జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రణాళికలు రూపొందుతున్నాయి. 21 మండలాల పరిధిలోని 558 గ్రామపంచాయతీలకు దాదాపు రూ.115కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నుంచి విడ
అమెరికా బాండ్ ఈల్డ్స్ రేటు 3.9 శాతం నుంచి 4.15 శాతానికి పెంచడం వల్లనే ఎఫ్ఐఐలు తమ నిధులను తరలించుకుపోయారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ఎఫ్ఐఐలను అమ్మకాలవైపు నడిపించాయి.
కేంద్రం, రాష్ర్టాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉంటేనే సమాఖ్య స్ఫూర్తి వర్ధిల్లుతుందని తరుచూ వల్లెవేసే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ర్టాల హక్కులను కాలరాయాలనుకొన్నారా? రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా దెబ్బకొట్
దేశంలోని మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ కింద ఉన్న ఆస్తులు (ఏయూఎం) తొలిసారిగా రూ.50 లక్షల కోట్ల మార్క్ను దాటాయి. 2023 డిసెంబర్లో ఇవి రూ.50.77 లక్షల కోట్లకు చేరాయి. నవంబర్లో ఫండ్స్ ఏయూఎం రూ.49.04 కోట్లు. ఫండ్స్ నిర్వహి�
రాష్ర్టానికి 16వ ఆర్థిక సంఘం ద్వారా ఇచ్చే నిధుల కేటాయింపు పెంచాలని నీతి అయోగ్ను సీఎం రేవంత్రెడ్డి కోరారు. మంగళవారం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్కుమార్ బేరి బృందం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి, డి�
ప్రజల నుంచి విరాళాలు సేకరించేందుకు కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రారంభించిన ‘డొనేట్ ఫర్ దేశ్' అనే కార్యక్రమానికి దేశవ్యాప్తంగా స్పందన లభిస్తున్నది. ఈ నెల 18న విరాళాల సేకరణను ప్రారంభించగా.. గురువారం సాయం�
గ్రామీణ పేద విద్యార్థులను అక్కున చేర్చుకొని.. అక్షరజ్యోతులను వెలిగిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి భారీగా నిధులివ్వాలని వర్సిటీ వీసీ కుసుంబ సీతారామారావు రాష్ట్ర ప్ర�
Mla Prakash Goud | ప్రజా సమస్యల పరిష్కరానికి కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్గౌడ్ (Mla Prakash Goud) అన్నారు.
Tamil Nadu floods | తుపాను వల్ల తమిళనాడులో సంభవించిన వరద పరిస్థితులను (Tamil Nadu floods) అధిగమించేందుకు రూ. 561 కోట్ల నిధుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చెన్నై బేసిన్ ప్రాజెక్ట్ కోసం ‘ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫ్లడ్ మే�
ట్రై-సిటీ (వరంగల్, హనుకొండ, ఖాజీపేట)కి ఆనుకొని ఉంటది వర్ధన్నపేట నియోజకవర్గం. ఉమ్మడి పాలకులు నిధులు కేటాయించక పూర్తిగా వెనుకబడ్డది. నాడు అనేక గ్రామాలకు సరైన రోడ్డు కూడా లేదు. సాగు, తాగునీటి వనరులూ లేవు.
దేశంలో విదేశీ నిధుల సహకారంతో నడుస్తున్న ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో)లు తమకు వస్తున్న నిధుల వివరాలను ప్రతి ఏడాది ప్రభుత్వానికి తెలపాలి. ఇప్పటివరకు అమలవుతున్న కొన్ని నిబంధనలను కేంద్రం సవరించింది. ఎఫ్సీఆ�
Rajeev Sagar | తెలంగాణ అభివృద్ధికి నిధులు తీసుకువచ్చే దమ్ములేక బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ (Rajeev Sagar ) బీజేపీ నాయకులపై మండి పడ్డారు.
కొవిడ్-19 మహమ్మారితో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో, పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి పరిస్థితులను ఎదుర్కోవటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దేశంలో గత 11 ఏండ్లలో ఎన్నడూ లేనం�