Kendriya Vidyalaya | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లో కొనసాగుతున్న కేంద్రీయ విద్యాలయ స్కూల్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూతపడనుంది. స్కూల్ కొనసాగింపు మాతో కాదంటూ ఇప్పటికే యూనివర్సిటీ ఉత్తర్వులు జార�
ట్రాఫిక్ జంఝాటాలు లేకుండా ప్రయాణం సాగడమే లక్ష్యంగా నగరంలోవీలైన చోట్ల ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మిస్తూ మౌలిక వసతులను మెరుగు పరుస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఐటీ కారిడార్ వాసులకు కొత్త సంవత్సర కానుక �
Gachibowli | హైదరాబాద్లోని గచ్చిబౌలిలో టిప్పర్ వాహనం బీభత్సం సృష్టించింది. గచ్చిబౌలిలోని విప్రో చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ అదుపుతప్పడంతో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న నాలుగు కార్లు, రెండు
భారత స్విమ్మింగ్ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి ప్రారంభంకానున్న ర్యాంకింగ్ టోర్నీకి హైదరాబాద్ వేదిక కానుంది. గచ్చిబౌలిలో నిర్వహించనున్న ఈ టోర్నమెంట్కు సంబంధించిన వాల్పోస్టర్ను.. రాష్ట్ర క్రీడా�
గచ్చిబౌలి - మియాపూర్ల మధ్య ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు రూ. 263.09 కోట్ల వ్యయంతో 3 కిలోమీటర్ల పొడవున చేపట్టిన గ్రేడ్ సెపరేటర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్య�
HCU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (HCU) దారుణం చోటుచేసుకున్నది. విదేశీ విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగికదాడికి యత్నించాడు. థాయిలాండ్కి చెందిన విద్యార్థిని హెచ్సీయూలోని
హైదరాబాద్ నగరాన్ని దేశంలో నంబర్వన్గా నిలబెట్టాలనేదే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగేందుకు హైదరాబాద్కు అన్ని �
Minister KTR | హైదరాబాద్ నగర సిగలో మరో వంతెన చేరింది. శిల్పా లేఅవుట్ మొదటి దశ ఫ్లై ఓవర్ను రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం ప్రారంభించారు. ఐటీ కారిడార్ను ఓఆర్ఆర్తో అనుసంధానం చ�
క్యూ న్యూస్ రిపోర్టర్ తీన్మార్ మల్లన్నపై గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన మాజీ ఎంపీటీసీ కమలాకర్రెడ్డి ఫిర్యాదు చేశారు. మంత్రి కేటీఆర్పై అసత్య ఆరోపణలు చేస్తూ ఆయన
తన భార్యను అవహేళన చేశారంటూ జర్నలిస్టు నితిన్ సేఠీ ట్వీట్ తీవ్రంగా స్పందించి.. క్షమాపణ చెప్పాలని సూచించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఐకియా స్టోర్లో జాత్యాహంకా
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విధానాలు ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ను నిలయంగా మార్చాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశా