CP Anjani Kumar | హైదరాబాద్ మారథాన్ పదో ఎడిషన్ను నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రారంభించారు. నక్లెస్రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి వరకు ఈ మారథాన్
Gachibowli | గచ్చిబౌలి రోడ్డుప్రమాదంలో జడ్చర్లలోని పాతబజార్ కు చెందిన ఎం మానస(19) దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. కూతురు మరణ వార్త విన్న తండ్రి షాక్కు గురయ్యాడు. ఐదేండ్ల క్రితం భార్యను కోల్పోయాను..
Gachibowli | గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం సాయి సిద్దూ మాటల్లోనే.. 'మేం రాత్రి సిట్టింగ్ వేశాం.. ముగ్గురు మందు తాగారు. నేనేం తాగలేదు. మందు తాగిన తర్వాత రాత్రి ఒంటి గంట సమయంలో టీ తాగుదాం అని అన్నారు. ఎందుకు ఈ టైమ్లో
Gachibowli | గచ్చిబౌలిలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదాని�
Gachibowli | గచ్చిబౌలీలో (Gachibowli) ఘోర కారు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు హెచ్సీయూ వద్ద అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది
Marathon | నగరంలో ఆదివారం మారథాన్ (Marathon) నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో రేపు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు 42 కిలోమీటర్లు
Gachibowli | గచ్చిబౌలి దోపిడీ కేసును మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు ఛేదించారు. ఈ నెల 14న జయభేరీ ఆరెంజ్ కౌంటీ సీ-బ్లాక్లోని 110వ ప్లాట్లో సీబీఐ అధికారులమంటూ బంగారం, నగదును దోచుకెళ్లిన వారిని నకిలీ
Hyderabad | కొండాపూర్లో తృటిలో ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ మీద నుంచి ఓ ఇనుప కడ్డీ కారుపై పడిపోయింది. దీంతో కారు ముందు భాగం ధ్వంసం కాగా, ఏం జరిగిందో తెలియక వాహనదారుడు
Pocharam Srinivas reddy | తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటంతో శనివారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. స్పీకర్కు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, మరికొన్ని రో
శేరిలింగంపల్లి : నగరంలోని పురాతన, చారిత్రాత్మిక బావులను సంరంక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ అన్నారు. ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు, సాహీ సోసైటీ�
శేరిలింగంపల్లి : సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు ఎనలేనివని, ప్రతి ఓక్కరూ సీసీటీవీల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శనివారం గచ్చిబౌలి డివిజన్