యాసంగి పంట పెట్టుబడి కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఈ ఏడాది రెండోవిడుత ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేయడం ప్రారంభించింది. సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు బుధవారం ఎకరంలోపు వ్యవసాయ భూమి గల రైతుల బ్య�
యాసంగికి సంబంధించి రైతుబంధు సాయం పంపిణీ షురూ అయ్యింది. బుధవారం ఎకరంలోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమయ్యింది. సెల్ఫోన్లో మెసేజ్లు చూసుకున్న రైతులు మురిసిపోయారు. కొందరు బ్యాంకులకు వెళ్లి న�
సాగుకు ముందే యాసంగి రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాలో వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. యాసంగి సాయం నేటినుంచి రైతుల ఖాతాల్లో పడనున్నది. ఎప్పటిలాగే ఎకరం నుంచి సాయం విడుదల చేయనున్నది. సంక్రాంతిలోపు రైతుల ఖ
జిల్లాలో ధాన్యం సేకరణ జోరుగా సాగుతున్నది. నవంబర్ నెలలో కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం ఐకేపీ ఆధ్వర్యంలో 64, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 149, జీసీసీ 9, మెప్మా 2, ఏఎంసీ ఒకటి, డీహెచ్ఎస్వో మూడు మొత్తం 228 కే�
కార్యకర్తల సంక్షేమమే ప్రథమ కర్తవ్యమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని మా మిండ్లవీరయ్యపల్లె గ్రామానికి చెందిన కాంగ్రె స్ నాయకులు పెంతల రాజు, అ
రైతన్నలకు మొన్ననే వానకాలం పంట ఉత్పత్తులు అమ్మిన డబ్బులు చేతికొచ్చినయ్. ఆ ఆనందంతో అన్నదాతలు యాసంగి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నారు పోయగా.. సంకాంత్రికి ముందే నాట్లు వేయాలని తహతహలాడుతున్నారు. ఎవుస�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగిసాయి. రైతుల నుంచి కొనుగోలు చేసిన లక్షా45 వేల క్వింటాళ్ల ధాన్యానికి రూ. 29.50 కోట్లు చెల్లించింది. ధాన్యం కొనుగోళ్లు పూర్తవ్వడంతో రెండు మినహా 10 కొనుగోలు కేం
ఉన్న ఊరిలో ఉపాధి కల్పించి వలసలు నివారించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలవుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సత్ఫలితాలిస్తున్నది.
రైతు బంధు సాయం వచ్చేసింది. జిల్లా రైతులకు ముందుస్తుగా పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు ద్వారా పెట్టుబడి సా యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల
రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందుకోసం పలు పథకాలను అమల్లోకి తెచ్చింది. నాణ్యమైన 24గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో పాటు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందిస్తున్నది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి పనులను త్వరగా పూర్తి చేయాలని ఈడబ్ల్యూడీసీ (విద్యా, మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్) చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మన ఊరు - �
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్లో ఉపాధి హామీ కింద పొలంలో నిర్మించుకున్న కల్లం ఇది. ధాన్యాన్ని ఆరబెడుతున్న ఈ రైతు పేరు రాజలింగం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో ఉపాధిహామీ పథకం కింద రాజలిం�
అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ నెల 28 నుంచి రైతుబంధు సాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించింది. సంక్రాంతి పండుగలోగా రైతులందరి ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు వెల్లడించింది. వడ్డీ వ్యాప
ఎమ్మెల్యే మదన్రెడ్డి కృషితో మండలంలో పలు అభివృద్థి పనులకు నిధులు మంజూరయ్యాయని ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపాల్రెడ్డి, సర్పంచ్ అశోక్రెడ్డి పేర్కొన్నారు. శనివా�
కేంద్రం నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రావాల్సిన నిధులపై ఢిల్లీలో ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయాలని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్రావు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాక�