గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ బూతుల నిర్వహణకు వచ్చిన నిధుల చెల్లింపుల్లో కార్యదర్శులు, ఎంపీవో మధ్య ముదిరిన పంచాయితీ ఫిర్యాదుల వరకు వెళ్లింది.
సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన గొల్లెని వెంకటేశ్ కాంట్రాక్టర్ 2021లో మైనార్టీ వెల్ఫేర్ ఫండ్ నిధులు రూ. 4.35 లక్షలతో కబ్రస్థాన్ చుట్టూ ప్రహరీ నిర్మించారు.
పెండింగ్లో ఉన్న సరెండర్లు, టీఏలు, జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డీజీపీ రవిగుప్తాకు పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షడు వై గోపీరెడ్డి వినతిపత్రం ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం తన సొంత నిధులతో అమ్మమ్మ-తాతయ్య జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాల నిర్మాణం పూర్తయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీలోని గ్రూప్-1, గ్రూప్-2 ఉచిత శిక్షణ కోచింగ్ను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నది. దీంతో నిరుపేద నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సివిల్ సర్వీసెస్తో ప�
మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడిచేసే మహిళా ఇన్వెస్టర్లు క్రమేపీ పెరుగుతున్నారు. ఫండ్స్ ఫోలియోల్లో 2017 మార్చిలో 15 శాతం ఉన్న మహిళల వాటా 2023 డిసెంబర్కల్లా 21 శాతానికి చేరినట్టు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ
మ్యూచువల్ ఫండ్స్లో మదుపుచేసే ఇన్వెస్టర్ల సంఖ్య జోరుగా పెరుగుతున్నది. ఈ మదుపు సాధనం పట్ల అవగాహన పెరగడం, డిజిటలైజేషన్తో లావాదేవీలు సులభతరంకావడంతో ఫండ్స్ మదుపుదారులను ఆకర్షించగలుగుతున్నాయి.
కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన నిధుల కోసం ముఖ్యమంత్రులు ఆందోళన బాట పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాధినేతల నినాదాలతో ఢిల్లీలోని జంతర్మంతర్ దద్దరిల్లుతున్నది. గురువారం నాడు సీఎంల నిరసనలతో దేశ రాజధాన�
దేశంలో తయారీ రంగానికి దన్నుగా, ఎగుమతులను ఉత్సాహపర్చేలా.. రాబోయే బడ్జెట్లో పరిశోధనలకు పన్ను ప్రోత్సాహకాలివ్వాలని, మార్కెటింగ్ కార్యకలాపాల విస్తృతికి వీలుగా మరిన్ని నిధులను కేటాయించాలని ఎగుమతిదారులు
జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రణాళికలు రూపొందుతున్నాయి. 21 మండలాల పరిధిలోని 558 గ్రామపంచాయతీలకు దాదాపు రూ.115కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నుంచి విడ
అమెరికా బాండ్ ఈల్డ్స్ రేటు 3.9 శాతం నుంచి 4.15 శాతానికి పెంచడం వల్లనే ఎఫ్ఐఐలు తమ నిధులను తరలించుకుపోయారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ఎఫ్ఐఐలను అమ్మకాలవైపు నడిపించాయి.
కేంద్రం, రాష్ర్టాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉంటేనే సమాఖ్య స్ఫూర్తి వర్ధిల్లుతుందని తరుచూ వల్లెవేసే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ర్టాల హక్కులను కాలరాయాలనుకొన్నారా? రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా దెబ్బకొట్
దేశంలోని మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ కింద ఉన్న ఆస్తులు (ఏయూఎం) తొలిసారిగా రూ.50 లక్షల కోట్ల మార్క్ను దాటాయి. 2023 డిసెంబర్లో ఇవి రూ.50.77 లక్షల కోట్లకు చేరాయి. నవంబర్లో ఫండ్స్ ఏయూఎం రూ.49.04 కోట్లు. ఫండ్స్ నిర్వహి�