కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏకంగా 116 ప్రాజెక్టులకు రాష్ర్టాలపై నెపం పెట్టి.. మంగళం పాడాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ఆగిపోతున్న ఈ ప్రాజెక్టుల విలువ రూ.1.26 లక్షల కోట్లపైనే. అయితే 70 శాతానికిప
ఆధ్యాత్మిక క్షేత్రంగా పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం పాలకుర్తి దేవస్థాన నూతన ధర్మకర
రైతు బంధు డబ్బులు, లోన్కు లింక్ పెట్టొదని లీడ్ బ్యాంకు మేనేజర్ రాంబాబు అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యా లయంలో మర్పల్లి, మోమిన్పేట్, బంట్వారం మం డ లాల బ్యాంకు మేనే జర్లతో సమావేశం నిర్వహించారు
గుజరాత్కు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల వరద కొనసాగుతున్నది. కొత్తగా మరో రూ.12,600 కోట్లు గుజరాత్కు ఇవ్వనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు
భారత్లోకి ప్రైవేటు ఈక్విటీ (పీఈ) నిధుల ప్రవాహం తరిగిపోయింది. 2022లో దేశీ కంపెనీల్లోకి తరలివచ్చిన పీఈ పెట్టుబడులు అంతక్రితం ఏడాదికంటే 42 శాతం క్షీణించి 23.3 బిలియన్ డాలర్లకు తగ్గినట్టు మంగళవారం విడుదలైన నివే
ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం 10కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ మంగళవారం జీవో జారీ చేసింది. ఆర్మూ ర్ నియోజకవర్గాన్ని రోల్మోడల్గా నిలుపాలన్న ధ్యేయంతో అభివృద
రైతులను సంఘటితం చేసి వారికి పంటల సాగు, పండిన పంటకు మార్కెటింగ్ విధానంపై అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు వేదికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రైతును రాజును చేయ
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామ పంచాయతీల్లో శాశ్వత పనులు కొనసాగుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
రైతుబంధు డబ్బులను పంట రుణానికి సర్దుబాటు చేయవద్దని బ్యాంకర్లను కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2022-23 సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ, అనుబంధ రంగాలకు
చేర్యాల పట్టణంలో రూ.9కోట్ల వ్యయంతో ప్రభుత్వ దవాఖాన భవన నిర్మాణానికి నేడు మంత్రి తన్నీరు హరీశ్రావు శంకుస్థాపన చేయనున్నారు. చేర్యాలలో 30పడకల దవాఖాన నిర్మాణానికి బీఆర్ఎస్ సర్కారు చర్యలు తీసుకుంటున్నది.
కోరుట్ల మున్సిపల్ మెప్మాలో లోన్డబ్బుల దుర్వినియోగం కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుం చి 7 లక్షల నగదు, రెండు సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మరో 85 లక్షల లోన్ డబ్
తెలంగాణలోని పట్టణాల అభివృద్ధి కోసం రానున్న కేంద్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఎనిమిదేండ్లుగా తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ పథక�
జీహెచ్ఎంసీ కాకుండా మిగతా పట్టణాలలో అభివృద్ధి పనుల కోసం గడిచిన 8 ఏండ్లలో సుమారు 16 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు వెల్లడించారు. పురపాలక శా�