మండలంలోని మైలార్దేవరంపల్లి పాఠశాల విద్యార్థుల నిమిత్తం వచ్చిన నిధులు (గ్రాంట్స్) రూ. 1,07,190 ప్రధానోపాధ్యాయుడు స్వాహా చేసినట్లు పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్, కమిటీ సభ్యులు పై అధికారులకు ఫిర్యాదు చేశారు.
దిక్కూమొక్కూ లేని పిల్లలకు తమ ప్రభుత్వం పెద్దదిక్కుగా ఉంటుందంటూ అధికార నేతలు చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. జిల్లాలో వేల సంఖ్యలో అనాథ పిల్లలుంటే కేవలం వందల సంఖ్యలో మందికి మాత్రమే సంక�
కేంద్రహోం మంత్రి అమిత్షా నిజామాబాద్లో పసుపుబోర్డు కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఆఫీసులో ప్రారంభించడం తప్ప.. బోర్డు పనుల అభివృద్ధికి నిధులు కేటాయించపోవడం బాధాకరమని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనం�
ప్రభుత్వం గ్రామపంచాయతీలకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కామేపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం
పేద బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ విద్యనందించే సంకల్పంతో నాటి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన వివేకానంద విదేశీ విద్యా పథకానికి నేటి కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడుస్తున్నది.
గ్రామాల్లో పల్లెపాలన అస్తవ్యస్తంగా తయారైంది. పంచాయతీల్లో డబ్బులు లేక, ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతున్నది. గతేడాది జనవరి 31తో గ్రామాల్లో సర్పంచ్ల పదవీకాలం ముగిసింది.
బీఆర్ఎస్ హయాంలో ప్రజలు, విద్యార్థులకు మేలు చేయడానికి ప్రారంభించిన పనులు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయని, వాటి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి �
ఈఎస్ఐ అసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు ఏడాదికాలంగా పెండింగ్లోనే ఉన్నాయి. సప్లయర్స్కు చెల్లించాల్సిన బిల్లులు నేటికీ అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ చెల్లించకపోవడంతో డిస్పెన్సరీలకు అందించే మంద
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు లేకుండా తమపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
Ramanthapur Division | రామంతాపూర్ డివిజన్లోని మధురానగర్ నుండి వివేక్నగర్ వరకు ఇటీవలే 1కోటి రూపాయలు వరదనీటి కాలువ పనులకు(బాక్స్ డ్రైనేజీ కోసం) అధికారులు నిధులు మంజూరు చేశారు.
నెలల నుండి పనులు సాగుతూనే వున్నాయి. �
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అనుగుణంగా నిధులు విడుదల చేస్తున్నట్టు రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు వివిధ దశల్లో ఉన్న 5,364 ఇండ్లకు రూ.53.64 కోట్లు చెల్లిం�
సనాతన హిందూ ధర్మ ప్రాశస్త్యాన్ని భావి తరాలకు తెలియ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. భోరజ్ మండలంలోని సిర్సన్న గ్రామంలో నూతనంగా నిర్మించిన రేణుక మాత ఆలయ విగ్రహ ప్రతిష్