ఈశాన్య భారతదేశంలోని ఒక చిన్న పట్టణానికి చెందిన 23 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం కోసం కాళ్లరిగేలా తిరిగాడు. ఒకరుకాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 500 మందికిపైగా ఆయనను తిరస్కరించారు.
Guest Faculty | పరిగి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 సంవత్సరానికి గెస్ట్ లెక్చరర్లుగా బోధించేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత పద్మావతి తెలిపారు.
Guest Faculty | చేవెళ్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. కాంచనలత ఓ ప్రకటనలో తెలిపారు.
మెదక్ జిల్లా తూప్రాన్లోని (Toopran) ఓ కాలేజీలో డిగ్రీ పరీక్ష నిలిచిపోయింది. తమకు జీతాలు ఇవ్వడం లేదనే కారణంతో అధ్యాపకులు కాలేజీకి రాలేదు. దీంతో గురువారం ఉదయం జరగాల్సిన డిగ్రీ పరీక్ష ఆగిపోయింది.
ది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుల వారీగా విడుదల చేసిన ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాకింగ్స్-2025లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) టాప్-100లో చోటు దక్కించుకుంది. 60.5 స్కోర్తో 99వ స్థాన�
పూణె ఆమె పుట్టిన ఊరు నేహా నర్ఖెడే ఆమె పేరు 39 ఏళ్లు ఆమె వయసు 4900 కోట్ల రూపాయలు ఆమె సంపద..
సొంత కష్టంతో ఎదిగిన అత్యంత సంపన్న భారతీయ మహిళల్లో 5వ స్థానం ఆమెది. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా కెరీర్ని ప్రారంభించిన ఆమె త
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఐఐటీలో ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా హ్యూమన్ సైన్సెస్లో ఎంఎస్తోపాటు కంప్యూటర్ సైన్స్లో డ్యూయల్ డిగ్రీ బిటెక్ కోర్సులను ప్రారంభించారు.
ఇంజినీరింగ్ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్ కోర్స్ హవా కొనసాగుతున్నది. గతంలో మాదిరిగా ఈ ఏడాది కూడా ఈ కోర్సుకు తీవ్ర డిమాండ్ నెలకొన్నది. ఎంసెట్ ఇంజినీరింగ్ మొదటి విడుత కన్వీనర్ కోటా సీట్లను సాంకేతి�
డిగ్రీ కోర్సుల్లో మూస చదువులు, మూస పరీక్షల విధానానికి ముగింపు పలి కే దిశగా ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకున్నది. ఆవిష్కరణలను విస్తృతంగా ప్రోత్సహించాలని, డిగ్రీలో నిరంతర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్
మార్కెట్ డిమాండ్, ఇండస్ట్రీ అవసరాల మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కొత్తకోర్సులను రూపొందించి అమలు చేస్తున్నది. అందులోభాగంగా, తాజాగా మరో కొత్త కోర్సు అమలుకు పచ్చజెండా ఊపింది. వచ్చే విద్యాసంవత్సరం నుం�
సృజనాత్మకతను అలవర్చుకోవాలని, టెక్నాలజీ వినియోగంతో ఉన్నత శిఖరాలు సులభంగా అధిరోహించవచ్చునని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి విద్యార్థులకు సూచించారు.
‘విద్య లేకపోవడం అజ్ఞానానికి దారితీస్తుంది. అజ్ఞానం ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తుంది. ఆర్థికలేమి సమాజంలో గుర్తింపును మాయం చేస్తుంది’.. మహాత్మా జ్యోతిబా ఫులె, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బలంగా నమ్మిన మాట
కాకతీయ విశ్వవిద్యాలయ కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన 31 మంది విద్యార్థులు వరంగల్ నగరంలోని సాఫ్ట్పాత్ సిస్టం సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు సాధించారు.