రైతుబంధు, ఆసరా పింఛన్ల డబ్బులను కొన్ని బ్యాంకులు బకాయిల కింద జమ చేసుకుంటున్నాయని, రైతులు, లబ్ధిదారులను ఇబ్బందులు పెట్టకుండా బ్యాంకు యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలని ఎమ్మెల్సీ శేరిసుభాష్రెడ్డి కలెక్�
అభివృద్ధి పనులు మరింత ఊపందుకోనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధికి మలివిడుత నిధులు మంజూరయ్యాయి. గత జూన్లో తొలివిడుతగా ఒక్కొక్కరికీ రూ.1.50 కోట్ల చొప్పు�
నియోజకవర్గ అభివృద్ధి ప్రోగ్రామ్ (సీడీపీ) నిధులు భద్రాద్రి జిల్లాకు వచ్చేశాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్యులు జారీ చేసింది. ఒక్కో నియోజకవర్గానికి రెండో విడత కింద రూ.1.50 కోట్లు మంజూరు చేసింది.
‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్' అంటూ ప్రధాని మోదీ ఇస్తున్న నినాదాలన్నీ గాలిలోనే కలిసిపోతున్నాయి. మాటలు కోటలు దాటుతున్నా కాలు గడప దాటని పరిస్థితి. కేంద్ర పథకాలన్నీ పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగానే మిగులుతున�
గత ప్రభుత్వాల హయంలో నిధుల కేటాయింపులో నిరాదరణకు గురయిన జలమండలి.. స్వరాష్ట్రంలో మాత్రం ఆత్మగౌరవంతో నిలుస్తున్నది. ప్రతి ఇంటికి సమృద్ధిగా తాగునీరు, వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యం
అయిపోయింది. ఆఖరి ఆశ కూడా ఆవిరైంది. ఆదిలాబాద్లో అపార సహజ వనరులను కలిగివున్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునరుద్ధరణకు అవకాశమున్నప్పటికీ కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు మాత్రం
సీఎం కేసీఆర్ మున్సిపాలిటీలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, అందులో భాగంగా అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు.
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని గంట్లకుంట ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.10.49 లక్షల నిధులు కేటాయించారు. వీటితో పాఠశాలకు రంగులు, నేమ్బోర్డు, తరగతి గదులకు మరమ్మతు పనులు చేసి సకల వసతులతో సర్వాంగ సుందరంగా �
కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏకంగా 116 ప్రాజెక్టులకు రాష్ర్టాలపై నెపం పెట్టి.. మంగళం పాడాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ఆగిపోతున్న ఈ ప్రాజెక్టుల విలువ రూ.1.26 లక్షల కోట్లపైనే. అయితే 70 శాతానికిప
ఆధ్యాత్మిక క్షేత్రంగా పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం పాలకుర్తి దేవస్థాన నూతన ధర్మకర