సమైక్య పాలనలో పల్లెలు, పట్టణాలకు అత్తెసరు నిధులే కేటాయించేవారు. అవికూడా పూర్తిస్థాయిలో అందక పనులు మధ్యలోనే ఆగిపోయేవి. ఇక్కడ కనిపిస్తున్న 108 భవనం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలకేంద్రంలోని మండల పరిషత్ �
పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గకుండా దక్షిణాది రాష్ర్టాలంతా ఒక్కటై కేంద్రంతో పోరాడాలి. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించినట్లు, తెలంగాణ కోసం కోట్లాది జనం పోరాడినట్లు.. ప్రత్యేక కార్యాచరణను రూప�
ఒకప్పడు వ్యవసాయం అంటే దండగా అనే నిరాశలో కూరుకు పోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పించింది. సీఎంగా కేసీఆర్ పాలన సాగిస్తున్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఒక పండగలా మారింది.
One Crore Letter Campaign | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల కోల్కతాలో రెండు రోజులపాటు ధర్నాలో కూర్చొని కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి బెంగాల్కు రావాల్సిన పెండింగ్
డెట్ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్), బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ (ఎఫ్డీ).. ఈ రెండింటిలో ఏది ఉత్తమం? అని అడిగితే చాలామంది ఇన్వెస్టర్లు, అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేవాళ్లు మాత్రం డెట్ మ్యూచువల్ ఫండ్స�
సమాజంలో మేధావివర్గంగా బాధ్యత గల వృత్తిలో ఉన్న న్యాయవాదుల సంక్షేమాభివృద్ధి కోసం తనవంతు కృషి చేయనునట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు గురువారం జిల్లా కోర్టుక�
జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణం ముమ్మరంగా కొనసాగుతుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది వికారాబాద్ జిల్లాలోని 16 మండలాల్లో 385 సీసీ రోడ్లు, ఒక మెటల్ రోడ్డును నిర్మించడానికి ప్రభుత్వం రూ.32.89 కోట్లను �
రైతుబంధు, ఆసరా పింఛన్ల డబ్బులను కొన్ని బ్యాంకులు బకాయిల కింద జమ చేసుకుంటున్నాయని, రైతులు, లబ్ధిదారులను ఇబ్బందులు పెట్టకుండా బ్యాంకు యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలని ఎమ్మెల్సీ శేరిసుభాష్రెడ్డి కలెక్�
అభివృద్ధి పనులు మరింత ఊపందుకోనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధికి మలివిడుత నిధులు మంజూరయ్యాయి. గత జూన్లో తొలివిడుతగా ఒక్కొక్కరికీ రూ.1.50 కోట్ల చొప్పు�
నియోజకవర్గ అభివృద్ధి ప్రోగ్రామ్ (సీడీపీ) నిధులు భద్రాద్రి జిల్లాకు వచ్చేశాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్యులు జారీ చేసింది. ఒక్కో నియోజకవర్గానికి రెండో విడత కింద రూ.1.50 కోట్లు మంజూరు చేసింది.
‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్' అంటూ ప్రధాని మోదీ ఇస్తున్న నినాదాలన్నీ గాలిలోనే కలిసిపోతున్నాయి. మాటలు కోటలు దాటుతున్నా కాలు గడప దాటని పరిస్థితి. కేంద్ర పథకాలన్నీ పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగానే మిగులుతున�
గత ప్రభుత్వాల హయంలో నిధుల కేటాయింపులో నిరాదరణకు గురయిన జలమండలి.. స్వరాష్ట్రంలో మాత్రం ఆత్మగౌరవంతో నిలుస్తున్నది. ప్రతి ఇంటికి సమృద్ధిగా తాగునీరు, వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యం