IIIT | మండల కేంద్రం కుభీర్లోని నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన అల్కే చంద్రకళ, చిన్నన్న దంపతుల కుమారుడైన ఆల్కే పవన్ ఎన్సీసీ కోటాలో బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాడు.
IIIT | సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మొత్తం పది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుండి బాసరలోని త్రిపుల్ ఐటికి ఎంపికయ్యారని ఆయా పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు.
RGUKT | రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జీ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) బాసరలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు రేపే (జూన్ 21) చివరి తేదీగా నిర్ణయించబడ�
JEE Main Results | జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం రాత్రి ఫలితాలను ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ కీని విడుదల చేసిన అధికారులు.. ఆ తర్వాత విద్యార్థులు సాధిం�
ఐఐఐటీలో ఆలిండియా ర్యాంకు సాధించిన ఆదివాసీ బిడ్డను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. రాయ్పూర్లో సీటు రాగా, చదువు కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారింది. దయామయులైవరైనా ఆదుకోకపోతారా అంటూ కోటి ఆశలతో ఎదురుచూ�
కలెక్టర్ అవ్వాలన్న కోరిక ఇప్పుడూ అప్పుడూ కలిగింది కాదు... నా ఆరోతరగతిలోనే అనుకున్నది. బాల్యం మనిషి మీద ఎంత బలమైన ముద్ర వేస్తుందో మనకు తెలిసిందే. నా విషయంలోనూ అదే జరిగింది.
డిజిటల్ మీడియా వేదికల ద్వారా రైతులకు సమగ్ర వ్యవసాయ సమాచారం అందజేస్తున్న ‘తెలుగు రైతుబడి’కి అరుదైన గౌరవం దకింది. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐఐటీ ఢిల్లీ ఈ ఏడాదికి నిర్వహించే ఆంత్రోప్రెన్యూర్షిప్ సమ�
జాతీయ విద్యాసంస్థల్లో బీటెక్ (B.Tech) సీట్ల భర్తీకి సంబంధించిన జేఈఈ మెయిన్ (JEE Main 2024) సెకండ్ సెషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 2వ తేదీవరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.
కొత్తగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలతో నూతన ఆవిష్కరణలు చేపట్టేందుకు టీహబ్, ట్రిపుల్ ఐటీలో సీఐఈలు ‘ఇన్నోవేట్ ఫర్ టుమారో’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ సంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE Main- 2024) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం (నవంబర్ 1న)�
స్మార్ట్ఫోన్ల పుణ్యమా అని కంప్యూటర్, ల్యాప్టాప్ల వాడకం చాలా తగ్గింది. మొబైల్ యూజర్లలోనూ ఆండ్రాయిడ్ యూజర్లే ఎక్కువ. అయితే, ఆండ్రాయిడ్ ఓఎస్లో భద్రతాలోపాలు ఉన్నట్టు గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇన�
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఐఐటీలో ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా హ్యూమన్ సైన్సెస్లో ఎంఎస్తోపాటు కంప్యూటర్ సైన్స్లో డ్యూయల్ డిగ్రీ బిటెక్ కోర్సులను ప్రారంభించారు.
Hyderabad | వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన నిపుణులు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ వేదిక ఫాలింగ్ వాల్స్ ల్యాబ్..హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నది.