Kotha Prabhaker Reddy | సిద్దిపేట : దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో �
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీజేపీకి అనుకున్నంత సీన్ లేదని మరోసారి రుజువైంది. బీజేపీ గజ్వేల్ టికెట్ దక్కించుకున్న ఈటల రాజేందర్కు గురువారం తొలి సభలోనే షాక్ తగిలింది. రోడ్షో మొదలు సభ వరకు జనం లేక వె
గజ్వేల్ కొత్త చరిత్రను తిరగరాయాలి. గజ్వేల్లో గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని, తెలంగాణ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిని అందించిన ఘనత మీకే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యల శ�
CM KCR | జీవితంలో ఒక్కటే ఒక్కసారి ఓడిపోయాను.. వాస్తవానికి గెలిచి ఓడిపోయాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తూఫ్రాన్ పరిధిలోని తూంకుంటలోని కన్వెన్షన్ హాల్లో గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నే
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. నవంబర్ 9వ తేదీన నామినేషన్లు దాఖలు చేయనున్నారు. గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి కేసీఆర్ నామినేషన్లు స
కామారెడ్డి, సిద్దిపేట ్ల మెజార్టీల కన్నా ఒక్క ఓటైనా గజ్వేల్లో కేసీఆర్కు ఎక్కువ వచ్చేలా చూడండి. అప్పుడు గజ్వేల్లోనే ఉండాలని సీఎం కేసీఆర్ను ఒప్పించే పూచీ తీసుకుంటా.
Minister Harish Rao | గజ్వేల్లో కేసీఆర్ పోటీ చేయడం ఇక్కడి ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం.గజ్వేల్ గౌరవాన్ని, ప్రతిష్టను కేసీఆర్ పెంచారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం గజ్వేల్ ఆర్య వై�
Minister Harish Rao | కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేశారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. బండ మైలారం గ్రామ రూపురేఖలు మార్చింది సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. మంగళవారం ములుగు మం
కాంగ్రెస్ (Congress) హయాంలో ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేశారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. హస్తం పార్టీ పాలనలో మోటార్లకు 3 గంటలే కరెంటు (Congress) వచ్చేదని విమర్శించారు. ఆ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే కరెం�
Gajwel | గజ్వేల్లో ముస్లింలు మరోసారి సీఎం కేసీఆర్కు జైకొట్టారు. కేసీఆర్ మూడోసారి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయనుండటంతో లక్ష ఓట్ల మెజార్టీని కట్టబెడతామని గజ్వేల్ తంజిమ్ ఉల్ మసీద్ కమిటీ తరఫున ముస్�
గజ్వేల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలని, రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఎర్రవల్లి గ్రామస్థులు యాదగిరిగుట్ట వరకు పాదయాత్రను చేపట్ట�