బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రం నుంచి సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో గురువారం ఉదయం
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మరికాసేపట్లో కామారెడ్డిలో (Kamareddy) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే గజ్వేల్ (Gajwel) నామినేషన్ వేసిన ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామపత్రాలను సమ
గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు..
గజ్వేల్ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ గెలుపొందడం ఖాయమని, భారీ మెజార్టీని కేసీఆర్కు అందివ్వాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మాజీ చైర్మన్లు ఎలక్షన్రెడ్డి, భూపతిరెడ్డి అన్నారు. మనోహరాబ�
‘ఔర్ ఏక్ దకా... దేడ్ లాక్ పకా’ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట, గజ్వేల్లో మంగళవారం నియోజకవర్గాల స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మ
Kotha Prabhaker Reddy | సిద్దిపేట : దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో �
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీజేపీకి అనుకున్నంత సీన్ లేదని మరోసారి రుజువైంది. బీజేపీ గజ్వేల్ టికెట్ దక్కించుకున్న ఈటల రాజేందర్కు గురువారం తొలి సభలోనే షాక్ తగిలింది. రోడ్షో మొదలు సభ వరకు జనం లేక వె
గజ్వేల్ కొత్త చరిత్రను తిరగరాయాలి. గజ్వేల్లో గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని, తెలంగాణ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిని అందించిన ఘనత మీకే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యల శ�