తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. మంగళవారం వరకు 63.86 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతుబంధు సొమ్ము జమ చేశామ�
రాష్ట్ర వ్యాప్తంగా గత 5 రోజుల్లో రూ.56.43 లక్షల మంది రైతులకు రూ.4801.99 కోట్ల పెట్టుబడి సాయం రైతుబంధు రూపంలో అందింది. బుధవారం ఒక్కరోజే 4.44 లక్షల రైతులకు రూ.857.28 కోట్లు ఖాతాల్లో
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తానని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన బాధ్యతలు స్వీకరించి మాట్ల�
భువనగిరి మండలం నందనం గ్రామంలోని తాటి ఉత్పత్తుల కేంద్రంలో నీరా ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేయడం హర్షణీయమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్�
ఇన్నాళ్లూ దగాపడ్డ దళితుల బతుకుచిత్రాన్ని దళితబంధు మార్చివేస్తున్నది. వారి ఆర్థిక స్థితిగతులను మార్చడంతో పాటు మరో పది మందికి దారి చూపుతున్నది. ఇల్లందకుంట మండలం బూజునూరు గ్రామానికి చెందిన బైరిమల్ల విజయ-
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశలను వమ్ము చేస్తున్నారు. దేశ ప్రధాని వద్దే రెండు రోజులున్నా.. కరీంనగర్కు ఒక్క హామీ ఇప్పించుకోలేకపోయారు. ఇది ఆయన వైఫల్యానిక�
స్వరాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ అన్నపూర్ణ జిల్లాగా అవతరిస్తున్నది. కృష్ణా, మూసీ పరవళ్లకు కాళేశ్వరం జలాలు తోడవడంతో బీడు భూములన్నీ సస్యశ్యామలమై రికార్డు స్థాయిలో దిగుబడి వస్తున్నది. గత యాసంగిలో 10.74 లక్షల ఎక
గిరిజన తండాలు, మారుమూల గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి పాలన చేరువ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటి అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నది. దాంతో పారిశుధ్యం మెరుగు పడడంతోపాటు వసతులు సమకూరాయి. ఇప్పు�
రైతుబంధు పైసలు టైముకు అందుతున్నయ్. ఇన్నేండ్లల్ల రైతుల కోసం మంచి పథకాలు పెట్టిన సర్కారు ఒక్కటి సుత లేదు. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ వచ్చినప్పటి నుంచే మంచి పథకాలు అమలైతున్నయ్. కేసీఆర్ సర్కారు �
తెలంగాణ ప్రభుత్వం వానకాలం పంటకు సంబంధించి రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తుండడంతో పల్లెల్లో పైసల పండుగ వాతావరణం నెలకొంది. బ్యాంకులు, ఏటీఎంలు, విత్తనాలు, ఎరువుల దుకాణాలు కళకళలాడు�