డ్రగ్స్ కేసులో సినీ దర్శకుడు క్రిష్ ఊరట లభించింది. విచారణలో భాగంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగిటివ్గా వచ్చింది. ఇటీవల గచ్చిబౌలి ర్యాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో క్రిష్ కొకైన్ తీస
భారతదేశాన్ని అగౌరవపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన సింగర్ చిన్మయి శ్రీపాదపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని హెచ్సీయూ విద్యార్థి గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
గచ్చిబౌలి ర్యాడిసన్ డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీకి డ్రగ్స్ సప్లయ్ చేసిన నగరానికి చెందిన మీర్జావహీద్ బేగ్తోపాటు వివేకానందకు డ్రగ్స్ చేరవేసిన అతని డ్రైవర�
హైదరాబాద్లో మరోసారి పెద్దమొత్తంలో డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. గచ్చిబౌలిలోని రాడిసన్ (Radisson Hotel)హోట్ల్లో ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నాయకుడి కుమారుడితో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
నార్సింగిలో మంగళవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహించిన డివిజినల్ ఇంజినీర్ (డీఈ)పై దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బదిలీ వేటు వేశారు. సైబర్ సిటీ స�
కొత్తగా ప్రతిపాదించిన మెట్రో మార్గాలపై క్షేత్ర స్థాయిలో మెట్రో అధికారులు సర్వే పనులు మొదలు పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు రెండో దశలో భాగంగా మొత్తం 5 మార్గాల్లో 76 కి.మీ మేర నిర్మించాలని ప్రతిపా�
కులం, మతం, జాతి, ప్రాంతం వంటి ప్రలోభాలకు గురవ్వకుండా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ అన్నారు.
హైదరాబాద్లో గురువారం భారీమొత్తంలో నగదు పట్టుబడింది. ఒక వ్యాపారి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.5 కోట్లను గచ్చిబౌలి పోలీసులు సీజ్ చేశారు. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ చిరెక్ పబ్లిక్ స్కూల్ రహదా�
Hyderabad | ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ తమ అతిపెద్ద క్యాంపస్ కార్యాలయాన్ని హైదరాబాద్ నానక్రామ్గూడలో ఏర్పాటు చేసింది. ప్రభుత్వం 11 రోజుల్లోనే అనుమతులు ఇచ్చింది. 9.5 ఎకరాల విస్తీర్ణం.. 30 లక్షల చదరపు అడుగుల స�
హైదరాబాద్లోని రేతిబౌలి-గచ్చిబౌలి మధ్య ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో టోలిచౌకి వద్ద అతి పొడవైన ఫ్లై ఓవర్ను నిర్మించింది.
Hyderabad| ‘తెలంగాణ ఏర్పాటైన తర్వాత గచ్చిబౌలి జంక్షన్ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఐటీ కారిడార్లో గచ్చిబౌలి అంటే ఆధునికతకు, ఐటీ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎన్నో మ
గచ్చిబౌలి పుల్లెల గోపీచంద్ అకాడమీ వేదికగా గురువారం ఆల్ఇండియా సబ్జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నీలో పలు రాష్ర్�