ఇంటర్లో హ్యూమానిటీస్ సబ్జెకుతో చదివి గణితంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో నేరుగా ప్రత్యేక ప్రవే శం కల్పిస్తున్నామని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్�
జవహర్నగర్ డంపింగ్ యార్డు ప్రాంగణంలో పేరుకుపోయిన కాలుష్య కారక వ్యర్థాల (లీచెట్) శుద్ధి మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ ఆదివారం వెల్లడించారు. రూ.
ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే చిన్న చూపు, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చదివించాలంటే నామోషీ అనుకునే తల్లిదండ్రులను ఈ పాఠశాల తన వైపునకు తిప్పుకున్నది. ఉన్నత విద్యలో సీట్లు సాధిస్తూ...
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): సరికొత్త ఆలోచనతో స్టార్టప్ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? అయితే మీ ఆలోచన స్టార్టప్గా మారేందుకు అవకాశం ఉందా? స్టార్టప్ నిపుణులతో మీ ఆలోచనను పంచుకో�
బాసర ఇంచార్జి వీసీ వెంకటరమణ బాసర, జూలై 30: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని ఇంచార్జి వీసీ వెంకరమణ తెలిపారు. శనివారం సాయంత్రం ట్రిపుల్ ఐటీలోని అన్ని విభాగాల క్ల�
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ చెప్పారు.
డిజిటల్ హెల్త్ కేర్ రంగానికి ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో గచ్చిబౌలి త్రిబుల్ ఐటీ-సీఐఈ ఇంక్యుబేషన్ సెంటర్లో స్టార్టప్ల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలోని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ (సీఐఈ).. ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్లకు అండగా నిలుస్తోంది. నగరంలో టీ-హబ్ �