గచ్చిబౌలి - మియాపూర్ల మధ్య ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు రూ. 263.09 కోట్ల వ్యయంతో 3 కిలోమీటర్ల పొడవున చేపట్టిన గ్రేడ్ సెపరేటర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్య�
HCU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (HCU) దారుణం చోటుచేసుకున్నది. విదేశీ విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగికదాడికి యత్నించాడు. థాయిలాండ్కి చెందిన విద్యార్థిని హెచ్సీయూలోని
హైదరాబాద్ నగరాన్ని దేశంలో నంబర్వన్గా నిలబెట్టాలనేదే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగేందుకు హైదరాబాద్కు అన్ని �
Minister KTR | హైదరాబాద్ నగర సిగలో మరో వంతెన చేరింది. శిల్పా లేఅవుట్ మొదటి దశ ఫ్లై ఓవర్ను రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం ప్రారంభించారు. ఐటీ కారిడార్ను ఓఆర్ఆర్తో అనుసంధానం చ�
క్యూ న్యూస్ రిపోర్టర్ తీన్మార్ మల్లన్నపై గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన మాజీ ఎంపీటీసీ కమలాకర్రెడ్డి ఫిర్యాదు చేశారు. మంత్రి కేటీఆర్పై అసత్య ఆరోపణలు చేస్తూ ఆయన
తన భార్యను అవహేళన చేశారంటూ జర్నలిస్టు నితిన్ సేఠీ ట్వీట్ తీవ్రంగా స్పందించి.. క్షమాపణ చెప్పాలని సూచించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఐకియా స్టోర్లో జాత్యాహంకా
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విధానాలు ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ను నిలయంగా మార్చాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశా
హైదరాబాద్ : నగరంలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఓ మహిళ సాటి మహిళ అని చూడాకుండా ఓ యువతిపై అనుమానంతో పైశాచికంగా ప్రవర్తించింది. తన భర్తతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో దిగజారి ప్రవర్తించింది. యువకులతో యువ
Minister KTR | రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. 2030 లోపు లైఫ్ సైన్సెస్ రంగంలో 100 బిలియన్ డాలర్ల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. హై�
CM KCR | ఎనిమిదేండ్ల క్రితం అవతరించిన తెలంగాణ రాష్ట్రం అందరి సహకారంతో పురోగమిస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. చక్కటి ఆర్థిక క్రమశిక్షణతో అన్నిరంగాల్లో దూసుకుపోతున్నామని చెప్పారు. విద్యుత్ రంగంలో అద్భుత�
వాయు కాలుష్యంతో మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రత్యేకించి పట్టణవాసులను ఈ సమస్య అధికంగా పీడిస్తున్నది. ఈ నేపథ్యంలో గాలి నాణ్యతను పరీక్షించేందుకు గచ్చిబౌలిలోని