శేరిలింగంపల్లి మే 9: నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే గచ్చిబౌలి కొండాపూర్ రహదారిపై ఓ బెంజ్ కారు మంటల్లో దగ్ధమైంది. కారులో పొగ రావడం గమనించి వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు.
Kidnap Case | గత 35 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న గెల్వయ్యను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి, బలవంతంగా కారులో కిడ్నాప్ చేసినట్లు గెల్వయ్య తల్లితోపాటు స్థానికులు ఆరోపిస్తున్నారు.
Hyderabad | హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. జిమ్ ముందు పార్క్ చేసిన స్కూటీని కొట్టేయడమే కాకుండా.. ఇదేంటని ప్రశ్నించిన ఓనర్పై దాడికి దిగాడు.
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ సేవ లు మరోసారి స్థంభించాయి. స్టేట్ డాటా సెంటర్లోని మెయిన్ సర్వర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రాష్ట్రవ్యాప్తంగా 143 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో శుక్రవారం ఉదయం నుంచి
గుండెజబ్బుతో హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రంను శనివారం ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్ల�
నగరంలోని గచ్చిబౌలిలో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో భారత జట్టు బుధవారం మరో కీలక మ్యాచ్ ఆడనున్నది. పూల్-బీలో భాగంగా భారత అమ్మాయిలు.. నేడు వేల్స్తో తలపడనున్నారు.
గచ్చిబౌలి స్టేడియం వేదికగా రెండు వేల మంది పిల్లలతో అలెన్ వరల్డ్ జూనియర్ రన్ ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్తో పాటు నగరంలోని దాదాపు 180 పాఠశాలల నుంచి రెండు వేల మందికి పైగా విద�
నగరంలోని గచ్చిబౌలిలో గల జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న 72వ మహిళల సీనియర్ నేషనల్ కబడ్డీ చాంపియన్షిప్ పోటీల్లో తెలంగాణ జట్టు శుభారంభం చేసింది.
గచ్చిబౌలి టెలికాంనగర్ పేరిట బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు 1982లో 32 ఎకరాల పరిధిలో అప్పటి హుడా అనుమతితో లే అవుట్ వేశారని ఇందులో 4వేల గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించినట్లు అధికారులు పేర్కొన్నారు.
KTR | మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ( మనూ ) భూములపై రేవంత్ సర్కార్ కుట్రల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
KTR | యూనివర్సిటీ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. నూ భూముల కోసం విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఢిల్లీ వరక
Manu | యూనివర్సిటీ భూములను కొల్లగొట్టేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోందని మనూ విద్యార్థులు ఆరోపించారు. భూముల అమ్మకాలపై పోరాటం చేస్తుంటే వేధిస్తున్నారని మండిపడ్డారు
KTR | మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ( మనూ ) విద్యార్థులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని నందినగర్ నివాసానికి వచ్చిన విద్యార్థులకు కేటీఆర్ ఆత్మీ�