Rugby Premier League | నిత్యం సినిమా షూటింగ్స్, సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీగా ఉండే మెగాస్టార్ చిరంజీవి ఆదివారం సాయంత్రం కాస్త రిలాక్స్ అయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీ
Hyderabad | హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏఎంబీ ఫ్లైఓవర్పై రాంగ్ రూట్లో వచ్చిన స్కూటీని బుల్లెట్ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కో�
తెలంగాణ స్టేట్ షూటింగ్ చాంపియన్షిప్ పోటీలు గచ్చిబౌలి శాట్ షూటింగ్ రేంజ్లో శనివారం మొదలయ్యాయి. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ రైఫిల్ సంఘం అధ్యక్షుడు అమిత్
రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) రెండో సీజన్ మంగళవారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది. పురుషుల విభాగంలో ఆరు జట్లు, మహిళల విభాగంలో నాలుగు జట్లు ఈ లీగ్లో పోటీ పడుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో మరో నేపాలి గ్యాంగ్ భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు నాలుగు నుంచి ఐదు కోట్ల విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలతో ఉడాయించారు.
శేరిలింగంపల్లి మే 9: నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే గచ్చిబౌలి కొండాపూర్ రహదారిపై ఓ బెంజ్ కారు మంటల్లో దగ్ధమైంది. కారులో పొగ రావడం గమనించి వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు.
Kidnap Case | గత 35 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న గెల్వయ్యను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి, బలవంతంగా కారులో కిడ్నాప్ చేసినట్లు గెల్వయ్య తల్లితోపాటు స్థానికులు ఆరోపిస్తున్నారు.
Hyderabad | హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. జిమ్ ముందు పార్క్ చేసిన స్కూటీని కొట్టేయడమే కాకుండా.. ఇదేంటని ప్రశ్నించిన ఓనర్పై దాడికి దిగాడు.
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ సేవ లు మరోసారి స్థంభించాయి. స్టేట్ డాటా సెంటర్లోని మెయిన్ సర్వర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రాష్ట్రవ్యాప్తంగా 143 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో శుక్రవారం ఉదయం నుంచి
గుండెజబ్బుతో హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రంను శనివారం ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్ల�
నగరంలోని గచ్చిబౌలిలో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో భారత జట్టు బుధవారం మరో కీలక మ్యాచ్ ఆడనున్నది. పూల్-బీలో భాగంగా భారత అమ్మాయిలు.. నేడు వేల్స్తో తలపడనున్నారు.
గచ్చిబౌలి స్టేడియం వేదికగా రెండు వేల మంది పిల్లలతో అలెన్ వరల్డ్ జూనియర్ రన్ ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్తో పాటు నగరంలోని దాదాపు 180 పాఠశాలల నుంచి రెండు వేల మందికి పైగా విద�