రాష్ర్టానికి 16వ ఆర్థిక సంఘం ద్వారా ఇచ్చే నిధుల కేటాయింపు పెంచాలని నీతి అయోగ్ను సీఎం రేవంత్రెడ్డి కోరారు. మంగళవారం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్కుమార్ బేరి బృందం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి, డి�
ప్రజల నుంచి విరాళాలు సేకరించేందుకు కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రారంభించిన ‘డొనేట్ ఫర్ దేశ్' అనే కార్యక్రమానికి దేశవ్యాప్తంగా స్పందన లభిస్తున్నది. ఈ నెల 18న విరాళాల సేకరణను ప్రారంభించగా.. గురువారం సాయం�
గ్రామీణ పేద విద్యార్థులను అక్కున చేర్చుకొని.. అక్షరజ్యోతులను వెలిగిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి భారీగా నిధులివ్వాలని వర్సిటీ వీసీ కుసుంబ సీతారామారావు రాష్ట్ర ప్ర�
Mla Prakash Goud | ప్రజా సమస్యల పరిష్కరానికి కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్గౌడ్ (Mla Prakash Goud) అన్నారు.
Tamil Nadu floods | తుపాను వల్ల తమిళనాడులో సంభవించిన వరద పరిస్థితులను (Tamil Nadu floods) అధిగమించేందుకు రూ. 561 కోట్ల నిధుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చెన్నై బేసిన్ ప్రాజెక్ట్ కోసం ‘ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫ్లడ్ మే�
ట్రై-సిటీ (వరంగల్, హనుకొండ, ఖాజీపేట)కి ఆనుకొని ఉంటది వర్ధన్నపేట నియోజకవర్గం. ఉమ్మడి పాలకులు నిధులు కేటాయించక పూర్తిగా వెనుకబడ్డది. నాడు అనేక గ్రామాలకు సరైన రోడ్డు కూడా లేదు. సాగు, తాగునీటి వనరులూ లేవు.
దేశంలో విదేశీ నిధుల సహకారంతో నడుస్తున్న ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో)లు తమకు వస్తున్న నిధుల వివరాలను ప్రతి ఏడాది ప్రభుత్వానికి తెలపాలి. ఇప్పటివరకు అమలవుతున్న కొన్ని నిబంధనలను కేంద్రం సవరించింది. ఎఫ్సీఆ�
Rajeev Sagar | తెలంగాణ అభివృద్ధికి నిధులు తీసుకువచ్చే దమ్ములేక బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ (Rajeev Sagar ) బీజేపీ నాయకులపై మండి పడ్డారు.
కొవిడ్-19 మహమ్మారితో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో, పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి పరిస్థితులను ఎదుర్కోవటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దేశంలో గత 11 ఏండ్లలో ఎన్నడూ లేనం�
AP Minister Roja | ఏపీ మంత్రి రోజాసెల్వమణి(Minister Roja) చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబు (Chandra Babu) కు అభివృద్ధి గుర్తుకు వస్తుందని ఆరోపించారు.
పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా వివిధ పనుల కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నది. మెదక్, సంగారెడ్డి, రామాయం�
MLA Krishna Rao | దేశంలో ఎక్కడా లేనివిధంగా దేవాలయాలలో ధూపదీప నైవేద్యాలు అందించడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ( Mla Krishna Rao) అన్నారు.
Minister KTR | రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన నానమ్మ పుట్టిన ఊరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్నారు. సీఎం కేసీఆర్ మాతృమూర్తి యాది లో ఆమె స్వగ్రామంలో కార్పొరేట్ను తలదన్నే లా తన సొంత నిధులతో సర్కారు బడిని నిర్�