Pocharam Srinivas reddy | తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటంతో శనివారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. స్పీకర్కు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, మరికొన్ని రో
శేరిలింగంపల్లి : నగరంలోని పురాతన, చారిత్రాత్మిక బావులను సంరంక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ అన్నారు. ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు, సాహీ సోసైటీ�
శేరిలింగంపల్లి : సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు ఎనలేనివని, ప్రతి ఓక్కరూ సీసీటీవీల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శనివారం గచ్చిబౌలి డివిజన్
శేరిలింగంపల్లి : పెయింగ్ గెస్టు హస్టల్లో గదిని అద్దెకు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు బుకీలత�
Hyderabad | గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ప్రేమ్సింగ్ అనే యువకుడు నానా హంగామా సృష్టించాడు. స్థానికంగా ఉన్న ఓ యువతి ఇంట్లోకి చొరబడి ఆమె�
శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నలగండ్ల సోమేశ్వర స్వామీ దేవాస్థానంలో రూ. 14 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆలయ కమిటీ కార్యాలయాన్ని సోమవారం స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి ప్
శేరిలింగంపల్లి : రొమ్ముక్యాన్సర్పై ప్రజల్లో అవగాహాన కల్పించేందుకు పింక్ క్యాన్వాస్ కార్యక్రమం ఎంతగానో దోహాదపడుతుందని ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు, హిరో దగ్గుపాటి రానా అన్నారు. ఆదివారం గచ్చిబౌలిలోన�
శేరిలింగంపల్లి : గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అధ్వర్యంలో ‘‘ఎన్ఎండీసీ గ్రేస్ క్యాన్సర్ రన్-2021’’ కార్యక్రమం ఆదివారం నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ఉత్సాహాంగా జరిగింది. ఈ అతిపెద్ద క్యాన్సర్ రన్ 4వ ఎడిష�
కొండాపూర్ : వరద నీటి కాల్వ నిర్మాణ పనులు వేగాన్ని పెంచి త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన గచ్చిబౌలి డివిజన్�