జేఈఈ అడ్వాన్స్కు 2021-2022 సెప్టెంబర్ 21కి ముందు ఇంటర్ రాసినవారు అర్హులు కాదని ప్రకటించడం తెలుగు రాష్ర్టాల విద్యార్థులకు తీరని అన్యాయాన్ని తలపెట్టడమే అవుతుందని కుల నిర్మూలన వేదిక అధ్యక్షుడు పాపని నాగరాజు
కృత్రిమ మేథ పరిజ్ఞానంతో మరిన్ని సృజనాత్మకమైన ప్రాజెక్టులు, సాఫ్ట్ట్వేర్లను రూపొందించేందుకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కు అమెరికాకు చెందిన క్వాల్ కామ్ సంస్థ 1.86 లక్షల డాలర్లను గ్రాంట్గా అందజేయనున్నద
గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(త్రిబుల్ ఐటీ)లో పరిశోధన, అభివృద్ధి విభాగానికి సంబంధించి ప్రత్యేకంగా ఆర్ అండ్ డీ షోకేస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
వారంతా పేదింటి బిడ్డలు.. చదువుల్లో ‘బంగారు’ కొండలు.. బాసర ఆర్జీయూకేటీలో 2017-23 బ్యాచ్లో ఆరేండ్ల సమీకృత ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఏడు బ్రాంచీల్లో గోల్డ్ మెడల్స్ సాధించి ఆదర్శంగా నిలిచారు.
దేశ ఐటీ రంగంలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్రగామి విద్యాసంస్థగా మారి, 25 ఏండ్లలో ఎన్నో మైలురాళ్లను దాటిందని విద్యాసంస్థ చైర్మన్ ప్రొఫెసర్ రాజిరెడ్డి తెలిపారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఐఐటీలో ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా హ్యూమన్ సైన్సెస్లో ఎంఎస్తోపాటు కంప్యూటర్ సైన్స్లో డ్యూయల్ డిగ్రీ బిటెక్ కోర్సులను ప్రారంభించారు.
సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ బడులంటే అప్పటి పాలకులకు చిన్నచూపు ఉండేది. దీంతో సర్కారు విద్య బలహీనపడింది. ఇరుకైన తరగతి గదులు.. శిథిలావస్థలో ఉన్న భవనాలు..అరకొర వసతులు వెక్కిరించేవి. విద్యార్థులుంటే టీచర్లు ఉ�
ఆర్జీయూకేటీ బాసరలో అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. మూడో రోజు ఆదివారం 1001 నుంచి 1404 వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. 66 మంది గైర్హాజరవగా, 338 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఆ పాఠశాల అంటే అందరికీ ఇష్టం. ఎంతోమంది ప్రముఖులు చదువుకున్న సర్కారు బడి అది. ఉన్నతోద్యోగాల్లో, రాజకీయాల్లో, పెద్దపెద్ద హోదాల్లో ఎందరినో తీర్చిదిద్దిన ఘనత దాని సొంతం.
తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ప్రతిష్ఠాత్మక నిట్, ఐఐటీల్లో సీట్లు కొల్లగొట్టారు. ఐఐటీ, నిట్, ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీకి సంబంధించి జాయ
‘విద్య లేనిదే వికాసం లేదు. వికాసం లేనిదే పురోగతి లేదు. పురోగతి లేనిదే ప్రగతి లేదు. అన్ని సమస్యలకు మూలం విద్య లేకపోవడమే’ అన్నారు జ్యోతిరావు ఫూలే. ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ �
ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ ఆర్ట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.