హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఐఐటీలో ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా హ్యూమన్ సైన్సెస్లో ఎంఎస్తోపాటు కంప్యూటర్ సైన్స్లో డ్యూయల్ డిగ్రీ బిటెక్ కోర్సులను ప్రారంభించారు.
ట్రిపుల్ ఐటీలోని మానవ శాస్ర్తాల పరిశోధన కేంద్ర ఇన్చార్జిగా ఆర్థికవేత్త డాక్టర్ అనిర్బన్ దాస్ గుప్తా బాధ్యతలు చేపట్టారు.