ఔటర్రింగ్రోడ్డు చుట్టూ ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల పేరుతో నాలుగైదింటిని ఒకేచోట ఏర్పాటు చేసే ప్రయత్నాలపై స్థానికుల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది.
Traffic Jam | హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
నగరంలో వర్షం పడితే సైబరాబాద్ అంతా అష్టదిగ్బంధంలో చిక్కుకుంటుంది. చిన్న వర్షం పడినా ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోతుంది. ఉద్యోగులు ఇండ్లకు చేరుకోవడానికి ఆపసోపాలు పడాల్సిన దుస్థితి నెలకొంటుంది.
హైదరాబాద్ గచ్చిబౌలి మహిళా పీఎస్ ఎస్ఐ కేవై వేణుగోపాల్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓ మహిళ.. తన భర్త, అత్తింటి వారిపై గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా (Assistant Professor) పనిచేస్తున్న నిఖిల్ మదన్ ఆత్మహత్య చేసుకున్నారు. భార్య టీవీ చూస్తుండగా తాను ఉంటున్న 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందికి
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని హౌజింగ్ బోర్డు భూములు మరోసారి రికార్డు స్థాయి ధరలు పలికాయి. వివిధ ప్రాంతాల్లోని ఇంటి స్థలాలు (ప్లాట్లు), కమర్షియల్ స్థలాలు, అపార్ట్మెంట్ ఫ్లాట్లు కలిపి 11 ఆస్తులకు సోమవ�
గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ఏర్పాటు చేసిన అల్పాహారం కేంద్రం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. అల్పాహారం కోసం అందజేసిన టోకెన్లతో టిఫిన్ కోసం ఒక్కసారిగా జనం ఎగబడడంతో తొక�
ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా అని మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Raja Narasimha) అన్నారు. మహర్షి పతాంజలి అందించిన అష్టాంగ యోగా విద్యలే నేటి యోగాకు ప్రాణాధారమని చెప్పారు.
యోగా డే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో శనివారం నిర్వహించనున్న ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా’ �
హైదరాబాద్లోని గచ్చిబౌలి (Gachibowli), మాదాపూర్లోని పలు పబ్లలో ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎస్ టెర్మినల్ మాల్లో ఉన్న క్లబ్ రౌగ్ పబ్, ఫ్రాట్ హౌస్ పబ్లు న�