
జ్వేల్ రైల్వే స్టేషన్లో ఎరువుల రవాణా కోసం రేక్ పాయింట్ ప్రారంభానికి అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. గజ్వేల్ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు నిలపడానికి ట్రాక్ నిర్మాణం, గూడ్స్ ప్ల
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని, మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ �
గజ్వేల్ ప్రభుత్వ జిల్లా దవాఖానలో మంగళవారం సాయంత్రం మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్లు వైద్యులు నిర్వహించారు. గాంధీ దవాఖాన ఆర్థోపెడిక్ హెచ్వోడీ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో మోకాలి చిప్పల మార్పిడి ఆప�
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, కోఆపరేటివ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని మంగళవారం నూతనంగా నియామకమైన గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిసి కృత�
గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా టీఆర్ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమంలో మాదాసు చురుకైన పాత్ర పోషించాడు. శ్ర�
మానవ మనుగడను శాసించే పవిత్రమైన ప్రక్రియ రుతుచక్రమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మహిళలు బాగుంటేనే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని తెలిపారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో గజ్వేల్ ప్రధాన పట్టణాలకు దీటుగా రూపుదిద్దుకుంటున్నది. అన్నిరంగాల్లో అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్నది. హైదరాబాద్కు అతిసమీపంలో ఉండడంతో వ్యాపార కేంద్రంగా మారుతున్న�
పల్లె ప్రగతిలో భాగంగా నిర్వహించిన అభివృద్ధి పనులతో పల్లెలు పట్టణాలను తలపిస్తున్నాయని చెప్పడానికి గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలంలోని కుకునూర్పల్లి గ్రామం అన్ని గ్రామాలకు మోడల్గా నిలుస్తున్నది
సిద్దిపేట : గజ్వేల్ దశ, దిశ మారి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందంటే.. అందుకు కారణం సీఎం కేసీఆర్. గజ్వేల్ ప్రజా అవసరాలను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ..మమ్మల్ని పరిగెత్తిస్తున్నారని వైద్య, ఆరోగ్య శ
సిద్దిపేట : ప్రజలందరికీ ప్రభుత్వ సేవలు సులువుగా అందాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ములుగులో సమీకృత మండల కార్�
సిద్దిపేట : ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. గజ్వేల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. నియోజ�