Congress MLAs | ఇటీవల జరిగిన సీఎల్పీ భేటీ అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అంతర్మథనం మొదలైనట్టు తెలుస్తున్నది. అధికారంలో ఉన్నామా? లేక ప్రతిపక్షంలో ఉన్నామా? అన్న సందిగ్ధత వారిలో నెలకొన్నది. పనుల్లేవు.. పైసల్లేవు.. ప�
గ్రామాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పైస ఇవ్వలేదని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పేర్కోన్నారు. నాగారం మున్సిపాలిటీ రాంపల్లి గ్రామంలో రూ.కోటి 43 లక్షల కేంద్ర ప్రభుత్వ ని�
జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలోని కూనూరు జీపీ పరిధిలో నకిలీ రసీదులతో ఇంటి, నల్లా పన్నులు స్వాహా చేసిన కారోబార్పై ఎంపీడీవో సుమన్ గురువా రం విచారణ చేపట్టారు. గ్రామస్తుల సమక్షంలో నకిలీ రసీదులు, బుక్కులను �
Minister Ramanarayana reddy | ఏపీలోని మరిన్ని ఆలయాలకు ధూప, దీప నైవేద్యం కింద నిధులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.
పదేళ్లలో ఎనలేని అభివృద్ధి సాధించిన నిర్మల్ జిల్లా.. ప్రస్తుతం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నది. పట్టించుకునే వారు లేక జిల్లాలో ప్రగతి పూర్తిగా కుంటుపడే పరిస్థితి నెలకొన్నది.
కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెట్-2024లో నిధుల దుర్వినియోగం జరగలేదని ఐసెట్ కన్వీనర్, కామర్స్ ప్రొఫెసర్ నర్సింహాచారి తెలిపారు. శనివారం మాట్లాడుతూ.. ఐసెట్ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు �
అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలైన పట్టణాల్లో కూరగాయలు, మాంసం, కోడి, చేపలు తదితర వాటిని ఒకే దగ్గర విక్రయించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా.. ప�
నవ్విపోదురు గాక నాకేంటీ అన్న చందంగా బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. సామాన్యుడి నడ్డి విరిచేలా దళారులు పార్కింగ్ ఫీజు ముక్కు పిండి వసూలు చేస్తున్న పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
పల్లెల్లో పారిశుధ్యం లోపించి అస్తవ్యస్తంగా మారాయి. వీధుల్లో చిన్న గుంత ఏర్పడినా పూడ్చేవారే కరువయ్యారు. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతున్నది. ఈగలు, దోమల బెడద పెరిగి వ్యాధులు వి జృంభిస్తున్నాయి.
విద్యా రంగానికి పెద్దపీట వేస్తామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం చిన్నచూపు చూస్తున్నది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినా పాఠశాలల నిర్వహణకు నిధులు కేటాయించకపోవడం
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నది. రాజకీయ హడావుడి తప్పితే గ్రామ పంచాయతీల్లో అభివృద్ధ్ధి పనులతోపాటు సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలు శూన్యం. రాష్ట్ర ప్రభ�