దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అధికారాన్ని నిర్ణయించేది ప్రజలేనని, ఎవరూ అధికారంలో ఉండాలో ప్రజలు తమ నిర్ణయాధికారాన్ని ఓటు రూపంలో వ్యక్త పరుస్తారని లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు.
అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని అమ్ముకునే సమయంలో తీవ్రంగా నష్టపోతున్నారు. అమాయక రైతులను ఆసరాగా చేసుకుని వ్యాపారులు, దళారులు తూకాల్లో మోసం చేస్తున్నారు. పండించిన పంటలో ఎంతో కొంత లాభం వస్తుంద�
ప్రజల మన్ననలు పొందేలా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ప్రజాపాలనపై ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడ�
Minister Ponnam | : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను(Six guarantees) వంద రోజుల్లో ప్రారంభిస్తాం..ఇప్పటికే రెండింటిని ప్రారంభించామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. సోమవారం ఆయన గజ్వే�
KCR | తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీచేసి విజయం సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అరుదైన ఘనత సాధించారు. గజ్వేల్ నుంచి కేసీఆర్కు ఇది వరుసగా మూడో గెలుపు. 1985 నుంచి 2004 వరకు సిద్దిపేట ను
శాసనసభ ఎన్నికల ఫలితాలు గులాబీ శ్రేణుల్లో జోష్ను నింపాయి. మెతుకు సీమలో గులాబీ గుబాళించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పది స్థానాలకు ఏడు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు.
TS Assembly Elections | ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు ఘన విజయం సాధించారు.
Etala Rajender | బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘోర పరాజయం పాలయ్యారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి, ఓటమి చవి చూశారు.
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ లీడింగ్లో ఉంది. రెండో రౌండ్లో ముఖ్యమంత్రి కేసీఆర్ 1,807 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
Gajwel | ‘తిండి పెట్టినోన్ని ఎట్ల మర్చిపోత. నా బిడ్డకు కల్యాణలక్ష్మి కింద లక్ష ఇచ్చిండు. నా మూడు ఎకరాల భూమికి పైసలు పడుతున్నయి. అప్పట్ల ఏమున్నది, నీళ్లు లెవ్వు, కరెంటు లేదు. అద్దెకరం పొలం తడిశేది. ఇప్పుడు నీళ్లు
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Gajwel, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Gajwel, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Gajwel,
గజ్వేల్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశ్వీరాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తన అభిమాన నేత ముఖ్యమంత్రి కే�
గజ్వేల్ దారులన్నీ సీఎం కేసీఆర్ సభతో గులాబీమయంగా మారాయి. ఎన్నికల్లో భాగంగా మంగళవారం గజ్వేల్ పట్టణంలోని ఐవోసీ పక్కనగల మైదానంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భారీ బహిరంగసభ నిర్వహించారు.
CM KCR | ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీని మనం ఎందుకు నెత్తిన పెట్టుకోవాలి..? మనం ఏంటనేది 30వ తేదీన నిరూపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పాటు �