కేంద్ర ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల శాఖ నర్సింగ్ ఏడీజీ రతి బాలచంద్రన్ గజ్వేల్ : గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేయాలన్న దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న మిడ్వైఫెరీ శిక్షణ ఆలోచన అద్భుతంగా ఉందని క�
ప్రజ్ఞాపూర్ | సిద్దిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్ వద్ద భారీ ప్రమాదం తప్పింది. ప్రజ్ఞాపూర్ సమీపంలో ఆర్టీసీ బస్సు, కంటైనర్ ఢీకొన్నాయి. దీంతో 20 మందికిపైగా గాయపడ్డారు.
రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప�
గజ్వేల్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ ఓటమి ఖాయమని టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. సోమవారం ప్రజ్ఞాపూర్ హరితరెస్టారెంట్లో మున్సిపల్ చైర్మన్తో కలిసి విలేకరులతో మా�
సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డిహైదరాబాద్, ఆట ప్రతినిధి: క్రీడారంగంలో తెలంగాణను దేశానికే దిక్సూచిలా తయారు చేసేందుకు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కృషి చేస్తున్నా�
మంత్రి హరీశ్| రాష్ట్రంలో 90.5 శాతం జనాభా రేషన్ బియ్యం అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇలా 90 శాతానికిపైగా జనాభాకు పీడీఎస్ ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పార�
గజ్వేల్ : జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన కార్యక్�
అన్ని మున్సిపాలిటీల్లో సమీకృత మార్కెట్లు మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్ గజ్వేల్, జూన్13: రాష్ట్ర అభివృద్ధికి గజ్వేల్ పట్టణం రోల్మోడల్గా మారిందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొ�
దరఖాస్తుల స్వీకరణ | సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అర్హులకు డబుల్ బెడ్రూంలు కేటాయించేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆదివారం ప్రా�
సిద్దిపేట : కొవిడ్-19 పాజిటివ్కు గురై హోం ఐసోలేషన్లో ఉన్న కానిస్టేబుల్ను ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (హైదరాబాద్ రేంజ్) స్టీఫెన్ రవీంద్ర గురువారం స్వయంగా వెళ్లి పరామర్శించారు. గజ్వేల్ పోలీస్ స్�
కూతురుసహా తల్లిదండ్రుల దుర్మరణం మరో నలుగురికి తీవ్రగాయాలు ఎర్రవల్లి చౌరస్తా, ఏప్రిల్ 11: లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పిన కారు డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న బొలెరోను ఢీకొట్టింది. ఈ ప్రమాదం
టిప్పర్ బోల్తా .. 18 మందికి గాయాలు | కూలీలతో వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి బోల్తాపడటంతో 18 మందికి గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారం వద్ద శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.