Triple IT | ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన మండలంలోని అచ్చలాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు పుప్పాల పూజిత , సముద్రాల జస్వంత్ ను పాఠశాల ఉపాధ్యాయులు సోమవారం సన్మానించారు.
Fake Notification | ఆర్జీయూకేటీ బాసర అడ్మిషన్ నోటిఫికేషన్పై సోషల్ మీడియా వదంతులు నమ్మరాదని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ స్పష్టం చేశారు. త్వరలో ఆర్జీయూకేటీ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఒక ప్రకటనలో వెల్లడించ�
Basara Triple IT | నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో యువ మనస్సుల జీవితాలను మార్చే లక్ష్యంతో గురువారం నిర్వహించిన ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ యూత్ ట్రాన్స్ఫర్మేషన్ మిషన్ కార్యక్రమం విజయవంతమైంది.
స్వాతిప్రియ ఆత్మహత్యను నిరసిస్తూ బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘం కార్యకర్తలు మంగళవారం సాయంత్రం ట్రిపుల్ ఐటీ వద్ద ధర్నా నిర్వహించారు. ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు శాంతియుతంగా వచ్చిన సంఘం కార్యకర్త
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న స్వాతిప్రియ (18) సోమవారం హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్క�
Stethoscope | స్టెతస్కోప్ సాయంతో మూగవారి భావాలను మాటలుగా మార్చగలిగే అధునాతన సైలెంట్ స్పీచ్ ఇంటర్ఫేస్(ఎస్ఎస్ఐ)ను ట్రిపుల్ఐటీ హైదరాబాద్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రొఫెసర్లు రామనాథన్ సుబ్రమణియన్
ఏఐ సిటీ ఫెసిలిటీ సెంటర్.. ఫోర్త్ అలియాస్ ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఏఐ సిటీ నిర్మాణ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేస్తున్న సెంటర్. అంటే తాత్కాలిక కేంద్రమన్నమాట. �
గ్రామీణ, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు సాంకేతిక విద్యను అందించాలనే ఉద్దేశంతో నిర్మల్ జిల్లాలోని బాసరలో నెలకొల్పిన ఆర్జీయూకేటీలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. హాస్టల్ భవనాల్లో వసతులు లేక, భోజనం లే�
విద్యుత్తు సంస్థల్లో పదోన్నతులపై న్యాయవిచారణ చేపట్టాలని బీసీ, ఓసీ ఉద్యో గ సంఘాలు డిమాండ్ చేశాయి. బీసీ, ఓసీ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఖైరతాబాద్లోని విద్యుత్తు సౌధలో భారీ ధ
ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీ గోల్డ్మెడల్ అవార్డును ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్(ఈసీఈ) బీటెక్ సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. మా స్వస్థలం ఏపీ. మేము చాలాకాలంగా హైదరాబాద్ మూసాపేట్లో
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) బీటెక్లో ట్రిపుల్ఐటీ ఆల్రౌండర్గా గోల్డ్మెడల్ అవార్డును సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. మా స్వస్థలం సిద్దిపేట, చేర్యాల పట్టణం. తల్లిదం
గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో శనివారం ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) 23వ స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ స్నాతకోత్