పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా వివిధ పనుల కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నది. మెదక్, సంగారెడ్డి, రామాయం�
MLA Krishna Rao | దేశంలో ఎక్కడా లేనివిధంగా దేవాలయాలలో ధూపదీప నైవేద్యాలు అందించడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ( Mla Krishna Rao) అన్నారు.
Minister KTR | రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన నానమ్మ పుట్టిన ఊరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్నారు. సీఎం కేసీఆర్ మాతృమూర్తి యాది లో ఆమె స్వగ్రామంలో కార్పొరేట్ను తలదన్నే లా తన సొంత నిధులతో సర్కారు బడిని నిర్�
ఖమ్మం నగర విస్తరణలో స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) ముఖ్యభూమిక పోషిస్తున్నది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో నగరంలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా ముందుకు సాగుతున్నాయి. రాష
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునే క్రమంలో నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ లభ్యమవుతున్న నీటి వనరులను ఉపయోగించుకుంటున్నది. ఇటు వ్యవసాయం, అటు పారిశ్రామిక రంగాన్ని పటిష్
తెలంగాణ ప్రగతి పరుగు ఆంధ్రజ్యోతికి కంటగింపుగా మారింది. తొమ్మిదేండ్లలోనే అభివృద్ధిలో దేశంలో తెలంగాణ అగ్రస్థానానికి చేరడం ఆ పత్రిక జీర్ణించుకోలేకపోతున్నది. దేశమంతా కీర్తిస్తున్న తెలంగాణపై అక్కసు వెళ్�
రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయం గురించి కేసీఆర్ పలు వేదికలపై మాట్లాడారు. తెలంగాణ వస్తే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేశారు.
కాల వర్షం పంటలను నేలమట్టం చేసింది.. పెట్టుబడి సొమ్ము, రైతుల కష్టాన్ని బూడిదపాలు చేసింది.. అపార నష్టాన్ని మిగిల్చింది.. రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ అన్నదాతల కష్టాన్ని అర్థం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తం�
ఇటీవల వడగండ్ల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.151.46 కోట్ల ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కేంద్ర నిధుల విడుదలలో బీజేపీయేతర రాష్ట్రాలను సతాయిస్తున్న మోదీ సర్కార్, బీజేపీ పాలిత రాష్ర్టాలకు మాత్రం అడ్డగోలుగా దోచిపెడుతున్నది. ఇందుకు తాజా ఉదాహారణ.. గుజరాత్లో విడుదలైన కాగ్ నివేదిక.
పంట పొలాలకు వెళ్లాలంటే చుట్టూ పది కిలోమీటర్ల మేర తిరిగిపోవాల్సిన దుస్థితి నుంచి ఆ రైతులకు మోక్షం లభించే తరుణం వచ్చింది. వాగులో నీరు లేనప్పుడు కాలినడకన వెళ్లినా, ఇప్పుడు పాలేరు నిండా నీటితో పారుతుండడంతో
రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ తెలంగాణపై వివక్ష ప్రదరిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం చర్యలు తిప్పికొట్టాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు.
ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల నుంచి నెలవారీగా తీసుకున్న నిధులను వారి సహకార పరపతి సంఘానికి (సీసీఎస్కు) జమ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీసీ సొంత అవసరాలకు ఆ నిధులను వాడకూడదని తేల్చిచెప్పింది. విచారణను 18కి వ