మార్కెట్ డిమాండ్, ఇండస్ట్రీ అవసరాల మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కొత్తకోర్సులను రూపొందించి అమలు చేస్తున్నది. అందులోభాగంగా, తాజాగా మరో కొత్త కోర్సు అమలుకు పచ్చజెండా ఊపింది. వచ్చే విద్యాసంవత్సరం నుం�
సృజనాత్మకతను అలవర్చుకోవాలని, టెక్నాలజీ వినియోగంతో ఉన్నత శిఖరాలు సులభంగా అధిరోహించవచ్చునని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి విద్యార్థులకు సూచించారు.
‘విద్య లేకపోవడం అజ్ఞానానికి దారితీస్తుంది. అజ్ఞానం ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తుంది. ఆర్థికలేమి సమాజంలో గుర్తింపును మాయం చేస్తుంది’.. మహాత్మా జ్యోతిబా ఫులె, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బలంగా నమ్మిన మాట
కాకతీయ విశ్వవిద్యాలయ కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన 31 మంది విద్యార్థులు వరంగల్ నగరంలోని సాఫ్ట్పాత్ సిస్టం సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు సాధించారు.
ఇంజినీరింగ్ కోర్సుల్లో సీట్ల కన్వర్షన్కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో 170ని జారీచేసింది. ఈ నేపథ్యంలో సీట్ల మార్పిడికి 100కు పైగా కాలేజీలు దరఖాస్తులు సమర్పించాయి. దీంతో ఇంజినీరింగ�
ఈ కోర్సులో 100% సీట్లు భర్తీ పాలిసెట్లో 72.50% సీట్లు ఫుల్ 17 నుంచి ఫస్టియర్ తరగతులు హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): బీటెక్లోనే కాకుండా డిప్లొమాలోనూ కంప్యూటర్ సైన్స్ కోర్సు హవా కొనసాగుతున్నది. ఈ కోర్స�
గీతం డీమ్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేసిన కొల్లి మేఘనారెడ్డి ప్రముఖ విద్యా సంస్థల నుంచి అవకాశాలు తలుపుతట్టాయి. దేశవ్యాప్తంగా 30కిపైగా యూనివర్సిటీలు, విద్యాసంస్థలు 2022-24 విద్యా�
తరం మారుతున్నది. స్వరం మారుతున్నది. నిన్న మొన్నటి వరకూ ఉద్యోగం వస్తే చాలనుకున్నారు. ఇప్పుడు అక్కడితో ఆగిపోవడం లేదు. అంకుర సంస్థలకు ప్రాణం పోస్తున్నారు. కొత్త ఐడియాలతో వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. నలు
తుర్కయాంజల్ : తుర్కయాంజల్ మున్సిపాలిటీ కమ్మగూడ పరిధి 23వ వార్డు లక్ష్మీనగర్ కాలనికీ చెందిన జరుప్ల విజయ్ నాయక్ దంపతుల కుమారుడు జరుప్ల పవన్ కేరళలోని జాతీయ సాంకేతిక విద్య సంస్థలో కంప్యూటర్ సైన్స్�