కాంగ్రెస్ పార్టీతో మిత్రధర్మం కారణంగా నోరు మూసుకుంటున్నామని, రెండున్నరేండ్లుగా తమకు నిధులు రావడం లేదని సీపీఐ శాసనసభా పక్ష నాయకుడు కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తంచేశారు.
‘100 రోజుల్లో మెట్రోరైల్ స్వాధీన ప్రక్రియను పూర్తి చేస్తాం. ప్రత్యేక కార్యాచరణతో ఎల్ అండ్ టీ నుంచి హస్తగతం చేసుకుంటాం’ అంటూ రేవంత్రెడ్డి సర్కార్ చెప్పి న మాటలకు.. గడువు దగ్గరకొస్తుండడంతో ప్రభుత్వం త�
సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో సర్కార్ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ సేవలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఏడాది కాలంగా ఆరోగ్యశ్రీ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడం లేదని..దీంతో అటు రోగులు, ఇటు వైద్యస�
విశ్వనగరాభివృద్ధిలో కీలకపాత్రను పోషించే హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రస్తుతం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. నగర మౌలిక సదుపాయాల కల్పన కోసం గతంలో ప్రతిపాదించిన భా�
రాష్ట్రంలో యాసంగి రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేయనున్నది. విడతల వారీగా పంపిణీలో భాగంగా తొలి విడతలో ఒక్క ఎకరా ఉన్న రైతులకే రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయం అందించనున్నది.
మరోసారి భూముల వేలానికి కసరత్తు మొదలైంది. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు నిధుల సర్దుబాటుపై దృష్టిపెట్టిన సర్కార్... భూముల వేలానికి ఏర్పాట్లు చేయాలని హెచ్ఎండీఏను ఆదేశించింది. వచ్చ�
ఆర్థికంగా వెనుకబడిన వివిధ సామాజిక వర్గాలకు రుణాల ద్వారా చేయూతనందించాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను వివిధ పథకాల ద్వారా రూ.3 వేల 25 కోట్లు అందించాలని లక్ష్యంగా
“ఆయనో బా ధ్యత గల పంచాయతీ కార్యదర్శి. ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాల్సిన ఆయనే నిబంధనలకు తూట్లు పొడిచారు. పంచాయతీ నిర్వహణ కోసం చేసిన ఖర్చుల పేరుతో సర్పంచ్ కు తెలియకుండానే నిబంధనలకు విరుద్ధంగ�
రాష్ట్రంలో రెండేండ్లు గా నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నది. ప్రభుత్వం ఉన్నా, లేనట్లుగా వ్యవహరిస్తోంది. కోదాడ- జడ్చర్ల హైవే విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఈ విషయంలో ప్రభుత్వం, అధికారులు అంతులేని న
బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. రెండు రోజుల్లో కింది స్థాయి నుంచి జిల్లా అధికారుల వరకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. 20